Congress

బాంబులా పేలటం కాదు.. నీటిలా ప్రవహించు: రాహుల్గాంధీపై బీజేపీ విమర్శలు

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్లను బీజేపీ తప్పుపట్టింది. బాంబులా పేలటం కాదని.. చల్లని నీటిలా ప్రవహించాలని హితవు పలికింది.

Read More

గొర్రెల స్కీమ్‌‌లో వెయ్యి కోట్ల స్కామ్‌‌.. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ ప్రధాన సూత్రధారి

ఈడీ దర్యాప్తులో వెల్లడి.. తనిఖీల్లో కీలక ఆధారాలు 7 జిల్లాల్లోనే రూ.253 కోట్లు గోల్‌‌‌‌మాల్‌‌‌‌ గొర్రెలు

Read More

ఎఫ్ 35 జెట్‎ల కొనుగోళ్లపై చర్చ జరగలే.. పార్లమెంట్‎లో వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ: ఎఫ్-35 యుద్ధ విమానాల కొనుగోళ్లపై అమెరికాతో ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. కాంగ్రెస్​ఎంపీ బల్వంత్ బస్వంత

Read More

గొర్రెల స్కాం 1,000 కోట్లు! నిర్ధారణకు వచ్చిన ఈడీ

200పైగా బ్యాంకు ఖాతాల ద్వారా ట్రాన్సాక్షన్స్ సోదాల అనంతరం 31మొబైల్ ఫోన్లు సీజ్ 20 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్న ఈడీ కాగ్ నివేదిక  ప్

Read More

గొర్రెలు కొనలేదు.. అమ్మలేదు.. కానీ వెయ్యికోట్లు మాయం చేశారు.. గొర్రెల పంపిణీ స్కాం పై ఈడీ ప్రకటన

గొర్రెల పంపిణీ స్కాం పై ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణ వేగవంతం చేసింది.  గొర్రెల పంపిణీ పథకం అక్రమాల విలువ రూ.1000 కోట్లు పైనే ఉంటుందన

Read More

అధికారంలో ఉన్నోళ్లను దించడానికి కమ్యూనిస్టులు పనికొస్తరు : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కమ్యూనిస్టుల పాత్ర ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నవతెలంగాణ 10 వార్షికోత్సవ సభలో మాట్లాడిన రేవంత్..  తనకు

Read More

సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక.. షెడ్యూల్ ఇదే

ఉపరాష్ట్రపతి ఎన్నికకు  షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రతి ఎన్నిక జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి 5గంటల వరకు  

Read More

గొర్రెల స్కామ్లో అరెస్టులకు రంగం సిద్ధం

  ఈడీ అదుపులో తలసాని ఓఎస్డీ కల్యాణ్ కుమార్, మరో ఇద్దరు సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా స్టేట్ మెంట్ల రికార్డ్ నేడు కూడా కొనస

Read More

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై..మూడు నెలల్లో నిర్ణయం తీస్కోండి

  అసెంబ్లీ స్పీకర్​కు సుప్రీంకోర్టు సూచన.. 74 పేజీలతో తీర్పు  ‘ఆపరేషన్ సక్సెస్... పేషెంట్ డెడ్​’ అనే పరిస్థితి రానివ్వొద

Read More

ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్ట్

3 వాల్యూమ్‌‌‌‌లుగా 650 పేజీలతో తుది నివేదిక కమిషన్ చైర్మన్​ నుంచి రిపోర్టు తీసుకొని సీఎస్‌‌‌‌కు అందజేసిన

Read More

పరిగిలో కాంగ్రెస్ పాదయాత్ర.. ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ వెంట నడిచిన కాంగ్రెస్ శ్రేణులు

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం గురువారం (జులై 31)

Read More

ట్రంప్ చెప్పింది నిజమే.. మన ఆర్థిక వ్యవస్థను మోదీ చంపేశారు: రాహుల్ గాంధీ

ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అని యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ చెప్పింది నిజమేనని అన్నారు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థను చంపేశారని సం

Read More

మూడు నెలల్లో తేల్చండి: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయించిన 10 ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లోగా

Read More