
farmer
మహిళల దగ్గర ఉండే డబ్బు ఎన్నటికీ వృధా కాదు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ రూరల్ జిల్లా: మహిళల దగ్గర ఉండే డబ్బు ఎన్నటికీ వృధా కాదు .. ఐకేపీ సంఘాల ద్వారా ఇచ్చిన రుణాలతో మహిళలు ఏదయినా వస
Read Moreఉన్నభూమి లాక్కుంటే బతికేదెలా?..సెల్ఫీ వీడియోలో దళిత రైతు ఆవేదన
సూర్యపేట జిల్లాలో పల్లె ప్రకృతి వనం పేరుతో భూమి లాక్కుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ఓ దళిత రైతు. ఆత్మకూరు(ఎస్) మండలం పాత సూర్యాపేటలో తాతల కాలం నుం
Read Moreనీట మునిగిన పత్తి చేను..ప్రాణం తీసుకున్న కౌలు రైతు
చెన్నూర్, వెలుగు: ప్రాణహిత వరదల వల్ల వేలాది ఎకరాల్లో పంటలు నీటమునగడంతో ఎంతో మంది రైతులకు కడుపుకోత మిగిలింది. పత్తిచేన్లు నల్లబారి లక్షల పెట్టుబడులు మట
Read Moreదేశంలో ఎక్కడైనా పంటలు అమ్ముకునేందుకు రైతుకు స్వేచ్ఛ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుతో దశాబ్దాల పాపాలు పోతాయని, రైతుల పరంగా చూస్తే నిజంగా వరం లాంటిదంటున్నారు బీజేపీ ఎంపీలు. రైతే రాజు అవుతాడని
Read Moreమద్దతు ధర విషయంలో ప్రతీ రైతుకు భరోసా ఇస్తా
కనీస మద్దతు ధర విషయంలో ప్రతీ రైతుకు తాను భరోసా ఇస్తానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కనీస మద్దతు ధరల విధానం మునుపటిలాగే కొనసాగుతుందన్నారు. వ్యవసాయ బి
Read Moreపెంచిన చేతులతోనే తెంపేశాడు..
కొండాపూర్, వెలుగు: గిట్టు బాటు ధరలేదని ఓ రైతు తన పంటను తానే ధ్వంసం చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లిలో జరిగిన
Read Moreవేదాల ఆధారంగా కృష్ణ బియ్యం పండిస్తున్నకరీంనగర్ యువ రైతు
వేధాల ఆధారంగా కృష్ణ బియ్యాన్ని పండించి ఔరా అనిపిస్తున్నాడు కరీంనగర్ యువరైతు. ఆరోగ్యానికి సురక్షితమైన ఆహారంగా అనాదిగా పేరున్న కృష్ణ బియ్యాన్ని(నల్ల
Read Moreపొలంలో మహిళా రైతుకు వజ్రం దొరికింది
ఆరుగాలం కష్టపడి రైతన్న పంటలు పండిస్తాడు. మట్టినే నమ్ముకుంటాడు.. మట్టితోనే జీవనం చేస్తాడు. అలాంటి రైతుకు.. మట్టిలోనే మాణిక్యాలు దొరికితే.. ఆ ఆనందానికి
Read Moreరైతుకు ‘కరెంట్’ షాక్.. రెండు నెలలకు రూ. 3.71 కోట్ల కరెంట్ బిల్లు
వ్యవసాయం చేసే రైతుకు నెలకు మహా అంటే 2 వేలు బిల్లు వస్తుంది. కానీ, రాజస్థాన్లోని ఒక రైతుకు మాత్రం రెండు నెలలకు కలిపి రూ. 3.71 కోట్ల బిల్లు వచ్చింది. అ
Read Moreముసురు దెబ్బకు పెసర రైతు ఆగం
1.53 లక్షల ఎకరాలు వేస్తే లక్ష ఎకరాల్లో పంట నష్టం రాష్ట్రవ్యాప్తంగా పెసర రైతులకు రూ.400 కోట్ల లాస్ 11 రోజుల ముసుర్లకు చేన్లు నాశనం కోటి పెట్టుబడి పెట్
Read Moreపొలంలో నేతల పేర్లతో ప్యాడీ ఆర్ట్
ఎవరైనా గోడల మీదనో.. పేపర్మీదనో ఆర్వేట్ స్తారు. కానీ సిద్దిపేట జిల్లాచేర్యాల మండలం నాగపూర్లో మహేందర్ అనే రైతు పొలంలో నేతల పేర్లను వరి పైరుతో చిత్రించా
Read Moreరైతుపై లారీ ఎక్కించి హత్య చేసిన ఉదంతంలో….
బాధ్యులెవరు.. బలి పశువులెవరు..? చర్యలు కింది స్థాయి సిబ్బంది వరకే పరిమితం పెద్ద తలకాయలను తప్పిస్తున్నారనే ఆరోపణలు వీఆర్ ఏలు, వీఆర్ వోపై వేటుతో సరి ఇసు
Read More