Covid-19
నిజామాబాద్ జిల్లాలో కరోనా కలకలం
మోడల్ స్కూల్ లో 10 మంది ఇంటర్ విద్యార్థినులు.. నలుగురు నర్సింగ్ విద్యార్థినులకు కరోనా నిజామాబాద్ జిల్లా: కరోనా కేసులు మళ్లీ కలకలం సృష్
Read Moreదేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 20,409 మంది వైరస్ బారినపడ్డారు. 22, 697 మంది కరోనా నుంచి కోలుకోగా..లక్షా 43 వేల 988 యాక్ట
Read Moreతెలంగాణలో కరోనా.. రికవరీ రేటు 98.92 శాతం
భారతదేశంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. ఒక రోజు ఎక్కువ..మరో రోజు తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 20 వేలకు అటూ ఇటూ పాజిటివ్ కేసులు రికార్డవుతున్న
Read Moreగురుకుల పాఠశాలలో కరోనా కలకలం
నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. కొంత మంది విద్యార్థినిలు జలుబు సోకి ఇబ్బందిపడుతుండడ
Read Moreకరోనాతో ఆస్పత్రిలో చేరిన మణిరత్నం
చెన్నై: ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నంకు కరోనా సోకి ఆస్పత్రిలో చేరారు. ఆందోళన చెందాల్సినదేమీ లేదని.. ముందు జాగ్రత్తగా చెన్నైలోని ఆస్పత్రిలో చేరి చ
Read More24 గంటల్లో 15,528 కేసులు నమోదు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 15,528 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4,37,69,599కు
Read Moreపెరుగుతున్న కరోనా కేసులు
భారతదేశంలో కరోనా వైరస్ పీడ విరగడం కావడం లేదు. ఎక్కువ కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. మరోసారి వైరస్ భూతం విరుచుకపడుతుందా ? అనే అనుమా
Read Moreకామన్వెల్త్ గేమ్స్ శిక్షణా శిబిరంలో కొవిడ్ కలకలం..
కామన్వెల్త్ గేమ్స్ 2022 శిక్షణా శిబిరంలో కరోనా కలకలం రేగింది. క్యాంపులో పాల్గొంటున్న భారత మెన్స్ హాకీ టీమ్ సభ్యులు కరోనా బారిన పడ్డారు. ఇద్దరు ఆటగాళ్ల
Read Moreకరోనా బారిన పడ్డ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. " కరోనా పరీక్ష చేయించుకున్నాను. పాజిటి
Read Moreటీమిండియాను కలవరపెడుతోన్న కరోనా
ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్ ట్రెస్కోతిక్కు పాజిటివ్ లీస
Read Moreఇవాళ కూడా పెరిగిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే...
63వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇవాళ కూడా కొత్త కేసులు 12వేల
Read Moreదేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 8,084
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి తీవ్రత కొద్దికొద్దిగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 8,084 కరోనా కేసులు నమోదుకాగా, 10 మరణాలు సంభవించాయి. అదే సమయంల
Read Moreమళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని నెలలుగా కేసుల సంఖ్య తగ్గడంతో ఊపిరిపీల్చుకున్న జనాన్ని మళ్లీ కలవరపెడుతోంది. గడచిన 24 గంటల్లో దేశంలో నమోద
Read More