Congress

మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు.. సుచిత్రలో ఉద్రిక్తత

మాజీ మంత్రి మల్లారెడ్డిపై కబ్జా ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ లోని సుచిత్రలో ఉద్రిక్తత నెలకొంది. పేట్ బాషీరాబాద్ పియస్ పరిదిలోని సుచిత్ర లో గల సర్వే నెంబ

Read More

బోరబండ, రహమత్ నగర్ వాసుల నీటి కష్టాలకు చెక్.. రిజర్వాయర్ పనులు ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్..

హైదరాబాద్ లో జనాభా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.. జనాభా పెరిగేకొద్దీ ప్రజలకు నీటి కష్టాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోర

Read More

వన్యప్రాణుల రక్షణకు స్పెషల్ టీమ్స్ .. రాష్ట్రవ్యాప్తంగా 150 బృందాల ఏర్పాటు

టీమ్​లో డీఎఫ్ఓ, రేంజ్, బీట్ ఆఫీసర్, వాచర్లు  జంతువుల రాకపోకలపై 242 ట్రాకర్ల ద్వారా నిఘా  వన్యప్రాణులు, పక్షుల దప్పిక తీర్చేందుకు 449

Read More

50 లక్షల టన్నుల వడ్లు కొన్నం... 2023తో పోలిస్తే మూడింతలు ఎక్కువ: మంత్రి ఉత్తమ్

యాసంగిలో 70 లక్షల టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నం  రైతులకు ఎలాంటి సమస్యలు రానివ్వొద్దు తడిసిన వడ్లు కూడా కొంటం.. రైతు సంక్షేమ

Read More

వచ్చే వారం .. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్​!

నిరుడు మార్చిలో కమిషన్​ ఏర్పాటు.. 14 నెలలు విచారణ  అన్ని అంశాలతో 400 పేజీలకు పైగా రిపోర్ట్​ రెడీ కేసీఆర్​, హరీశ్ రావు బహిరంగ విచారణ లేనట్ల

Read More

గ్రూప్స్​ ఉద్యోగాల భర్తీపై పిటిషన్​ డిస్మిస్

గ్రూప్​ 1కు సంబంధించి విచారణ పూర్తైన జీవో 29పై రిట్​ పిటిషన్​ వేస్తరా? మండిపడ్డ సుప్రీంకోర్టు పిటిషనర్లకు జరిమానా విధిస్తామని  హెచ్చరిక

Read More

తుది దశకు ఫార్ములాఈ రేస్​ కేసు... త్వరలో నివేదిక సమర్పించనున్న ఏసీబీ

దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో రిపోర్ట్​ రెడీ  కీలకంగా మారిన ఈ రేస్ అగ్రిమెంట్లు, హెచ్‌‌ఎండీఏ బోర్డ్‌‌ ద్వారా చెల్లింపుల

Read More

నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్... ఎవరినీ ఉపేక్షించేది లేదు: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

వ్యవసాయ, పోలీస్ అధికారులతో టాస్క్‌‌‌‌ఫోర్స్ ఏర్పాటు చేసి నిఘా పెట్టండి   రైతులకు ఎరువులు, విత్తనాలకుఇబ్బందుల్లేకుండ

Read More

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూతురి వివాహానికి హాజరైన ఎమ్మెల్యే వివేక్

అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కూతురి వివాహం గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి తెలంగాణ కాంగ్రెస్ నేత, చెన

Read More

శ్రీధర్ బాబును మంత్రి పదవి నుంచి తొలగించాలి: మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య

 మంత్రి శ్రీధర్ బాబును బర్త్ రఫ్ చేయాలని  డిమాండ్ చేశారు  మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య. దళితుడైనందుకే సరస్వతీ పుష్కరాలకు &n

Read More

వేములవాడకి కొత్తగా సబ్ రిజిస్టర్ ఆఫీస్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

సిరిసిల్ల: వేములవాడకి కొత్తగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం (మే 16) సిరిసిల్లలో భూ భ

Read More

కేటీఆర్ కాదు ..సైకో రామ్..కల్లుతాగిన కోతి నిప్పులు తొక్కినట్టుంది: ఎంపీ చామల

వీళ్ల మాటలెవరూ వింటలేరని సోనియాకు లేఖ  రాశారు మీ తెలివి తేటలు దరిద్రపు పనులకు వాడే బదులు.. రాష్ట్రానికి సలహాలు ఇవ్వచ్చు కదా? రబ్బరు చెప్పు

Read More

కాంగ్రెస్ కు అధికారం కష్టమే: చిదంబరం

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎదిగిందని, ఆ పార్టీ కోసం చాలా వ్యవస్థలు పనిచేస్తున్నాయని మాజీ కేంద్రం మంత్రి పీ చిదంబరం అన్నారు. 2029

Read More