
farmer
రైతు వేదికలు.. టీఆర్ఎస్ ఆఫీసులైతయ్
ఎమ్మెల్సీగా గెలిపిస్తే పేదోళ్ల గొంతుకనవుతా: తీన్మార్ మల్లన్న కేసీఆర్ సర్కార్ చేసిన లక్ష కోట్ల అవినీతి సొమ్ము కక్కిస్త మాట నిలుపుకోకుంటే రెండున్నరే
Read Moreరైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారు
కొడకండ్లలో ప్రారంభోత్సవం చేయనున్న సీఎం కేసీఆర్ వరంగల్: రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. కొడకండ్ల మండల కేంద్రంలో ఈ నెల 31న మధ్యాహ్నం 12.30
Read Moreసెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగిన రైతు
ఇతరులు అన్యాక్రాంతం చేస్తున్న తన భూమి తనకు ఇప్పించాలని డిమాండ్ ఖమ్మం: ఇతరులు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్న తన భూమిని తనకు ఇప్పించాలంటూ ఖమ్మం జిల్లా ఎర
Read Moreసుడి దోమ సోకిందని సన్న రకం వరి పంటకి నిప్పు
కరీంనగర్ జిల్లాలో మరో రైతు సన్న రకం వరి పంటకి నిప్పు పెట్టారు. గంగాధర మండలం గట్టుభూత్కూరులో సుడి దోమ సోకిందనే కారణంగా సన్నరకం వరి పంటకు నిప్పు పెట్టా
Read Moreఇచ్చట పెండ్లి చూపులు.. ఓన్లీ రైతులకే!
పిల్లనడిగితే ‘గవర్నమెంట్ జాబు ఉన్నోళ్లకు ఇస్తం’ ఇది ఫస్ట్ మాట. ఇంక కొంచెం కిందికి దిగితే ‘పిలగానికి పట్నం కొలువైనా లేకుంటే ఎట్ల?’ అంటరు. ఈ కాలంల పెం
Read Moreవ్యాపారులు చెప్పిందే రేటు! పత్తి రైతుకు దక్కని మద్దతు ధర
మొదలుకాని సీసీఐ కొనుగోలు కేంద్రాలు తక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఖమ్మం/వరంగల్/ఆదిలాబాద్, వెలుగు: పత్తి రైతులకు మద్దతు కరువైంది. వర
Read Moreఅడవిపందుల కోసం విద్యుత్ తీగలు.. షాక్ తో రైతు మృతి
మెదక్ జిల్లా : కరెంట్ షాక్ తో ఓ రైతు చనిపోయిన సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. అడవి పందుల నుంచి పంట పొలాలను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ
Read Moreమహిళల దగ్గర ఉండే డబ్బు ఎన్నటికీ వృధా కాదు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ రూరల్ జిల్లా: మహిళల దగ్గర ఉండే డబ్బు ఎన్నటికీ వృధా కాదు .. ఐకేపీ సంఘాల ద్వారా ఇచ్చిన రుణాలతో మహిళలు ఏదయినా వస
Read Moreఉన్నభూమి లాక్కుంటే బతికేదెలా?..సెల్ఫీ వీడియోలో దళిత రైతు ఆవేదన
సూర్యపేట జిల్లాలో పల్లె ప్రకృతి వనం పేరుతో భూమి లాక్కుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ఓ దళిత రైతు. ఆత్మకూరు(ఎస్) మండలం పాత సూర్యాపేటలో తాతల కాలం నుం
Read Moreనీట మునిగిన పత్తి చేను..ప్రాణం తీసుకున్న కౌలు రైతు
చెన్నూర్, వెలుగు: ప్రాణహిత వరదల వల్ల వేలాది ఎకరాల్లో పంటలు నీటమునగడంతో ఎంతో మంది రైతులకు కడుపుకోత మిగిలింది. పత్తిచేన్లు నల్లబారి లక్షల పెట్టుబడులు మట
Read Moreదేశంలో ఎక్కడైనా పంటలు అమ్ముకునేందుకు రైతుకు స్వేచ్ఛ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుతో దశాబ్దాల పాపాలు పోతాయని, రైతుల పరంగా చూస్తే నిజంగా వరం లాంటిదంటున్నారు బీజేపీ ఎంపీలు. రైతే రాజు అవుతాడని
Read Moreమద్దతు ధర విషయంలో ప్రతీ రైతుకు భరోసా ఇస్తా
కనీస మద్దతు ధర విషయంలో ప్రతీ రైతుకు తాను భరోసా ఇస్తానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కనీస మద్దతు ధరల విధానం మునుపటిలాగే కొనసాగుతుందన్నారు. వ్యవసాయ బి
Read Moreపెంచిన చేతులతోనే తెంపేశాడు..
కొండాపూర్, వెలుగు: గిట్టు బాటు ధరలేదని ఓ రైతు తన పంటను తానే ధ్వంసం చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లిలో జరిగిన
Read More