Congress

ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతా: సోయం బాపూరావు

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: ఆదివాసీల హక్కులు, సమస్యల పరిష్కారం కోసమే రాజ్​గోండు సేవా సమితిని స్థాపించామని రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ సోయం బాపూరావు తెల

Read More

బీజేపీతో పొత్తుకు కేసీఆర్ ఒప్పుకోలే.. ప్రాణం పోయినా ఆ పార్టీతో కలవబోమన్నారు: జగదీష్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రాణం పోయినా బీజేపీతో పొత్తు ఉండదని పార్లమెంట్ ఎన్నికల సమయంలో కేసీఆర్ చెప్పారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌‌

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మరో కేసు

హుజురాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హుజూరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి న

Read More

మామునూరు ఎయిర్ పోర్టుకు రాణి రుద్రమ పేరు పెట్టాలి: ఎమ్మెల్సీ కవిత

హనుమకొండ, వెలుగు: వరంగల్ రైతు డిక్లరేషన్ నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే.. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదని తెలంగాణ జాగృతి వ్యవ

Read More

బీసీ డిక్లరేషన్ కాదు.. ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషన్: బండి సంజయ్

  బీసీల ముసుగులో ముస్లింలకు రిజర్వేషన్లను పెంచే కుట్ర: బండి సంజయ్​ 30%  ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్​ కుతంత్రాలు బీసీలకే 42 శాతం రిజ

Read More

ఇవాళ పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్ పై చర్చ

    ప్రారంభించనున్న కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్     ప్రతిపక్షాల తరఫున రాహుల్ మాట్లాడే అవకాశం న్యూఢిల్లీ: వర్షాకా

Read More

రెండుమూడు రోజుల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్!

హైదరాబాద్​కు చేరుకున్న కమిషన్​ చైర్మన్ జస్టిస్​ ఘోష్​ అధికారులు, ప్రజాప్రతినిధులు సహా ఇప్పటిదాకా 119 మంది విచారణ వారి స్టేట్​మెంట్ల ఆధారంగా న్య

Read More

తెలంగాణలో బీజేపీకి ఫైటర్ కావాలి: రాజాసింగ్

తన రాజీనామా వెనుక ఎలాంటి కుట్ర లేదన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.అన్ని ఆలోచించే రాజీనామా చేశానన్నారు.   తాను మళ్లీ బీజేపీలోకి వెళ్లేందుకు ప్

Read More

వాజ్పేయికి, మోదీకి పొంతనే లేదు.. కార్గిల్ యుద్ధం నాటి పరిస్థితులతో పోల్చుతూ కాంగ్రెస్ విమర్శలు

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలను కార్గిల్ యుద్ధ కాలం నాటి పరిస్థితులతో పోల్చుతూ బీజేపీపై తీవ్ర విమర్శలకు దిగారు కాంగ్రెస్ సీనియర్ న

Read More

బోరబండకు రూ. 12 కోట్లు నిధులు కేటాయిస్తాం.. అభివృద్ధి చేసుకుందాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఆదివారం  ( జులై 27 ) బోరబండ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యల

Read More

లీగల్ టెక్ హబ్ గా హైదరాబాద్.. న్యాయ వ్యవస్థలోనూ టెక్నాలజీ వాడకం పెరిగింది: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బ్రాండ్​ను విశ్వవ్యాప్తం చేస్తున్న హైదరాబాద్​.. ఇప్పుడు ‘ఎమర్జింగ్ లీగల్​ టెక్​హబ్​’గా ఎదుగుతున్నదని రాష్ట్ర ఐట

Read More

రోస్టర్ పాయింట్ల విధానంతో మాలలకు తీరని అన్యాయం... ఈ విధానాన్ని వెంటనే సవరించాలి: మాల సంఘాల జేఏసీ డిమాండ్

సెక్రటేరియెట్​లో మంత్రి వివేక్​కు వినతిపత్రం అందజేత పాల్గొన్న 33 జిల్లాల మాల సంఘాల ప్రతినిధులు ముషీరాబాద్/ఓయూ, వెలుగు: రోస్టర్ పాయింట్ల విధా

Read More

నీటి వాటా తేలకుండా బనకచర్ల ఎట్ల కడ్తరు?: హరీశ్‌‌రావు

ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకు మరో తెలంగాణ ఉద్యమం బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి సదస్సులో పవర్ ​పాయింట్​ ప్రజెంటేషన్​ నాచారం, వెలుగు:  తెలంగాణ

Read More