Died
తేనె కోసం చెట్టెక్కి.. కరెంట్ షాక్తో మృతి
కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురంలో విషాదం జరిగింది. తేనె కోసం చెట్టెక్కిన ఇద్దరికి కరెంట్ షాక్ తగిలింది. దీంతో అక్కడిక్కడే చెట్టుపై ఒకరు మృతి
Read Moreపుస్తెల తాడే ఉరితాడై మహిళ మృతి
తాళిబొట్టును మహిళలు పవిత్రంగా చూసుకుంటరు. భర్తకు ప్రతిరూపంగా భావిస్తుంటరు.అయితే, పల్లెటూర్లలో కొం దరు మహిళలు పుస్తెల తాడుకు తాళంచెవులు, కాంటాల(పిన్నీస
Read Moreగాలి ధాటికి గాలి మోటార్లు విలవిల
అమెరికాలోని నాష్విల్లే, టెన్నెసీ, ఇతర ప్రాంతాల్లో టోర్నడో సృష్టించిన బీభత్సానికి 24 మందికిపైగా చనిపోయారు. చాలా ప్రాంతాల్లో ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్
Read Moreకాలువలోకి దూసుకెళ్లిన కారు ముగ్గురు మృతి
పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. ఫై
Read Moreగుంటూరు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
గుంటూరు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని వట్టిచెరుకూరు మండలంలో కాల్వలోకి కారు దూసుకెళ్లి ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘట
Read Moreగోడకూలి ముగ్గురు చిన్నారులు మృతి
హైదరాబాద్ హబీబ్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. అఫ్జల్ సాగర్ మాన్గార్ బస్తీలోని ఓ ఇంట్లో గోడ కూలి నిద్రిస్తున్న చిన్నారులపై పడింది. ప్రమాదంలో ఒకే కుట
Read Moreగొంతులో గోళి ఇరుక్కుని చిన్నారి మృతి
కోరుట్ల: సీసపు గోళి గొంతులో ఇరుక్కుపోయి ఓ చిన్నా రి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన శనివారం జగిత్యాల జిల్లా కోరుట్లలోని పోచమ్మ వీధిలో చోటుచేసుకుంది. స్థాన
Read Moreవిహారయాత్రలో విషాదం.. బీచ్ లో యువకుడు గల్లంతు
విహారయాత్ర విషాదం నింపింది. ఫ్రెండ్స్ తో పాండిచ్చేరి టూర్ కు వెళ్లిన ఓ హైదరాబాద్ యువకుడు అక్కడి బీచ్ లో గల్లంతయ్యాడు. కుషాయిగూడ సాయినగర్ కు చెందిన ని
Read Moreప్రేమోన్మాది దాడిలో గాయపడిన లెక్చరర్ మృతి
ఉన్మాది దాడిలో గాయపడిన లెక్చరర్ వారంకిందట పెట్రోల్ పోసి నిప్పంటించిన వికేశ్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మృతి నాగ్పూర్: మహారాష్ట్రలో ప్రేమోన్మాది
Read More8వ అంతస్తు నుండి పడి యువకుడు మృతి
ప్రమాదవశాత్తు 8వ అంతస్తు నుండి కిందపడి యువకుడు మరణించిన సంఘటన గురువారం హైదరాబాద్ లో జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వీరవెల్లి గ్రామ
Read Moreఆలయం పరిసరాల్లో వెయ్యి కోళ్ళు మృత్యువాత
వేములవాడ శ్రీరాజ రాజేశ్వరి స్వామి ఆలయం పరిసరాల్లో వెయ్యికోళ్ళు చనిపోవడం కలకలం రేపుతోంది. మేడారం జాతర సందర్భంగా 15 రోజులుగా వేములవాడ రాజన్న సన్నిధికి భ
Read Moreహైదరాబాద్ లో కరోనా వైరస్..చైనాలో 56 మంది బలి
1,975 మందికి సోకిన డెడ్లీ వైరస్.. 324 మంది పరిస్థితి సీరియస్ చైనా మొత్తం అలర్ట్.. హాంకాంగ్లో ఎమర్జెన్సీ ఇండియాలో హైదరాబాదీ సహా11 మందికి ట్రీట్మెం
Read Moreట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి
ఏపీ కృష్ణా జిల్లాలోని జొన్నలగడ్డ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ముగ్గురు చనిపోయారు. మరికొందరి
Read More