Congress
జగన్ పై దాడి చేసినోళ్లను పట్టిస్తే రూ.2 లక్షలు ఇస్తారు
సీఎం జగన్ పై జరిగిన రాళ్ళ దాడి రాష్ట్రంలో పెను దుమారం రేపుతోంది. ఈ ఘటన కారణంగా అధికార వైసీపీ, ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్దానికి దారి తీసిం
Read Moreగాయంతోనే జనంలోకి సీఎం జగన్.. భారీ భద్రతతో యాత్ర
శనివారం విజయవాడలో సీఎం జగన్ పై రాళ్ళ దాడి జరిగిన నేపథ్యంలో ఒకరోజు విరామం తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్ర మళ్లీ మొదలైంది. కేసరపల్లిలో విశ్రాంతి తీసుకు
Read Moreబీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగం పెరిగింది : గడ్డం వంశీకృష్ణ
బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. బీఆర్ఎస్ పాలనలో కోట్లు దోచుకున్నారని ఆరోపించార
Read Moreపెద్దపల్లిలో కాంగ్రెస్ గెలుపు ఖాయం: ఎమ్మెల్యే వివేక్
పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఏప్రిల్ 15వ తేదీ సోమవారం పెద్దపల్లిలో కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల సన్
Read Moreకాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ ఇంట్లో విషాదం
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ఇంట్లో విషాదం నెలకొంది.ఏప్రిల్ 15వ తేదీ సోమవారం ఆయన తల్లి అనసూయ(85) కున్నుమూశారు. గత కొంతకాలంగా అనా
Read Moreమోత్కూరు ఎమ్మెల్యే సమక్షంలో..కాంగ్రెస్లో చేరికలు
మోత్కూరు, వెలుగు : బీఆర్ఎస్ మోత్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య, కౌన్సిలర్ లెంకల సుజాతవేణు, కోఆప్షన్ మెంబర్లు గనగాని నర్సింహ, ఎం
Read Moreసంకల్ప పత్రం కాదు..జుమ్లా పత్రం
పాత హామీలకు జవాబుదారీతనం లేదు.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ విమర్శ బీజేపీ మేనిఫెస్టోపై కాంగ్రెస్ రైతులు, యువతకు బీజేపీ క్షమాపణ చెప
Read Moreజగన్ మళ్ళీ పైకి రాకుండా కాంక్రీట్ వేయాలి.. చంద్రబాబు
2024 ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఏపీలో హడావిడి పీక్స్ కి చేరింది.ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా ముమ్మరం చేసిన నేపథ్
Read Moreచంద్రబాబుపై రాళ్లతో దాడి.. పరారైన ఆగంతకులు
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాళ్ల దాడి ట్రెండ్ మొదలైనట్లు అనిపిస్తోంది. విజయవాడలో సీఎం జగన్ మీద రాళ్ల దాడి జరిగి 24గంటలు గడవక ముందే జ
Read Moreపవన్ కళ్యాణ్ పై రాళ్లతో దాడి..
సీఎం జగన్ పై రాయితో దాడి జరిగి 24గంటలు కూడా గడవక ముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి జరిగింది. తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పవన్
Read Moreఅంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను బీజేపీ అమలు చేస్తుంది : బండి సంజయ్
కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అనువనువునా అవమానించిందని ఆరోపించారు.
Read Moreకాంగ్రెస్ అధికారం కోసం నిప్పుతో చెలగాటమాడుతోంది : ప్రధాని మోదీ
కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ. దేశాన్ని విభజించి, చీల్చి బలహీనపరచాలని కాంగ్రెస్ ఆలోచి
Read Moreజగన్ పై దాడి కేసులో సిట్ ఏర్పాటు..
జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో ఈసీతో భేటీ అయ్యారు వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, మల్లాది విష్ణు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకోవాలని కోరారు. చంద్రబాబు
Read More