crops

కరెంట్ షాక్తో 14 గేదెలు మృతి..లబోదిబోమంటున్న రైతులు

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో 14 గేదెలు చనిపోయాయి. ఈ ఘటన మే 18న జరిగింది.  మందమర్రి మండలం అమరావతి గ్రామానికి చెందిన సుమ

Read More

అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలు..అన్నదాత ఆగం

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గాలిదుమారం, వడగండ్ల వాన కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు దెబ్బతిన్న పంటలు..కూరగాయలు.. మామిడి తోటలు నెట్​వర్క్

Read More

తెలంగాణలో చెడగొట్టు వానలకు పంటలు ఆగం

చెడగొట్టు వానలకు పంటలు ఆగం నేలవాలిన వరి, మొక్కజొన్న..  రాలిన మామిడి కాయలు గాలి దుమారానికి కూలిన చెట్లు, విద్యుత్​ స్తంభాలు పలు జిల్లాల్ల

Read More

దేవాదుల పైప్ లైన్ లీక్..నింగిని తాకేలా ఎగిసిపడుతున్న నీళ్లు

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో దేవాదుల పైప్ లైన్ లీక్ అయింది. రోడ్డుపై భారీగా  నీరు వృథాగా పోతోంది. ధర్మసాగర్ పంప్ హౌస్ నుంచి గ

Read More

కలెక్టరేట్ ను ముట్టడించిన ఆర్డీఎస్ రైతులు

గద్వాల, వెలుగు: పంటలు ఎండుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొంటూ ఆర్డీఎస్  రైతులు సోమవారం కలెక్టరేట్ ను ముట్టడించారు. కలెక్టరే

Read More

ప్రణాళికతో సాగు చేస్తే పంటలను రక్షించుకోవచ్చు

రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్​లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సబ్సిడీపై పరికరాలు అందించాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్, వెలుగు: స్వల

Read More

సాగుభూమి సారానికి భరోసా ఏది..?

  వ్యవసాయ భూమిలో రసాయనిక ఎరువులు, మందుల వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. దీనివల్ల  సాగుభూమితోపాటు పర్యావరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది.

Read More

క్షీణిస్తున్న భూసారం.. అసలు భూసారం అంటే ఏమిటి.?

మనిషి అభివృద్ధి పేరిట ప్రకృతి వినాశనం చేస్తున్నకొద్దీ భూమి సహజ స్వరూపం మారిపోతోంది. వ్యవసాయానికి కీలకమైన భూసారం రోజురోజుకూ తగ్గిపోతోంది. ఒకప్పుడు ఎంతో

Read More

విత్తనాలు మొలకలయ్యాయ్.. అంతరిక్షంలో ఇస్రో అద్భుతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్ష వ్యవసాయంలో సంచలనాత్మక మైలురాయిని సాధించింది. పీఎస్ఎల్వీ-సీ60 రాకెట్‌ ప్రయోగంలో భాగంగా ఇస్రో రోదసీలోక

Read More

పెట్టుబడి తక్కువ రాబడి ఎక్కువ..సిరులు కురిపిస్తున్న బంతిపూల సాగు

అప్పులు తెచ్చి పంటలు వేసి నష్టాల పాలైన రైతులకు.. బంతిపూల సాగు లాభాలు తెచ్చిపెడుతుంది. పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సీజన్ తో సంబంధం లేకుండా ఫుల్ డ

Read More

ఉల్లిగడ్డ రూ 80 .. పది రోజుల్లో సెంచరీ కొట్టొచ్చంటున్న వ్యాపారులు

రాబోయే రెండు మూడు నెలలూ ఇదే పరిస్థితి గతేడాది ధరలు లేక.. ఈ సారి సాగుకు దూరంగా రైతులు కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి దిగుమతి  మార్కెట్​లో

Read More

స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలు చేయాలి : రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్

జన్నారం, వెలుగు: రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని గతంలో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ

Read More

డీఏపీ టెన్షన్​ కొరతపై ప్రచారం .. రైతుల్లో ఆందోళన

ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రత్యామ్నాయ ఎరువులపై సూచనలు డీలర్లతో అగ్రికల్చర్​ ఆఫీసర్ల మీటింగ్​ యాదాద్రి, వెలుగు : యాసంగి పంటల సీజన్ మొదలైంద

Read More