Bandi Sanjay
కేటీఆర్ సైకోలా మాట్లాడుతుండు....
త్వరలోనే మూడో ప్రజా సంగ్రామ యాత్ర : బండి సంజయ్ కేటీఆర్ సైకోలా మారిండు, అందుకే అలా మాట్లాడుతుండు సీఎం కేసీఆర్ కు సన్ స్ట్రోక్ గ్యారంటీ రా
Read Moreసాయి గణేశ్ మృతికి మంత్రి పువ్వాడే కారణం
ఖమ్మం: బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్యకు రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సాయి గణేశ్ మృతికి కార
Read Moreకేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు
అవినీతి చేస్తున్నారని తెలిసికూడా కేసీఆర్ ని ఎందుకు అరెస్ట్ చెయ్యడంలేదని అమిత్ షా పై ఫైర్ అయ్యారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.రాష్ట్ర
Read Moreఅధికారంలోకి వస్తే ఉచితంగా విద్య, వైద్యం
బంగారు తెలంగాణ అన్న సీఎం కేసీఆర్ సామాన్యులకు బతుకు లేకుండా చేస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ వి
Read Moreసాయి గణేశ్ ఆత్మహత్యకు కారణమైన వాళ్లను వదలం
రంగారెడ్డి: సాయి గణేశ్ ఆత్మహత్యకు కారణమైనవాళ్లను కఠినంగా శిక్షిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. తుక్కుగూడలో నిర్వహించిన ప్రజా సం
Read Moreరాష్ట్రం మాఫియాకు అడ్డాగా మారింది
రంగారెడ్డి: ఒక్క ఛాన్స్ ఇవ్వండి... రాష్ట్రంలో మార్పు తీసుకొస్తామని బండి సంజయ్ రాష్ట్ర ప్రజలను కోరారు. తుక్కుగూడలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ముగి
Read Moreబహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
రంగారెడ్డి: తుక్కుగూడలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఆయన ప్రసంగం ఈ వీడియోలో చూడండి..
Read Moreకేసీఆర్ అంటే... కల్వకుంట్ల కమీషన్ రావు
రంగారెడ్డి: సీఎం కేసీఆర్ ఖేల్ ఖతమని బేజీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. తుక్కుగూడ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో
Read Moreఇంటింటికీ మంచి నీళ్లు ఇస్తలేరు
షాద్ నగర్, వెలుగు: ‘‘రెండేండ్లుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలకు 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నది, కేసీఆర్ ప్రభుత్వం ఒక్కో వ్య
Read Moreకృష్ణా నీటిలో సరైన వాటా దక్కకపోవడానికి కేసీఆరే కారణం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రంగారెడ్డి జిల్లా: కృష్ణా నది నీళ్లలో మనకు దక్కాల్సిన వాటా దక్కకపోవడానికి సీఎం కేసీఆర్ కారణమన్నారు బీజేపీ
Read Moreకరెంట్ ఛార్జీలపై రిఫరెండంకు రెడీ
పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.కరెంట్ ఛార్జీలపై రిఫరెండంకు తాను రెడీ అంటూ సవా
Read Moreమోడీకి ఓటేస్తారనే.. కేంద్రం ఇచ్చిన ఇండ్లు పేదలకు ఇస్తలేరు
మహబూబ్నగర్/జడ్చర్ల టౌన్, వెలుగు: ‘ఇయ్యాల నారాయణపేటకు మంత్రి కేటీఆర్ వచ్చిండు. పాలమూరులో వలసలు ఏడున్నయని ప్రశ్నిస్తున్నడు. పచ్చగా ఉన్న పాలమూరుల
Read More












