
Died
భారీ వర్షాలతో మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి
మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మట్టి మిద్దె కూలి ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందారు. గండీడ్ మండలం పగ
Read Moreమ్యూజిక్ లెజెండ్ పండిట్ జస్రాజ్ (90) కన్నుమూత.. ప్రధాని ట్వీట్
న్యూఢిల్లీ: ఇండియన్ క్లాసికల్ వోకలిస్ట్ పండిట్ జస్రాజ్ (90) సోమవారం కన్నుమూశారు. న్యూజెర్సీలో ఆయన చనిపోయిన విషయాన్ని జస్రాజ్ కూతురు దుర్గా జస్రాజ్ తెల
Read Moreఆయన మృతి నన్ను కలచి వేసింది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, యూపీ కేబినెట్ మినిస్టర్ చేతన్ చౌహాన్ మృతిపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. కరోనా సంబంధిత సమస్యలకు లోనై చేతన్ ఆదివారం
Read Moreభయంతో స్నేహితుడి మృతదేహాన్ని చెట్లలో పడేసిన స్నేహితులు
వీడిన మిస్టరీ.. చేపల వేటకు వెళ్లి అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం అనుకోకుండా స్నేహితుడు చనిపోవడంతో.. భయపడిన మిగతా స్నేహితులు అతని మృతదేహాన్ని చెట్ల పొ
Read Moreకాంగ్రెస్ ప్రతినిధి రాజీవ్ త్యాగి ఆకస్మిక మృతి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి బుధవారం ఆకస్మికంగా కన్నుమూశారు. ఒంట్లో నలతగా ఉండి అకస్మాత్తుగా కూలపడటంతో త్యాగిని ఘజియాబాద్లోని
Read Moreకరోనాకు మెడికల్ స్టాఫ్ 8 మంది బలి
హైదరాబాద్, వెలుగు: సర్కార్ దవాఖాన్లలో కరోనాపై ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తూ.. ఆ వైరస్ బారినపడి చనిపోయిన మెడికల్ స్టాఫ్, సిబ్బంది సంఖ్య 8కి చేరింద
Read Moreఅనారోగ్యంతో శేఖర్ కమ్ముల తండ్రి మృతి
ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) చనిపోయారు. అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన శేషయ్య.. ఆ
Read Moreమొద్దు శీనును చంపిన ఓంప్రకాశ్ మృతి
పరిటాల రవి హత్యకేసు నిందితుడు మొద్దు శీనును హత్య చేసిన ఓంప్రకాష్ మృతి చెందాడు. విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. గత కొ
Read Moreఆకలితో ఇరాక్ లో తెలంగాణ కార్మికుడి మృతి
కుటుంబ పోషణ కోసం…అయిన వారికి దూరంగా ఇతర దేశాలకు వలస వెళ్తున్న వారి పరిస్థితి దుర్భరమవుతోంది. డబ్బుల సంపాదనలో తమ ప్రాణాలను కోల్పోతున్న ఘటనలు ఎన్నో. లేట
Read Moreఆస్పత్రి గేట్ దగ్గరే ప్రాణాలు పోయినయ్
ఆస్పత్రి గేట్ దగ్గరే ప్రాణాలు పోయినయ్ 6 దవాఖాన్లు తిరిగినా ఒక్కరూ చేర్చుకోలే గాంధీ నుంచి కోఠికి.. కోఠి నుంచి గాంధీకి తిప్పిన వైనం వెంటిలేటర్లు ఫుల్ అ
Read Moreచనిపోయాక కరోనా అని తేలింది
తంగళ్లపల్లి, వెలుగు: కరోనా లక్షణాలున్న 54 ఏళ్ల ఓ మహిళను శాంపిల్ ఇచ్చాక ఇంటికి వెళ్లేందుకు డాక్టర్లు అనుమతించటంతో ఆ మరుసటి రోజే ఆమె చనిపోయింది. కరోనా శ
Read Moreగుండెపోటుతో ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ మృతి
అమరావతి: ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ గుండెపోటు మృతి చెందారు. బుధవారం కోర్టులో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనన
Read Moreఆడుకుంటూ కారులో ఇరుక్కొని ఇద్దరు పిల్లలు మృతి
ఉత్తర ప్రదేశ్లోని మొరాదాబాద్లో మంగళవారం దారుణం జరిగింది. పిల్లలు కారులో ఆడుకుంటుండగా.. డోర్ లాక్ అవడంతో మృతిచెందిన ఘటన అక్కడివారిని కలిచివేసింది. నా
Read More