Bjp

జనం గుండెల్లోని ప్రజారాజధాని అమరావతి.. మోదీ చేసిన శంకుస్థాపనను ఆపే దమ్ము ఎవరికీ లేదు: మంత్రి లోకేష్

అమరావతి: జనం గుండెల్లోని ప్రజారాజధాని అమరావతి అని.. ప్రధాని మోడీ చేసిన శంకుస్థాపనను ఆపే దమ్ము ఎవరికీ లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రా

Read More

ఇక్కడ శశి థరూర్ ను చూసి.. కొంతమందికి నిద్రలేని రాత్రులు ఖాయం.. ప్రధాని మోడీ

కేరళలో విజిన్జమ్ సీపోర్ట్ ప్రారంభించారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండియా కూటమిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు మోడీ. ఈరోజు ఇక్కడ శశి థర

Read More

కేంద్రం కులగణన నిర్ణయం.. రాహుల్ పోరాట ఫలితం!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గత కొంతకాలంగా కులగణన (caste census) కోసం చేస్తున్న పోరాటం భారత రాజకీయాలకు కొత్త ఎజెండాను ఇచ్చింది. కులగణనకు ఒక ఉద్యమ రూపు ఇ

Read More

దేశంలో రాహుల్, రాష్ట్రంలో రేవంత్ హీరోలు : పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి

కుల గణనపై క్రెడిట్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌దేనని వెల్లడి హైదరాబాద్, వెలుగు: జాతీయ స్థాయిలో జనాభా లెక్కలతోపాటు

Read More

కులగణన ఎలా జరగాలి.. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం ఎలా ఉండాలి..?

స్వాతంత్ర్య  భారతదేశ చరిత్రలో తొలిసారి  కేంద్ర ప్రభుత్వం ‘జనాభా గణన శాఖ (Census Department)’ ఆధ్వర్యంలో కులగణనను అధికారికంగా నిర

Read More

కులగణనపై ఎవరికివారే..! బీజేపీ, కాంగ్రెస్ మధ్య క్రెడిట్ వార్..

దేశమంతటా  పహల్గాంపై  వాడివేడీగా చర్చలు  జరుగుతున్నవేళ  కేంద్ర ప్రభుత్వం దేశంలో కులగణనకు పచ్చజెండా ఊపడం సంచలనమే. 2014 నుంచి  ద

Read More

కులగణన గేమ్ చేంజర్ నిర్ణయం : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం చేసిన కులగణన ప్రకటన "గేమ్ చేంజర్" నిర్ణయం అని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభివర్ణించారు. ఇ

Read More

మొయినాబాద్‎లో వీర రాఘవరెడ్డి పై దాడి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్​రంగరాజన్‎పై రాఘవరెడ్డి అనే వ్యక్తి దాడి చేయడం అప్పట్లో

Read More

కిషన్ రెడ్డి ఏం మాట్లాడిన పట్టించుకోరు: జగ్గారెడ్డి

హైదరాబాద్: కులగణనకి దేశంలో రాహుల్ గాంధీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి హీరో లని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రధాని మోడీ నిర్ణయం హర్ష

Read More

రాష్ట్రం నడిపేందుకు.. ప్రతి నెలా రూ. 22 వేల 500 కోట్లు కావాలె

వస్తున్నది రూ. 18,500 కోట్లే.. లోటు పూడ్చుడు కష్టమైతుంది కేసీఆర్ చేసిన అప్పు వడ్డీలకు రూ. 16 వేల కోట్ల అప్పు తెచ్చినం ఆర్టీసీ కార్మికులు సమ్మెక

Read More

రాహుల్, రేవంత్‎కు భయపడి కాదు.. సామాజిక న్యాయం కోసమే కుల గణన: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఈ నిర్ణయం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కేంద్ర మంత్రి కిషన్ ర

Read More

తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరు.. దేశానికే రోల్ మోడల్ : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని అన్నారు. ఖజానా ఖాళీ చేసినా రాష్ట్రాన్ని లూటీ చేసినా పథకా

Read More

పదేళ్ల క్రితం మా నోట్లో మట్టి కొట్టారు.. ఈసారైనా అమరావతి కడతారా మోడీజీ: షర్మిల సంచలన ట్వీట్

అమరావతి పునః శంకుస్థాపన కోసం ప్రధాని మోడీ మే 2న ఏపీలో పర్యటించనున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో మోడీ అమరావతి పర్యటనను ఉద్దేశించి సంచలన ట్వీట్ చేశారు ఏ

Read More