Died
మార్నింగ్ వాక్ కు వెళ్లి నాలాలో కొట్టుకుపోయిన వృద్ధురాలు
సరూర్ నగర్ లో విషాదం జరిగింది. నాలాలో పడి ఓ వృద్ధురాలు మరణించింది. శారదా నగర్ కి చెందిన వృద్ధురాలు సరోజ(80) తెల్లవారుజామున ఉదయం ఆరుగంటలకు ఇంటి నుంచి వ
Read Moreయువతిపై రేప్..ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి
అంత్యక్రియలకు పేరెంట్స్ ఏర్పాట్లు అడ్డుకుని, పోస్ట్ మార్టానికి తరలించిన పోలీసులు సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో విషాదం చోటుచ
Read Moreకరోనా కాటు.. లాయర్ ఫ్యామిలీలో నలుగురు మృతి
కరోనా విజయవాడకు చెందిన ఓ లాయర్ కుటుంబంలో నలుగురిని బలి తీసుకుంది. ఓ ప్రముఖ న్యాయవాది తల్లి అక్టోబర్ 8వ తేదీన కరోనాతో చనిపోయింది. అక్టోబర్ 30వ తేదీన న
Read Moreపండగపూట విషాదం.. ఇంటి పైకప్పు కూలి ఒకే ఇంట్లో అయిదుగురు మృతి
వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలో పండుగ పూట విషాదఛాయలు అలుముకున్నాయి. బుద్దారం గ్రామంలో పాత మట్టి ఇళ్ళు కూలీ అర్ధరాత్రి ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు
Read Moreడ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తూ.. హోంగార్డు మృతి
హైదరాబాద్: డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో హోమ్ గార్డ్ మృతి చెందాడు. సాగర్ హైవేపై ఆగపల్లి సమీపంలో జరిగిందీ ఘటన. మృతుడు యాచారం మండలం
Read Moreకల్తీ లిక్కర్ తాగి ఐదుగురు మృతి..మరో నలుగురికి తీవ్ర అస్వస్థత
కేరళలో కల్తీ లిక్కర్ ఐదుగురిని బలి తీసుకుంది. పాలక్కడ్ జిల్లాలోని చెల్లనమ్ ట్రైబల్ కాలనీలో కల్తీ లిక్కర్ తాగి 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిల
Read Moreనగరంలో వరదల్లో గల్లంతై చనిపోయింది వీళ్లే..
గ్రేటర్లో 31 మంది మృతి వరదలో కొట్టుకుపోయి 25 మంది.. కరెంట్ షాక్ తో ఆరుగురు గురువారం ఏడు డెడ్బాడీలు లభ్యం గల్లంతై ఆచూకీ తెలియని వారు మరో ఏడుగురు హై
Read Moreవాన బీభత్సం..సిటీలో ఇండ్లు కూలి 10 మంది మృతి
సిటీలో ఇండ్లు కూలి 10 మంది మృతి నాచారంలో హైటెన్షన్ వైర్ తగిలి ఒకరు.. 17 జిల్లాల్లో రెడ్ అలర్ట్.. నీట మునిగిన పంటలు హైదరాబాద్లో వాన నీటికి కొట
Read Moreపురుగుల మందు తాగి తల్లిదండ్రులకు ఫోన్ చేసిన ప్రేమ జంట..
బతికించాలంటూ తల్లితండ్రులకు ఫోన్ హాస్పిటల్లో మృతి సిద్దిపేట రూరల్, వెలుగు: పురుగుల మందు తాగి ప్రేమజంట ప్రాణం తీసుకుంది. ఈ ఘటన సిద్దిపేట రూర
Read Moreకరెంట్ షాక్తో తండ్రీకొడుకులు మృతి
కుభీరు, వెలుగు: అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు పెట్టిన కరెంట్ తీగలు తగిలి షాక్కు గురై తండ్రీకొడుకులు చనిపోయారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం
Read Moreస్విమ్స్ ఆస్పత్రిలో బిల్డింగ్ పెచ్చులూడి గర్భిణి మృతి
తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలోఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. పద్మావతి కోవిడ్ సెంటర్ లో బిల్డింగ్ పెచ్చులు ఊడిపడి రాధిక అనే గర్భిణీ అక్కడిక్కడే చనిపోయిం
Read Moreరంగారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగిన వ్యక్తిని రక్షించబోయి మరో వ్యక్తి కూడా గల్లంతయ్యాడు. పహాడీ షరీఫ్ మున్సిపాలిటీ పరిధిలోని
Read Moreశిక్షణ విమానం కూలి ఇద్దరు నేవీ ఉద్యోగులు మృతి
తిరువనంతపురం: కేరళలో ప్రమాదవశాత్తు శిక్షణ విమానం కూలిన దుర్ఘటనలో ఇద్దరు నేవీ ఉద్యోగులు మృతి చెందారు. ఆదివారం ఉదయం నావికాదళానికి సమీపంలో ఉన్న కొచ్చి త
Read More












