ELECTIONS

బీహార్ ఎగ్జిట్ పోల్స్: ఎన్డీయే కూటమిదే అధికారమంటున్న పీపుల్స్ ఇన్ సైట్..

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి.. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఎప్పుడు లేని విధంగా ఈసారి బీహార్ లో అత్యధికంగా 67.14 శాతం పోలిం

Read More

జూబ్లీహిల్స్ బైపోల్ : ఒంటిగంట వరకు 31.94 శాతం పోలింగ్

జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం పోలింగ్ కాస్త నెమ్మదిగా జరిగినా.. గంట గంటకి నెమ్మదిగా  ఓటింగ్ శాతం పెరుగుతోంది. మధ్యాహ్

Read More

ఇవాళ (నవంబర్ 11) బిహార్‎లో నేడు తుది విడత పోలింగ్

    122 స్థానాల్లో ఓటింగ్..బరిలో 1,302 మంది అభ్యర్థులు     3.70 కోట్ల మంది ఓటర్ల కోసం 45,399 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు

Read More

స్కూల్లో మాక్‌ పోలింగ్‌ : ప్రిన్సిపాల్‌ రవీందర్‌ రెడ్డి

సదాశివనగర్‌, వెలుగు: ఎన్నికలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు శనివారం మాక్‌ పోలింగ్‌ నిర్వహించినట్లు శ్రీ సాయి విజ్జాన్‌ పాఠశ

Read More

బీసీ సంఘాల మౌన దీక్ష

ఆదిలాబాద్​ టౌన్/మంచిర్యాల, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ కల్పించాలని డిమాండ్​ చేస్తూ గురువారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆద

Read More

ఇండియా కూటమీ బీహార్ డిప్యూటీ సీఎం అభ్యర్థి ముఖేష్ సహాని..ఎవరీయన?

పాట్నా.:అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ లో  ప్రతిపక్ష ఇండియా బ్లాక్​ కూటమి సమరానికి సిద్దమవుతోంది. గురువారం ప్రతిపక్ష ఇండియా బ్లాక్ కీలక నిర్ణయం

Read More

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం.. రంగంలోకి మంత్రులు వివేక్ , తుమ్మల

నియోజకవర్గ పరిధిలో రెండు చోట్ల పార్టీ కార్యకర్తలతో సమావేశాలు  పాల్గొననున్న మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్,  మంత్రులు వివేక్ వెంక

Read More

బీసీ కోటాపై సుప్రీంలో ఇవాళ (అక్టోబర్ 13) పిటిషన్.. హైకోర్టు స్టేను సవాల్చేయనున్న ప్రభుత్వం

హైదరాబాద్​/న్యూఢిల్లీ, వెలుగు: స్థానిక ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం తెచ్చిన జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో సవాల్​ చేసేందుక

Read More

42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకు తెలంగాణ ప్రభుత్వం

 తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిసైడ్ అయ్యిం

Read More

‘స్థానిక’ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా పనిచేయాలి : కంది శ్రీనివాస్ రెడ్డి

ఆదిలాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని కాంగ్రెస్ ఆదిలాబాద్​ నియోజకవర్గ ఇన్​చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి

Read More

అక్కడ స్థానిక ఎన్నికల్లేవ్.. 14 ఎంపీటీసీ, 27 సర్పంచ్, 256 వార్డులకు నో ఎలక్షన్

    సుప్రీంకోర్టు కేసు కారణంగా నిలిచిన ప్రక్రియ      ఎన్నికలు నిర్వహించాలని ఆయా గ్రామాల ప్రజల విజ్ఞప్తి హ

Read More

మంగపేటలో జడ్పీటీసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ములుగు/మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్  గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. సోమవారం రాష్ట్ర వ్యాప్త

Read More

ఏ ఎన్నికలకైనా సిద్ధం గల్లీలో, ఢిల్లీలో బీఆర్ఎస్‌‌కే

అనుకూలంగా పరిస్థితులు: కేటీఆర్  జూబ్లీహిల్స్‌‌లో బంపర్‌‌‌‌ మెజార్టీతో గెలుస్తం  మళ్లీ కేసీఆరే సీఎం

Read More