
Died
ఇన్సూరెన్స్ డబ్బు ల కోసం చంపించుకున్నాడు
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేని ఒక వ్యక్తి తనను తానే హత్య చేయించుకున్నాడు. తాను చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందని భావించాడు.
Read Moreఉద్ధవ్ థాక్రే మామ పతంకర్ (76) మృతి
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మామ మాధవ్ పతంకర్ (76) సోమవారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. చాన్నాళ్లుగా అనారోగ్
Read Moreవేటగాళ్ల చేతిలో రెండు ఏనుగులు మృతి?
కియోంజర్: ఒడిషా, కియోంజర్ డిస్ట్రిక్ట్లోని రిజర్వ్ ఫారెస్ట్లో రెండు ఏనుగులు చనిపోయిన ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ ఏ
Read Moreపిడుగుపడి అయిదుగురు మృతి.. అందులో నలుగురు పిల్లలే
పిడుగుపాటుకు ఒకే ఇంట్లోని ఐదుగురు చనిపోయిన ఘటన అస్సాంలో జరిగింది. కరీమ్గంజ్ జిల్లాలోని ఇషాఖౌరి గ్రామంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర
Read Moreఏనుగు దాడిలో ముగ్గురు బలి
ఆంధ్ర సరిహద్దు హోసూరు ప్రాంతంలో ఏనుగుల దాడుల్లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. 15 రోజుల్లో ఏనుగు దాడిలో ముగ్గురు రైతులు చనిపోయారు. కృష్ణగిరి
Read Moreటీవీ యాక్టర్ జగేశ్ ముకాటి (47) మృతి
న్యూఢిల్లీ: శ్రీ గణేశ్, అమితా కా అమిత్ లాంటి పాపులర్ హిందీ సీరియల్స్లో తనదైన నటనతో ఆకట్టుకున్న టీవీ యాక్టర్ జగేశ్ ముకాటి (47) చనిపోయాడు. శ్వాస తీసుకో
Read Moreఈటల చెప్పేవి అబద్ధాలు..నా భర్త ఎక్కడ.?
గాంధీలో కరోనాతో తన భర్త మధుసూధన్ చనిపోతే సమాచారం ఎందుకివ్వలేదంటూ ఆయన భార్య మాధవి ప్రశ్నించింది. చనిపోతే అధికారులు డెత్ సర్టిఫికెట్ ఎందుకివ్వలేదన్నార
Read Moreగర్భిణికి గుండెపోటు..ఆమెతో పాటు కడుపులోని కవలలు మృతి
హూజూరాబాద్ వెలుగు: వారు పిల్లల కోసం ఎంతోకాలం ఎదురు చూశారు. ఎన్నో కలలు కన్నారు. చివరకు స్కానింగ్లో కవల పిల్లలు ఉన్నట్లు తేలడంతో వారి ఆనందానికి అవధుల
Read More2,500 మందికి పైగా పోలీసులకు కరోనా.. 30 మంది మృతి
ఒక్క ముంబైలోనే 18 మరణాలు మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్ మెంట్లో ఆందోళన ముంబై: లాక్డౌన్లోనూ డ్యూటీ చేస్తున్న పోలీసులను వైరస్ కబళిస్తోంది. దేశంలోనే అత్
Read Moreకరోనాతో చర్చి ఫాదర్ మృతి.. అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు
తిరువనంతపురం: కరోనాతో చనిపోయిన ఓ చర్చి ఫాదర్ అంత్యక్రియలకు కొందరు స్థానికులు అడ్డుపడిన ఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. తిరువనంతపురం మెడికల్ కాలే
Read Moreసింగరేణిలో భారీ పేలుడు..నలుగురు కార్మికులు మృతి
పెద్దపల్లి జిల్లా సింగరేణి రామగుండం రీజియన్ ఓపెన్ కాస్ట్-1 ప్రాజెక్ట్ లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందారు.మరో
Read Moreబోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృతి
బోరు బావిలో పడిన మరో చిన్నారి కథ విషాదంగా ముగిసింది. మెదక్ జిల్లాలో బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన మూడేళ్ల సాయివర్థన్ చనిపోయాడు. జిల్లాలోని పాపన్నపే
Read Moreకరోనాతో ఢిల్లీ ఎయిమ్స్ లో వెటరన్ డాక్టర్ మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ లో) పని చేస్తున్న వెటరన్ పల్మనాలజిస్ట్ డాక్టర్ జితేంద్రనాథ్
Read More