Bjp

భారతీయులను అవమానించినా.. ట్రంప్​ వైఖరిపై మోదీ మౌనం.!

ఇండియన్స్ తరలింపులో  అమెరికా అమానవీయ చర్యపై  విశ్వ గురువు మోదీజీ ఎందుకు మాట్లాడడం లేదు.  డోనాల్డ్ ట్రంప్ వలస విధానాలు ఎల్లప్పుడూ జాత్యహ

Read More

ఎవరీ వీర రాఘవరెడ్డి.. రామరాజ్యం పేరుతో ప్రైవేట్ సైన్యం ఏంటీ..?

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్  మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్​ రంగరాజన్ పై దాడి  కలకలం రేపుతోంది. దాదాపు 20 మందికి పైగా

Read More

చిరంజీవి నోట జై జనసేన.. మొత్తానికి ఓపెన్ అయ్యారు

మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు వెళ్లనున్నారని.. కేంద్ర క్యాబినెట్ లో స్థానం దక్కనుందని గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. చిరంజీవి మాత్ర

Read More

కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉంటే..రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉంది: కవిత

కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే... రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.  ఐఫోన్ కు, చైనా ఫోన్ కు ఎంత తేడా ఉంటదో.

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్-బీజేపీ దోస్తీ : మహేశ్ కుమార్ గౌడ్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారీ ఓప్పందం కుదుర్చుకున్నాయని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అ

Read More

ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణం..మోదీ యూఎస్ టూర్ తర్వాతే!

నేటి నుంచి 13వ తేదీ వరకు ప్రధాని విదేశీ పర్యటన 13 తర్వాతే ప్రమాణం ఉండే అవకాశం బీజేపీ వర్గాల వెల్లడి.. సీఎంను తేల్చేందుకు హైలెవల్ ​మీటింగ్స్​

Read More

అన్ని పార్టీలదీ బీసీ నినాదమే .. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలపైనే ఫోకస్​

కులగణన, వర్గీకరణ, పథకాల అమలు అంశాలతో ప్రజల్లోకి కాంగ్రెస్ కులగణన బోగస్ అంటూ విమర్శలతో బీఆర్ఎస్.. భవిష్యత్తులో బీసీ అభ్యర్థే సీఎం అంటూ బీజేపీ..

Read More

ఒకే దేశం ఒకే ఎలక్షన్​ వెనుక ఒకే వ్యక్తి ఒకే పార్టీ: సీఎం రేవంత్

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు కుటుంబ నియంత్రణ, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందుకు శిక్షిస్తరా? జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ

Read More

2026 మార్చి 31 లోపు దేశంలో నక్సలిజం అంతం: అమిత్ షా

ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ పై అమిత్ షా కీలక ప్రకటన చేశారు. 2026 మార్చి 31 వరకు దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామన్నారు. &n

Read More

కులగణన మళ్లీ చేస్తే నేను ,కేసీఆర్ పాల్గొంటాం : కేటీఆర్

కులగణన తప్పుల తడక, అశాస్త్రీయం ..మళ్లీ రీ సర్వే చేసి లెక్కలు తేల్చాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో  బీసీ నేతలతో సమ

Read More

48 గంటలు కాదు.. 48 రోజులైనా వరి బోనస్ పడుతలేదు: హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.  వరి బోనస్ కాదు..బోగస్ అని..ఇంకా 400 కోట్ల పెండింగ్ లో ఉన్నాయన్నారు. 48 గం

Read More

దక్షిణాది ఏకం కావాలి.. రాజ్యాంగ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి..

కేరళలోని తిరువనంతపురంలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మోదీ ప్రభుత్వం దక్షిణాది రాష్టాలపై

Read More

మమతా జీ కాసుకో.. నెక్ట్స్ టార్గెట్ బెంగాలే: సువేందు అధికారి వార్నింగ్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. 26 ఏళ్లు సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు దేశ రాజధానిలో కాషాయ జెండా పాతింద

Read More