Died
తెలంగాణ తొలి దళిత ఐఏఎస్ రామలక్ష్మణ్ మృతి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ తొలి దళిత ఐఏఎస్ రామలక్ష్మణ్ బుధవారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు దర్గా దగ్గర ఉన్న మహాప్రస్థానంలో గురువారం ఉదయం 9 గంటలకు
Read Moreరోడ్డు మీద పడి ఉన్న కరెంటు వైరుపై వెళ్లిన బైకు.. షాక్తో తల్లీ కుమారుడు మృతి
అనంతపురం: రోడ్డుమీద పడి ఉన్న హైటెన్షన్ కరెంటు వైరుపై వెళ్లిన బైకు ప్రమాద వశాత్తు షాక్ కు గురైంది. బైకుపై వెళ్తున్న తల్లీ కుమారులు షాక్ తో కిందపడిపోయి
Read Moreలడఖ్లో మా జవాన్లూ చనిపోయారు.. ఒప్పుకున్న చైనా
న్యూఢిల్లీ: గతేడాది గల్వాన్ సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరు దేశాల ఆర్మీలో కొంతమంది జవాన్లు చనిపోయ
Read Moreఏం కష్టమొచ్చిందో.. పెళ్లయిన ఆర్నెళ్లకే నవ వధువు మృతి
వరంగల్ అర్బన్ జిల్లా: ఏం కష్టమొచ్చిందో గాని.. పెళ్లయిన ఆర్నెళ్లకే నవ వధువు మృతి చెందింది. భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామానికి చెందిన నవ వధువు కారట్
Read Moreనయిమ్ ప్రధాన అనుచరుడు ఎండి నాసర్ మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా: మాజీ కౌన్సిలర్, నయిమ్ ప్రధాన అనుచరుడు ఎండి నాసర్ మృతి చెందాడు. కొంత కాలంగాా అనారోగ్యంతో బాధపడుతున్న నాసర్ హైదరాబాద్ నగరంలోన
Read More108 అంబులెన్స్లో సరైన వైద్యం అందక.. పసికందు మృతి
హైదరాబాద్: మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్ లో పసికందును తరలిస్తుండగా.. సరైన వైద్యం అందక వెళ్తున్న అంబులెన్స్ లోనే పసికందు మృతి చెందిన ఘటన చోటు చేస
Read Moreవింతవ్యాధితో వెయ్యికి పైగా నాటుకోళ్లు మృతి
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్ పేటలో నాటుకోళ్లు చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాత్రి నుంచి ఫాంలోని వందలాది కోళ్లు చనిపోతున్నాయి. రాత్రి న
Read Moreవ్యాన్ బోల్తాపడి తొమ్మిది మంది మృతి
ఒడిశాలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరాపుట్ జిల్లాలోని కోట్పుట్లో వ్యాన్ బోల్తాపడి తొమ్మిది మంది మృతి చెందగా మరో 13మందికి గాయా
Read Moreమంటలని అదుపుచేయబోయి ఉద్యానవన శాస్త్రవేత్త మృతి
రంగారెడ్డి జిల్లా: ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా చెలరేగిన మంటలను అదుపుచేయబోయి ఓ ఉద్యానవన శాస్త్రవేత్త మరణించారు. జిల్లాలోని కందుకూరు మండలం సరస్వతిగు
Read Moreఅదుపుతప్పి చెరువులో పడిన ఎద్దుల బండి.. తాతా మనవడి మృతి
వరంగల్ రూరల్ జిల్లా: ఆదివారం సెలవు రోజు. ఎద్దుల బండిపై హుషారుగా వెళ్తున్నారు.. చెరువు గట్టుపై అహ్లాదకరమైన వాతావరణం. కొద్ది క్షణాల్లోనే అంతా తలకిందులైప
Read Moreకూతురు మరణం తట్టుకోలేక తల్లి సూసైడ్
దండేపల్లి, వెలుగు: కూతురు మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లిలో వెలుగుచూసింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన
Read Moreబిర్యానీ తింటుూ కుప్పకూలిన మహిళ.. అక్కడిక్కడే మృతి
శంషాబాద్,వెలుగు: బిర్యానీ తింటుండగా ఆకస్మాత్తుగా గుండెపోటుతో ఓ మహిళ చనిపోయిన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టు పీఎస్ పరిధిలో జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా హన
Read Moreప్రముఖ సైంటిస్ట్, పద్మ విభూషణ్ రొడ్డం నరసింహ (87) కన్నుమూత
బెంగళూరు: ప్రముఖ ఏరోస్పేస్ సైంటిస్ట్, పద్మ విభూషణ్ అవార్డీ రొడ్డం నరసింహ (87) కన్నుమూశారు. మెదడులో రక్తస్రావంతో బాధపడుతున్న నరసింహను ఈ నెల 8వ తేదీన బ
Read More












