
Covid-19
COVID-19: దేశంలో వరుసగా మూడోరోజు తగ్గిన కోవిడ్ కేసులు..మరణాలు పెరిగాయి.!
దేశంలో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి. కొత్త వేరియంట్లు తగ్గుముఖం పట్టడంతో ఉపశమనం కనిపిస్తోంది.ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం వరుసగా మూడవ రోజు కూ
Read Moreకొవిడ్ సెకండ్ వేవ్ మరణాల్లో సిరిసిల్ల టాప్.. మహిళలతో పోలిస్తే పురుషులే అధికం.. ఐక్యరాజ్య సమితి రిపోర్ట్
2021లో జననాల కంటే మరణాలు ఎక్కువగా నమోదు కరోనా, ఇతర కారణాలతో పెరిగిన డెత్స్ దేశంలో ఎక్కువగా మరణాలు సంభవించిన 49 జిల్లాల్లో
Read Moreవిశాఖలో 14 ఏళ్ల బాలికకు.. కరోనా కొత్త వైరస్ ఒమిక్రాన్ ఎటాక్ అయ్యింది..!
కరోనా.. కరోనా.. చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. కరోనా వస్తే ఏమౌతుందిలే.. ఇప్పటికే రెండు సార్లు చూశాం అంటున్నారు. పరిస్థితి అంత ఈజీగా.. లైట్ తీసుకునే వ
Read Moreఏపీలో కరోనా కలకలం.. అనంతపురం జిల్లాలో తొలి కేసు నమోదు..
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.. రోజరోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4 వేల 866 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం. గత 2
Read Moreకరోనాపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు... 6 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలంటూ కేంద్రానికి ఆదేశాలు..
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా 3 వేల 961 యాక్టివ్ కేసులు ఉండగా.. 28 మరణాలు నమోదైనట్లు సమాచారం.
Read Moreఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు.. రెండు కొత్త వేరియంట్లు గుర్తింపు..
ఇండియాలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. ఆయా రాష్ట
Read Moreవిజృంభిస్తున్న కరోనా.. కర్ణాటక, మహారాష్ట్రలో ఒక్కొక్కరు మృతి
కరోనా మహమ్మారి మరో సారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఎండాకాలం పూర్తి కాకముందే వర్షాలు కురుస్తుండటంతో.. వాతావరణం
Read Moreహైదరాబాద్లో డాక్టర్కు కరోనా
నిర్ధారించిన జిల్లా వైద్యాధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన కూకట్పల్లి/పద్మారావునగర్, వెలుగు: కూకట్పల్లిలో కరోనా పాజిటివ్
Read Moreజలుబు, దగ్గు ఉంటే మాస్క్ పెట్టుకోండి : కరోనాపై కేరళ రాష్ట్రం హై అలర్ట్
కరోనాపై హై అలర్ట్ ప్రకటించింది కేరళ రాష్ట్రం.. 2025, మే నెలలోనే 182 కేసులు అధికారికంగా నమోదు కావటంతో.. అప్రమత్తం అయ్యింది ప్రభుత్వం. కరోనా కేసులు భారీ
Read MoreShilpa Shirodkar: మహేష్ బాబు మరదలికి కరోనా పాజిటివ్.. ఆమె త్వరగా కోలుకోవాలని సెలెబ్రెటీలు పోస్ట్
కరోనా మహమ్మారీ మళ్ళీ విజృంభిస్తుంది. ఇప్పటికే పలు దేశాలలో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా బాలీవుడ్ నటి, మహేష్ బాబ
Read MoreIPL 2025: సన్రైజర్స్కు కష్ట కాలం.. కోవిడ్తో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ దూరం
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దురదృష్టం వెంటాడుతుంది. లీగ్ దశలో మరో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా స
Read MoreIPL ఫ్యాన్స్కు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 6న జరగాల్సిన లక్నో, KKR మ్యాచ్ వేదిక మార్పు
క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ధనాధన్ లీగ్ కోసం కేవలం ఇండియన్ ఫ్యాన్సే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రియుల
Read MoreIPL 2025: ఇకపై బౌలర్లకు పండగే.. పాత రూల్ను మళ్ళీ తీసుకొచ్చిన బీసీసీఐ
ఐపీఎల్ ప్రారంభానికి ముందు బీసీసీఐ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఆటగాళ్లు బంతిపై లాలాజలం వాడకూడదనే రూల్ ను ఎత్తేసింది. కోవిడ్-19 మహమ్మారి
Read More