Died
రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్స్టర్ నయీమ్ మేనకోడలు మృతి
నల్గొండ పట్టణ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్ స్టర్ నయీమ్ మేనకొడలు షాహిదా మృతిచెందింది. నల్గొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా జిల్లా శి
Read Moreగుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
డ్యూటీలో ఉండగా విషాదం కాగజ్నగర్, వెలుగు: గుండెపోటుతో డ్యూటీలోనే ఓ కానిస్టేబుల్కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్
Read Moreబాలుడి ప్రాణం తీసిన పతంగి
కరెంటు వైర్లలో చిక్కుకోవడంతో తీసేందుకు ప్రయత్నం షాక్ తగిలి మృతి మరొకరికి తీవ్రగాయాలు వికారాబాద్ జిల్లా పరిగిలో విషాదం పరిగి, వెలుగు: విద్యుత్ వైర్
Read Moreగుడివాడలో ప్రాణాలు తీసిన ఉల్లి
కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం జరిగింది. రైతుబజార్లో ఉల్లికోసం కోసం క్యూ లైన్లో నిలబడ్డ సాంబయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. ప్రస్తుతం ఉల్లి బహిరంగ మార
Read Moreకళ్లెదుటే ఇద్దరు కొడుకులు మునిగిపోయారు
కోయిల్సాగర్ బ్యాక్వాటర్లో పడి అన్నదమ్ముల మృతి కాపాడే యత్నంలో తల్లిదండ్రుల మునక కాపాడిన యువకుడు కోయిలకొండ, వెలుగు: తల్లిదండ్రుల కళ్లెదుటే ఇద్దరు
Read Moreరెండేళ్లుగా పెరుగుతున్న మెటర్నల్ డెత్స్
ఈ ఏడాది 334 మంది మృతి ఒక్క అక్టోబర్లోనే 62 మరణాలు హైదరాబాద్ జిల్లాలోనే ఎక్కువ బీపీ, గుండె జబ్బుల వల్లే ఎక్కువ మంది మృతి హైదరాబాద్, వెలుగు: మెటర్
Read Moreరోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బర్వానీ జిల్లా బండ్వాడ సమీపంలో ఓ కారు ఇంకో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరొకరిక
Read Moreసంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ కండక్టర్ మృతి
సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ కండక్టర్ నగేష్ మృతి చెందాడు. అందోల్ మండలం జోగిపేటకు చెందిన నగేశ్ నారాయణఖేడ్ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్నాడు. నవంబర్ 5 న
Read Moreపురుగుల మందు తాగి ఇద్దరు విద్యార్థులు మృతి
సిద్దిపేట జిల్లాలో ఘోరం జరిగింది. పురుగుల మందు తాగి ఇద్దరు స్టూడెంట్లు మృతిచెందారు. మద్దూరు మండలంలోని నర్సాయపల్లి శివారు పల్లె పిట్టలగూడెంలో బుధవారం
Read Moreకలుషిత నీళ్లు తాగి ఇద్దరు చిన్నారులు మృతి
రాజేంద్రనగర్ ఎమ్ఎమ్ పహాడీలో కలుషిత నీరు తాగి ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా సరదగా గడిపేందుకు పిల్లలంతా ఏర్పాట్లు చేస్తుండగా
Read Moreమరో చిన్నారిని బలితీసుకున్న బోరు బావి
హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ఓ ఐదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడి..చనిపోయింది. హర్సింగ్ పురా గ్రామానికి చెందిన ఈ చిన్నారి ఆదివారం సాయంత్ర
Read Moreనదిలోకి దూసుకెళ్లిన బస్సు..8 మంది మృతి
నేపాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. డోల్కాహాలోని మాగా డ్యూరాలి నుంచి ఖాట్మండు వెళ్తున్న బస్సు సింధుపాల్చౌక్ జిల్లాలోని సుంకోషి నదిలో పడింది. ఈ ప్రమాదం
Read Moreపెళ్లింట విషాదం.. డెంగ్యూతో పెళ్లి కూతురు మృతి
డెంగ్యూ..! పెళ్లి కూతురు ప్రాణం తీసింది. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం తిరు వెంకట నరసింహాపురంలో కావ్యకు వివాహం కావాల్సి ఉంది. వివాహం సందర్భంగా పె
Read More