Died
పురుగుల మందు తాగి తల్లిదండ్రులకు ఫోన్ చేసిన ప్రేమ జంట..
బతికించాలంటూ తల్లితండ్రులకు ఫోన్ హాస్పిటల్లో మృతి సిద్దిపేట రూరల్, వెలుగు: పురుగుల మందు తాగి ప్రేమజంట ప్రాణం తీసుకుంది. ఈ ఘటన సిద్దిపేట రూర
Read Moreకరెంట్ షాక్తో తండ్రీకొడుకులు మృతి
కుభీరు, వెలుగు: అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు పెట్టిన కరెంట్ తీగలు తగిలి షాక్కు గురై తండ్రీకొడుకులు చనిపోయారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం
Read Moreస్విమ్స్ ఆస్పత్రిలో బిల్డింగ్ పెచ్చులూడి గర్భిణి మృతి
తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలోఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. పద్మావతి కోవిడ్ సెంటర్ లో బిల్డింగ్ పెచ్చులు ఊడిపడి రాధిక అనే గర్భిణీ అక్కడిక్కడే చనిపోయిం
Read Moreరంగారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగిన వ్యక్తిని రక్షించబోయి మరో వ్యక్తి కూడా గల్లంతయ్యాడు. పహాడీ షరీఫ్ మున్సిపాలిటీ పరిధిలోని
Read Moreశిక్షణ విమానం కూలి ఇద్దరు నేవీ ఉద్యోగులు మృతి
తిరువనంతపురం: కేరళలో ప్రమాదవశాత్తు శిక్షణ విమానం కూలిన దుర్ఘటనలో ఇద్దరు నేవీ ఉద్యోగులు మృతి చెందారు. ఆదివారం ఉదయం నావికాదళానికి సమీపంలో ఉన్న కొచ్చి త
Read Moreబురద ఉందని అంబులెన్స్ రాలేదు.. ఎండ్లబండిలో వెళ్లేసరికి పానం పోయింది
అంబులెన్స్ రాలేక.. వాగు దాటేసరికి పానం పోయింది బురద రోడ్డు పై నరకయాతన గిరిజనుడి మృతి బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని అడవిలో ఉన్న మారుమూల గి
Read Moreఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ ముంబైలో కన్నుమూత
ముంబై: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ డీన్ జోన్స్ (59) గుండెపోటుతో ముంబైలో చనిపోయారు. ఐపీఎల్కు సంబంధించి బ్రాడ్కాస్టర్లతో కమిట్మె
Read Moreకరోనాతో అటామిక్ సైంటిస్ట్ శేఖర్ బసు కన్నుమూత
అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్,అటామిక్ సైంటిస్ట్ పద్మశ్రీ 68 ఏళ్ళ శేఖర్ బసు ఇవాళ(గురువారం,సెప్టెంబర్-24) కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కర
Read Moreశ్రామిక్ రైళ్లలో 97 మంది వలస కార్మికుల మృతి
వెల్లడించిన రైల్వే మినిస్టర్ పీయూష్ న్యూఢిల్లీ: శ్రామిక్ ట్రైన్లలో ట్రావెల్
Read Moreనీటి గుంటలో పడి ఇద్దరు యువకులు గల్లంతు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. కొత్వాల్ గూడలోని క్రషర్ క్వారీ దగ్గర నీటి గుంటలో పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. రాజేంద్రనగర
Read Moreబిస్కెట్లు తిన్న ఘటనలో.. మొత్తం ముగ్గురు చిన్నారుల మృతి
కర్నూలు: కిరాణా దుకాణంలో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తిన్న ఘటనలో మరో చిన్నారి మృతి చెందింది. అభం శుభం తెలియని ముగ్గురు పసి పిల్లలు ఒకరి తర్వాత మరొకర
Read Moreకరోనాతో మరణించిన గాంధీ సెక్యూరిటీకి సావిత్రిబాయి పూలే అవార్డు
హైదరాబాద్, వెలుగు :కరోనాతో మరణించిన గాంధీ ఆసుపత్రి సెక్యూరిటీ సూపర్ వైజర్ గంపల బాలరాజుకు ‘సావిత్రి బాయి పూలే స్మారక కరోనా వారియర్స్-2020’ అవార్డున
Read Moreకరోనాతో మరో ఎమ్మెల్యే మృతి.. 28 స్థానాలు ఖాళీ
కరోనా బారినపడి మధ్యప్రదేశ్కి చెందిన ఎమ్మెల్యే ఒకరు మృతిచెందారు. రాజ్ఘర్ జిల్లాలోని బియోరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోవర్దన్ డాంగీ కరోనా
Read More