
Congress
పార్టీలో చర్చించి నిర్ణయం: మేయర్పై అవిశ్వాస తీర్మానంపై తలసాని క్లారిటీ*
హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైందన్న టాక్ గత మూడు రోజులుగా సిటీ పాలిటిక్స్లో తీవ్ర చర్
Read Moreపదేండ్లు పవర్లో ఉండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే: మంత్రి కోమటిరెడ్డి ఫైర్
పదేండ్లు అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, మేము ఇస్తుంటే ప్రతి పక్షాల కండ్లు మండి ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు, సి
Read Moreమేం గాజులు తొడుక్కొని కూర్చోలే.. సరైన రీతిలో బుద్ధి చెబుతాం: MLA మహిపాల్ రెడ్డి
సంగారెడ్డి: పఠాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మె్ల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య వర్గ
Read Moreపేదలకు అన్యాయం జరిగితే ఊరుకోను.. హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం
హైదరాబాద్ లో కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.పేదల
Read Moreజీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసం.! ఎవరి బలం ఎంత.?
హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానంపై జోరుగా చర్చ జరుగుతోంది. రెండ్రోజుల క్రితం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఇంట్లో BRS ఎమ్మెల్యేలు,
Read Moreసంక్రాంతి పోయినా.. సన్న బియ్యం ఇయ్యలే.. : కవిత
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యాదాద్రి/యాదగిరిగుట్ట, వెలుగు : సంక్రాంతి పోయినా సన్న బియ్యం ఇస్తలేరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. యాదాద
Read Moreపెళ్లైన జంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్
= ప్రతి ఒక్కరికీ 6 కిలోల సన్నబియ్యం = రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ = సాగుయోగ్యమైన ప్రతి ఎకరాకూ రైతు భరోసా = అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూర
Read Moreపదేండ్ల తర్వాత గ్రామసభలు.. అర్హులందరికీ పథకాలు అందజేస్తం: మంత్రి సీతక్క
= గతంలో ఎమ్మెల్యేలు చెప్పినోళ్లకే పథకాలు = ఇప్పుడు ప్రజల సమక్షంలోనే ఎంపిక = నిన్న 3,410 గ్రామాల్లో సభలు పెట్టాం = 142 ఊళ్లలోనే ఆందోళనలు జరిగినయ్
Read Moreగాంధీ భవన్లో తన్నుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వేదికగా యూత్ కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు. పార్టీలో పదవుల కోసం కొత్తగూడెం నియోజకవర్గ య
Read Moreఎవరెన్ని చెప్పినా నమ్మకండి.. అర్హులందరికీ 4 పథకాలు: మంత్రి పొన్నం
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను లాంఛనంగా ప్రారంభించను
Read Moreఅర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి ఉత్తమ్
కరీంనగర్: అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డులు ఇస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం (జనవరి 22)
Read Moreకాళేశ్వరం పైసలతో.. పేదలందరికీ ఇండ్లు వస్తుండే: ఎమ్మేల్యే వివేక్
కేసీఆర్ రూ. లక్షా 25 వేల కోట్లు వృథా చేసిండు మేము పేదల సొంతింటి కలను నిజం చేస్తం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి&
Read Moreగుడ్ న్యూస్: గ్రామ సభలు ముగిసినా కొత్త రేషన్ కార్డులు
రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. గ్రామసభలు ముగిసినా కొత్త రేషన్ కార్డులిస్తామని చెప్పారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని అన
Read More