Died

గుండె పోటుతో మరో ఆర్టీసీ డ్రైవర్ మృతి

హైదరాబాద్ ముషీరాబాద్‌ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్‌(38) ఇవాళ( బుధవారం) గుండెపోటుతో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్‌

Read More

పాపం.. క్రిస్​ చచ్చిపోయిండు

క్రిస్​.. ఒంటి మీద మోయలేనంత ఉన్ని ఉన్న గొర్రె. ఆరోగ్యం చెడిపోవడంతో మంగళవారం చనిపోయింది. ఆస్ట్రేలియాలోని లిటిల్​ ఓక్​ శాంక్చువరీ వాళ్లు దాని బాగోగులు చ

Read More

డెంగ్యూతో మహిళా జడ్జి మృతి

డెంగ్యూ జ‍్వరంతో ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు జడ్జి ఎం జయమ్మ ఆకస్మికంగా మృతి చెందారు. కొద్దిరోజులుగా ఆమె హైదరాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో ట్రీట్

Read More

కరెంట్ షాక్ తో పాడిగేదెలు మృతి

యాదాద్రి భువనగిరి : కరెంట్ షాక్ తగిలి రెండు గేదెలు మృతిచెందాయి. ఈ సంఘటన ఆదివారం యాదగిరిగుట్ట మండలం రామాజిపేటలో జరిగింది. రైతు సూదాగాని శ్రీనుకు చెందిన

Read More

పొలంలో కరెంట్ షాక్.. రైతులైన భార్యాభర్తలు, ఎడ్లు మృతి

సంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. హత్నూర మండలంలోని కొన్యాల గ్రామంలో పొలంలో కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. కొన్యాల గ్రామానికి చెందిన రైతు పత్తి మల్లేశం

Read More

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శివ ప్రస

Read More

ప్రఖ్యాత లాయర్ రామ్ జెఠ్మలానీ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, ప్రఖ్యాత లాయర్ రామ్ జెఠ్మలానీ కన్నుమూశారు. ఆయన వయస్సు 95 ఏళ్లు. రెండు వారాలుగా రామ్ జెఠ్మలానీకి ఢిల్లీలోని హాస్పిటల్ లో చికిత్స అం

Read More

రైతు ప్రాణం తీసిన యూరియా కొరత

యూరియా కొరత ఓ అన్నదాత ప్రాణం తీసింది. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో యూరియా కోసం లైన్లో నిలబడిన ఎల్లయ్య అనే రైతు ప్రాణాలు విడిచాడు. యూరియా కో

Read More

గుండెపోటుతో మరణించిన నారాయణ స్టూడెంట్

సంగారెడ్డి : 17 ఏళ్లకే యువతి గుండెపోటుతో మరణించిన ఘటన శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో జరిగింది. తెల్లాపూర్‌, వెలిమల గ్రామానికి చెందిన కీర్తన(17) నారాయణ

Read More

డ్రైనేజీ శుభ్రం చేస్తూ ఐదుగురు మృతి

ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో  విషాదం జరిగింది. ఓ డ్రైనేజీ కాలువను శుభ్రం చేస్తూ ఐదుగురు వ్యక్తులు మరణించిన ఘటన జిల్లాలోని నందిగ్రామ్ లో జరిగి

Read More

గుండెపోటుతో మిడ్ మానేరు నిర్వాసితుడు మృతి

మిడ్ మానేరు ముంపు గ్రామంలో విషాదం జరిగింది. వేములవాడ మండలం అరెపల్లిలో గడ్డం కిషన్ గుండెపోటుతో చనిపోయాడు. మిడ్ మానేరు సమస్యల పరిష్కారం కోసం నిన్న నిర్వ

Read More

కుంటలో పడి అన్నాతమ్ముళ్లు మృతి

ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. శుక్రవారం ఏకాదశి పండుగ బడి సెలవు కావడంతో ఆడుకునేందుకు వెళ్లిన అన్నాతమ్ముళ్లు నీటి కుంటలో పడి చనిపోయారు. మహబ

Read More

చంద్రాపూర్ ఫారెస్ట్లో మూడు పులులు మృతి

మహారాష్ట్రలోని తాడోబా పులుల సంరక్షణ కేంద్రం అటవీ ప్రాంతంలో మూడు పులులు ఒకేసారి మృతి చెందాయి. చంద్రాపూర్ జిల్లా చిమ్ముర్ తాలూకా పరిధిలోని మెటేపార్ ఊరి

Read More