ap news

గూగుల్ మ్యాప్ తో సముద్రం ఒడ్డున డ్రైవింగ్ : మద్యం మత్తులో అలల మధ్య ఇలా..

తమిళనాడు రాష్ట్రంలో కలకలం. చెన్నై సిటీకి చెందిన నలుగురు యువకులు.. ఇద్దరు యువతులు. వీళ్లందరూ ఫ్రెండ్స్. కారులో జర్నీ చేస్తున్నారు. పార్టీ మూడ్ లో ఉన్నా

Read More

శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక ఆదేశాలు..

కలియుగ వైకుంఠం తిరుమలలో త్వరలో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.సెప్టెంబర్ 24 నుం

Read More

నా కొడుకు రాజకీయాల్లోకి రాకముందే వైసీపీ భయపడుతోంది: షర్మిల

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇటీవల సోషల్ మీడియాలో హాట్ హాట్ గా డిస్కషన్ జరిగిన సంగతి తెలిసిందే. రాజారెడ్డి అవసరమై

Read More

టీటీడీ కొత్త సభ్యుడుగా టీవీఎస్ మోటార్స్ CMD సుదర్శన్ వేణు.

ప్రముఖ వ్యాపారవేత్త టీవీఎస్ మోటార్స్ CMD సుదర్శన్ వేణును టీటీడీ బోర్డు కొత్త సభ్యుడిగా నియమించింది ఏపీ సర్కార్. ఈమేరకు గురువారం ( సెప్టెంబర్ 11 ) ఉత్త

Read More

ఏపీ అన్నమయ్య జిల్లాలో కార్లలో ఎర్రచందనం స్మగ్లింగ్.. 15 మంది అరెస్ట్..

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో కార్లలో అక్రమంగా తరలిస్తున్న 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటనలో 15 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు

Read More

టీటీడీ ఈవోగా మళ్లీ అనిల్ కుమార్ సింఘాల్

ఏపీలో భారీగా ఐఏఎస్ లను బదిలీ చేసింది ప్రభుత్వం. 11 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ విజయానంద్.  తిరుమల తిరుపతి దేవస్థానం(

Read More

తిరుమలలో తెరుచుకున్న శ్రీవారి ఆలయ తలుపులు.. ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనాలు

చంద్రగ్రహణం కారణంగా మూత పడ్డ తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత సోమవారం (సెప్టెంబర్ 08) ఉదయం 3 గంటల వరకు శ్రీవారి

Read More

తిరుమలలో ఈ సీన్స్ చాలా రేర్.. ఖాళీగా అలిపిరి మెట్ల మార్గం.. టోల్ గేట్ దగ్గర వాహనాలే లేవు...

ఆదివారం ( సెప్టెంబర్ 7 ) చంద్రగ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా ఆలయాలు మూతపడ్డాయి. ఈ క్రమంలో కలియుగ వైకుంఠం తిరుమలలోని శ్రీవారి ఆలయం కూడా మూసేశారు. నిత్యం

Read More

చంద్రగ్రహణం ఎఫెక్ట్: తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. తిరిగి తెరిచేది ఎప్పుడంటే...?

ఆదివారం ( సెప్టెంబర్ 7 ) చంద్రగ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు మూతపడ్డాయి.. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు. గ్రహణం కారణంగా ఇవాళ మధ

Read More

చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత...

ఆదివారం ( సెప్టెంబర్ 7 ) చంద్రగ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా ఆలయాలు మూతపడ్డాయి. ఈ క్రమంలో ఏపీలోని నంద్యాల జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రం  శ్రీశై

Read More

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురికి బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు..

ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో ముగ్గురు కీలక నిందితులకు బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. శనివారం ( సెప్టెంబర్ 6 )

Read More

సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు...

సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 18 నుంచి ఏపీ శాసన సభ, శా

Read More

కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఛైర్మన్

తిరుపతి: కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం టీటీడీ తరఫున టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిం

Read More