Bandi Sanjay
ఈ నెల 14న ప్రజా సంగ్రామ యాత్ర 2 ముగింపు
ప్రజా సంగ్రామ యాత్ర 2 ముగింపు సభతో సరికొత్త చరిత్ర సృష్టిద్దామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ సమీపంలో
Read Moreసీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. వరి ధ
Read Moreవలసలు నిరూపిస్తే రాష్ట్రం వదిలిపోతవా?
వలసలు నిరూపిస్తే రాష్ట్రం వదిలిపోతవా? కేసీఆర్కు సంజయ్ సవాల్ మహబూబ్నగర్, వెలుగు : పాలమూరు ప్రజలపై కేసీఆర్ పగబట్టారని, కక్ష సాధిస్తున్నారని
Read More69 జీవోకు బీజేపీ అనుకూలం
పాలమూరు జిల్లాను పచ్చగా చేసే అవకాశం ఉన్నా అభివృద్ది చేయాలనే ఆలోచన సీఎం కేసీఆర్ కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. ఆర్డీఎస్ సమస్య ప
Read Moreకేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా?
రాజన్న సిరిసిల్లా: కేసీఆర్ లేకపోతే ఈ జన్మలో తెలంగాన వచ్చేది కాదని మత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం బండ లింగంపల్లి గ్రామంలో
Read Moreపాలమూరు ఎక్కడ పచ్చవడ్డది?
ఏడ చూసినా ఎండిన చెట్లే.. నీళ్లు లేవు.. నిలువ నీడ లేదు ప్రజలు ప్రశ్నిస్తే మంత్రి కేసులు పెట్టిస్తుండు.. అరెస్టులు చేయిస్తుండు ఇక్కడి ఎమ్
Read Moreరేపు నడ్డా.. ఎల్లుండి రాహుల్
ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొననున్న బీజేపీ చీఫ్ 6, 7 తేదీల్లో కాంగ్రెస్ అగ్రనేత టూర్ 14న మహేశ్వరానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పొ
Read Moreఉపాధి వేతనాల చెల్లింపులో జాప్యం
నారాయణ పేట: ఉపాధి హామీ కూలీల వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతోందని, దీంతో కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
Read Moreబండి సంజయ్కి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
హైదరాబాద్: చేనేత కార్మికుల సంక్షేమంపై బండి సంజయ్ కి మంత్రి కేటీఆర్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఇందులో నేతన్నల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి
Read Moreకేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేసిండు
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాక్షస పాలన జరుగుతుందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. 18వ రోజు నారాయణపేటలో జరుగుతున్న ప్రజా సంగ్రామ ప
Read Moreవడ్లు కొనుగోలు చేయండి.. కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
వడ్ల కొనుగోళ్లు, కాంటాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ప్రతి గింజా కొంటామని ప్రకటించి 15 రోజులు దాటుతుందని
Read Moreసీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలాడుతున్రు..
నీచ రాజకీయాలకు పాల్పడితే సహించేది లేదు సీఎం కేసీఆర్, కేటీఆర్ లకు బండి సంజయ్ వార్నింగ్ నారాయణపేట/మక్తల్/ఊట్కూర్, వెలుగు : సమతామూర్తి విగ్రహా విష్క
Read Moreఎన్ని పార్టీలొచ్చినా బీజేపీని ఏం చేయలేవు
బీజేపీ అధికారంలోకి రాగానే 69 జీవో అమలు చేస్తం నారాయణపేట, మక్తల్, ఊట్కూర్, వెలుగు: బీజేపీని ఎలాగైనా ఓడించాలని రాష్ట్రంలోని అన్ని పార్టీలు
Read More












