Congress

అంగన్ వాడీ చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్.. తొలి ముద్ద స్కీం ప్రారంభం

    స్కీం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి     ఆరోగ్యవంతమైన తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం     మూడేళ్లలో అంగన

Read More

సర్కారు మెట్రో..! ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనంపై అసెంబ్లీలో తీర్మానం..

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. దీనిపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనన చేశారు. ఇవాళ అసెం బ్లీలో

Read More

నేరెళ్ల ఇసుక మాఫియా గుర్తుందా కేటీఆర్.. దళిత యువకులను చిత్రహింసలు పెట్టింది మర్చిపోయావా : మంత్రి వాకిటి 

అసెంబ్లీలో మైనింగ్ అంశాలపై జరిగిన చర్చలో మాజీ మంత్రి హరీశ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి వాకిటి శ్రీహరి. ఓ మంత్రికి సంబంధించిన కంపెనీ పేరును ప్రస్

Read More

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్.. ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్

హైదరాబాద్: అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసింది. పోలీసు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అసెంబ్లీ నుంచ

Read More

మోదీ ప్రకటన వల్లే.. వాహనదారుల్లో ప్యానిక్: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై పార్లమెంట్ వేదిక గా ప్రధాని మోదీ చేసిన స్టేట్మెంట్ దేశ ప్రజల్లో భయాందోళనలు నింపిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నార

Read More

మూసీ ప్రక్షాళన అడ్డుకుంటే.. ఆ ఈశ్వరుడే చూసుకుంటడు: సీఎం రేవంత్

మూసీ ప్రక్షాళను అడ్డుకుంటే ఆ ఈశ్వరుడే  చూసుకుంటాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ ఓడ్డున మంచిరేవులలో శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాప

Read More

5 రాష్ట్రాల ఎన్నికల కోసమే పెట్రోల్‎పై ట్యాక్స్ తగ్గింపు.. ప్రజలకు ఒరిగిందేమి లేదు: కాంగ్రెస్

న్యూఢిల్లీ: పెట్రోల్, డిజిల్‎పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంపై కాంగ్రెస్ స్పందించింది. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్ని

Read More

శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభం.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా...

 హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభమైంది.  భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న  శోభాయాత్రను గవర్నర్ శివ

Read More

కేసీఆర్ గురువు డాక్టర్ జైశెట్టి రమణయ్య కన్నుమూత

 ప్రముఖ కవి, కేసీఆర్ కు గురువు అయిన జైశెట్టి రమణయ్య కన్నుమూశారు. చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన  జగిత్యాలలోని తన నివాసంలో మార్

Read More

సీఎస్ఆర్ నిధుల్లో 50 శాతం తెలంగాణలోనే ఖర్చు చేయాలి

    ఇక్కడ పరిశ్రమలు పెట్టి.. నిధులు వేరే రాష్ట్రాల్లో ఖర్చు చేస్తే ఊరుకోం: సీఎం     తెలంగాణ వాటా కేవలం 3

Read More

పేదల వైద్యం కోసం రూ.4,500 కోట్లు ఖర్చు చేశాం: సీఎం రేవంత్

27 నెలల్లో ఆరోగ్యశ్రీ, సీఎంఆర్​ఎఫ్ ​కింద  ఖర్చు చేసినం: సీఎం రేవంత్​రెడ్డి ఆరోగ్యశ్రీకి రూ.2,408 కోట్లు, సీఎంఆర్​ఎఫ్​ కింద రూ.2,04

Read More

మహిళా రిజర్వేషన్లపై నేతల కన్ను!..భార్య, కూతుళ్లు, కోడళ్లతో పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్

    నియోజకవర్గాల పునర్విభజనతో 179కి పెరగనున్న ​అసెంబ్లీ సీట్లు     33 శాతం రిజర్వేషన్ల కింద మహిళలకు ఏకంగా 59 స్థానాలు

Read More

ఇండస్ట్రీయల్ కారిడార్ భూసేకరణకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన కాడ్లాపూర్ గ్రామస్థులు

వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామస్థులు నిరసనకు దిగారు. ఇండస్ట్రీయల్ కారిడార్ భూసేకరణకు వ్యతిరేకంగా గురువారం (మార్చి 26) పరిగి బస్టాం

Read More