
Congress
బీసీల ధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ దూరం!
సంఘాలు కోరిన ఢిల్లీ తరలని లీడర్స్ హాట్ టాపిక్ గా కారు, కమలం నేతల గైర్హాజరు రేపు 9వ షెడ్యూల్ సవరించాలంటూ ఆందోళన హైదరాబాద్: బీసీ
Read Moreఆ 400 ఎకరాలు న్యాయపరంగానే తీసుకుంటున్నం: శ్రీధర్ బాబు
కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని న్యాయపరంగానే తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హెచ్ సీయూ విద్యార్థులు ఆందోళన పడొద్దు..ప
Read MoreHCU ఇంచు భూమి కూడా తీసుకోలేదు.. ఇదంతా బీఆర్ఎస్, బీజేపీ కుట్ర:భట్టి విక్రమార్క
కంచె గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హెచ్ సీయూ ఇంచు భూమి కూడా ప్ర
Read Moreగచ్చిబౌలి భూవివాదంపై బీఆర్ఎస్, బీజేపీవి డ్రామాలు: మహేష్ గౌడ్
హైదరాబాద్: గచ్చిబౌలి భూవివాదంపై బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ విమర్శించారు. హెచ్సీయూ భూముల వివాదంపై
Read Moreసన్న బియ్యం స్కీమ్ నిరుపేదల ఆత్మగౌరవ పథకం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకంగా చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట
Read Moreవిద్యా వ్యవస్థపై కేంద్రం కుట్ర.. కొత్త ఎన్ఈపీ వెనుక గుత్తాధిపత్యం, వ్యాపారం, మత వ్యాప్తి: సోనియా గాంధీ విమర్శ
న్యూఢిల్లీ: భారతీయ విద్యావ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని, అందులో భాగంగానే కొత్త జాతీయ విద్యా విధానాన్ని(2020) తెరమీదకి తెచ్చిందని కాంగ్
Read Moreఈ మెయిల్స్ వద్దు.. కూర్చొని మాట్లాడుకుందాం: SRH ఆరోపణలపై స్పందించిన HCA
హైదరాబాద్: టికెట్లు, కాంప్లిమెంటరీ పాసుల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ), సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఫ్రాంచైజ్ మధ్య
Read MoreSRH, హెచ్సీఏ మధ్య పాసుల లొల్లి: సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. విజిలెన్స్ విచారణకు ఆదేశం
హైదరాబాద్: కాంప్లిమెంటరీ పాసుల విషయంలో SRH యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మధ్య నెలకొన్న వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అ
Read Moreఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ బియ్యం: కాకినాడ పోర్టులో ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
అమరావతి: తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యం ఎగుమతి ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 8 లక్షల టన్నుల ఎంటీయూ 1010 రకం ముడి బియ్యాన్ని ఎగుమతి చేసేందు
Read Moreఒక్క ఇంచ్ కూడా HCU భూమి లేదు.. ఆ 400 ఎకరాలూ ప్రభుత్వానిదే: టీజీఐఐసీ క్లారిటీ
హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని క్లారిటీ ఇచ్చింది. ప్రాజెక్టులో హెచ్సీయూ భూమి లేదని స
Read Moreఎమ్మెల్యే వినోద్ ఫొటోకు క్షీరాభిషేకం
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి నుంచి చతలాపూర్ వరకు దాదాపు 3.5 కిలోమీటర్ల వరకు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తికావడంతో గ్రామ ప్రజలు హర
Read Moreసన్నబియ్యం స్కీమ్తో 3 కోట్ల మందికి లబ్ధి.. రేపటి (ఏప్రిల్ 1) నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తం: మంత్రి ఉత్తమ్
సూర్యాపేట, వెలుగు: పేదలకు ఆహార భద్రత కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందుకే సన్నబియ్య
Read Moreగవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం..!
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులతో కలిసి రాజ్ భవన్కు వెళ్ల
Read More