Covid-19

ఇన్ కోవాక్కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆమోదం

కరోనాను కంట్రోల్ చేసే మరో వ్యాక్సిన్కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆమోదం తెలిపింది. కొవిడ్-19 నుంచి రక్షణ పొందేందుకు భారత్ బయోటె

Read More

చైనాలో 6 నెలల తర్వాత తొలి కరోనా మరణం

చైనాలో 6 నెలల తర్వాత మళ్లీ ఒక కరోనా మరణం చోటుచేసుకుంది. బీజింగ్​ నగరానికి చెందిన 87 ఏళ్ల వ్యక్తి  కొవిడ్​ ఇన్ఫెక్షన్​ తో బాధపడుతూ చనిపోయాడు. &nbs

Read More

రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు

దేశంలో  కరోనాకు ఇంకా ఫుల్ స్టాప్ పడడం లేదు. అయితే.. గతంలో కన్నా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఇంకా రికార్

Read More

రాజస్థాన్ ​సర్కారుపై సుప్రీం ఫైర్

కరోనా ఎక్స్​ గ్రేషియాను సరిగ్గా ఇవ్వకపోవడంపై అసహనం న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బారినపడి చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్​గ్రేషియా అందించే విషయంలో

Read More

షమీకి కొవిడ్...ఆసీస్ సిరీస్కు దూరం

టీమిండియా పేసర్ మహ్మద్ షమీ కరోనా బారిన పడ్డాడు. దీంతో  సెప్టెంబర్ 20 నుంచి మొదలు కానున్న ఆస్ట్రేలియా టీ20 సిరీస్కు అతను దూరమయ్యాడు. దీంతో షమీ ప్

Read More

రేపు మునుగోడులో కాంగ్రెస్ కార్యక్రమానికి రేవంత్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. రేపు మునుగోడులో కాంగ్రెస్ గ్రామ గ్రామాన జెండా కార్యక్రమం ఉండగా..దీనికి రేవంత్ హాజయ్యే అవకాశం ఉంద

Read More

హోం ఐసొలేషన్ లో టీపీసీసీ చీఫ్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. జ్వరంతో బాధపడుతున్న తాను టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనను కలిస

Read More

24 గంటల్లో 20 వేల 551 కరోనా కేసులు

భారతదేశంలో కరోనా కేసులు అధికమౌతున్నాయి. 20 వేల మార్క్ ను దాటుతుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. పలు రాష్ట్రాల్లో అధికంగా పాజిటివ్ కేసులు రికార్డవ

Read More

నిజామాబాద్ జిల్లాలో కరోనా కలకలం

మోడల్ స్కూల్ లో 10 మంది ఇంటర్ విద్యార్థినులు.. నలుగురు నర్సింగ్ విద్యార్థినులకు కరోనా నిజామాబాద్ జిల్లా: కరోనా కేసులు మళ్లీ కలకలం సృష్

Read More

దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 20,409 మంది వైరస్‌ బారినపడ్డారు. 22, 697 మంది కరోనా నుంచి కోలుకోగా..లక్షా 43 వేల 988 యాక్ట

Read More

తెలంగాణలో కరోనా.. రికవరీ రేటు 98.92 శాతం

భారతదేశంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. ఒక రోజు ఎక్కువ..మరో రోజు తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 20 వేలకు అటూ ఇటూ పాజిటివ్ కేసులు రికార్డవుతున్న

Read More

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. కొంత మంది విద్యార్థినిలు జలుబు సోకి ఇబ్బందిపడుతుండడ

Read More

కరోనాతో ఆస్పత్రిలో చేరిన మణిరత్నం

చెన్నై: ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నంకు కరోనా సోకి ఆస్పత్రిలో చేరారు. ఆందోళన చెందాల్సినదేమీ లేదని.. ముందు జాగ్రత్తగా చెన్నైలోని ఆస్పత్రిలో చేరి చ

Read More