farmer

రైతు నుంచి లంచం.. ఏసీబీకి చిక్కిన లైన్​మన్​

కొమురవెల్లి, వెలుగు: రైతు నుంచి లంచం తీసుకొంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన లైన్​మన్ ​ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్​కుమార్​ వివరాల ప్రకారం..

Read More

నష్టపోయిన రైతును ఆదుకున్న శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమ్ముల

మునగాల, వెలుగు: భూమి అమ్మగా వచ్చిన డబ్బు ఫైర్​ యాక్సిడెంట్​లో కాలిపోవడంతో కష్టాల్లో చిక్కుకున్న రైతుకు సినీ డైరెక్టర్ ​శేఖర్ కమ్ముల రూ.లక్ష సాయం చేశార

Read More

మంత్రి హెచ్చరిక.. ఈసారి గింజ కూడా కొనం

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రైతులు యాసంగిలో వరి పంట వేయొద్దని, వేస్తే ఒక్క గింజ కూడా కొనుగోలు చేయబోమని రాష

Read More

సిద్దిపేట కలెక్టర్ వ్యాఖ్యలు ప్రభుత్వం ఎత్తుగడ

రైతులకు విత్తన డీలర్లు వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే ఆ షాపులను క్లోజ్ చేస్తామన్న సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ

Read More

వరి విత్తనాలు అమ్మితే షాపు ​క్లోజ్ చేస్తం

సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినా ఓపెన్ చేయనియ్య ఎంపీ, ఎమ్మెల్యేల సిఫారసులను కూడా పట్టించుకోను సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి సిద్ద

Read More

నాన్నా త్వరగా వచ్చేయ్‌.. చనిపోయే ముందు యువ రైతు చివరి మాటలు

లఖీంపూర్ ఖేరీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీలో రైతు నిరసనల సందర్భంగా ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలో మరణించిన నలురుగు రైతుల్లో ఒక వ్యక్తి 19 ఏండ

Read More

No more than Raithu Bandhu.. Govt. avoids in put subsidy compensation

Loss due to calamities ignored Hyderabad, Velugu: The TRS government which claims that it is for the farmers and by the farmers is leaving the

Read More

పంట నష్టపోయిన రైతులకు 4 నెలల్లో పరిహారం ఇయ్యాలె

కౌలు రైతులకు కూడా ఇవ్వాల్సిందే: హైకోర్టు 3 నెలల్లోగా పంట నష్టాలను లెక్కించాలని ఆదేశం హైదరాబాద్, వెలుగు: నిరుడు అకాల వర్షాలకు

Read More

భారత్‌ బంద్‌లో విషాదం.. నిరసనల్లో రైతు మృతి

న్యూఢిల్లీ: భారత్ బంద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఢిల్లీ, హర్యానా బోర్డర్‌‌లోని సింఘూ ప్రాంతంలో నిరసనల్లో పాల్గొన్న ఓ రైతు మరణించాడు. అత

Read More

భూములు కొట్టేసేందుకు బాల్క సుమన్ కుట్రలు చేస్తున్నడు

హైదరాబాద్: కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేశారని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కాళేశ్వరం బ్యాక్

Read More

బైడెన్‌.. మా కష్టాలపై మోడీతో మాట్లాడండి

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోడీ ద్వైపాక్షి చర్చల సందర్భంగా తమ కష్టాల గురించి చర్చించాలని అగ్ర రాజ్యాధినేతను రైతు ఉద్యమ న

Read More

వరి కొనకపోతే.. రైతుకు గోసే!

ఈసారి వానాకాలం వరి పంటను కొనలేమని, వరిని మానుకుని ఇతర పంటలు వేయాలని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వరి పంటను ఎఫ్

Read More

రైతులు అప్పుల బాధతో ఉరి తాడుకు బలవుతున్నారు

హైదరాబాద్: అప్పుల బాధతో రైతులు ఉరేసుకొని చనిపోతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. గత ఎన్నికల్లో ఓట్ల కోసం రుణ మాఫీ అని చెప్పిన టీఆర్ఎస్ ప్రభ

Read More