Died
కాంగ్రెస్ ప్రతినిధి రాజీవ్ త్యాగి ఆకస్మిక మృతి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి బుధవారం ఆకస్మికంగా కన్నుమూశారు. ఒంట్లో నలతగా ఉండి అకస్మాత్తుగా కూలపడటంతో త్యాగిని ఘజియాబాద్లోని
Read Moreకరోనాకు మెడికల్ స్టాఫ్ 8 మంది బలి
హైదరాబాద్, వెలుగు: సర్కార్ దవాఖాన్లలో కరోనాపై ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తూ.. ఆ వైరస్ బారినపడి చనిపోయిన మెడికల్ స్టాఫ్, సిబ్బంది సంఖ్య 8కి చేరింద
Read Moreఅనారోగ్యంతో శేఖర్ కమ్ముల తండ్రి మృతి
ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) చనిపోయారు. అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన శేషయ్య.. ఆ
Read Moreమొద్దు శీనును చంపిన ఓంప్రకాశ్ మృతి
పరిటాల రవి హత్యకేసు నిందితుడు మొద్దు శీనును హత్య చేసిన ఓంప్రకాష్ మృతి చెందాడు. విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. గత కొ
Read Moreఆకలితో ఇరాక్ లో తెలంగాణ కార్మికుడి మృతి
కుటుంబ పోషణ కోసం…అయిన వారికి దూరంగా ఇతర దేశాలకు వలస వెళ్తున్న వారి పరిస్థితి దుర్భరమవుతోంది. డబ్బుల సంపాదనలో తమ ప్రాణాలను కోల్పోతున్న ఘటనలు ఎన్నో. లేట
Read Moreఆస్పత్రి గేట్ దగ్గరే ప్రాణాలు పోయినయ్
ఆస్పత్రి గేట్ దగ్గరే ప్రాణాలు పోయినయ్ 6 దవాఖాన్లు తిరిగినా ఒక్కరూ చేర్చుకోలే గాంధీ నుంచి కోఠికి.. కోఠి నుంచి గాంధీకి తిప్పిన వైనం వెంటిలేటర్లు ఫుల్ అ
Read Moreచనిపోయాక కరోనా అని తేలింది
తంగళ్లపల్లి, వెలుగు: కరోనా లక్షణాలున్న 54 ఏళ్ల ఓ మహిళను శాంపిల్ ఇచ్చాక ఇంటికి వెళ్లేందుకు డాక్టర్లు అనుమతించటంతో ఆ మరుసటి రోజే ఆమె చనిపోయింది. కరోనా శ
Read Moreగుండెపోటుతో ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ మృతి
అమరావతి: ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ గుండెపోటు మృతి చెందారు. బుధవారం కోర్టులో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనన
Read Moreఆడుకుంటూ కారులో ఇరుక్కొని ఇద్దరు పిల్లలు మృతి
ఉత్తర ప్రదేశ్లోని మొరాదాబాద్లో మంగళవారం దారుణం జరిగింది. పిల్లలు కారులో ఆడుకుంటుండగా.. డోర్ లాక్ అవడంతో మృతిచెందిన ఘటన అక్కడివారిని కలిచివేసింది. నా
Read Moreఇన్సూరెన్స్ డబ్బు ల కోసం చంపించుకున్నాడు
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేని ఒక వ్యక్తి తనను తానే హత్య చేయించుకున్నాడు. తాను చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందని భావించాడు.
Read Moreఉద్ధవ్ థాక్రే మామ పతంకర్ (76) మృతి
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మామ మాధవ్ పతంకర్ (76) సోమవారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. చాన్నాళ్లుగా అనారోగ్
Read Moreవేటగాళ్ల చేతిలో రెండు ఏనుగులు మృతి?
కియోంజర్: ఒడిషా, కియోంజర్ డిస్ట్రిక్ట్లోని రిజర్వ్ ఫారెస్ట్లో రెండు ఏనుగులు చనిపోయిన ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ ఏ
Read Moreపిడుగుపడి అయిదుగురు మృతి.. అందులో నలుగురు పిల్లలే
పిడుగుపాటుకు ఒకే ఇంట్లోని ఐదుగురు చనిపోయిన ఘటన అస్సాంలో జరిగింది. కరీమ్గంజ్ జిల్లాలోని ఇషాఖౌరి గ్రామంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర
Read More