farmer
వడ్ల కొనుగోళ్లలో మిల్లర్ల దందా
వానాకాలం వచ్చినా యాసంగి సీఎంఆర్ పూర్తికాలే ఇప్పటికి 46% బియ్యం మిల్లుల్లోనే.. మంచి బియ్యం అమ్ముకొని.. ముక్కిన బియ్యం లెవీకీ నకిలీ ట్రక్
Read Moreరాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తోంది
మహబూబాబాద్ : రైతు సమస్యల పరిష్కారం విషయంలో కేసీఆర్ సర్కారు విఫమైందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. ధాన్యం
Read Moreవిశ్లేషణ : లాగోడి ఎక్కువ.. ఆమ్దానీ తక్కువ
దేశంలో వ్యవసాయం రోజురోజుకూ భారంగా మారుతోంది. ఒకవైపు వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు భయపెడుతుంటే.. మరోవైపు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు పెట్టిన
Read Moreకామారెడ్డిలో వడ్లకు నిప్పు పెట్టి రైతుల నిరసన
కామారెడ్డి, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో ఆలస్యం, తరుగు పేరుతో కోత పెట్టడాన్ని నిరసిస్తూ రైతులు మరోసారి రోడ్డెక్కారు. క్వింటాల్ వడ్లకు 12 కిలోలు కట్ చ
Read Moreవరి కుప్పపై మరణించిన రైతు ఫ్యామిలీకి జగ్గారెడ్డి పరామర్శ
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నార
Read Moreకాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపుపై రిపోర్ట్ ఇవ్వండి
రెండు నెలల్లో రిపోర్టు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్ హెచ్ఆర్సీ ఆదేశం న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ముంపుపై కేంద్
Read Moreమరో ఇద్దరు రైతుల ఆత్మహత్య
దిగుబడి రాక, అప్పు తీర్చ లేక ములుగు జిల్లాలో ఒకరు సిద్దిపేట జిల్లాలో ‘ధరణి’లో తప్పుకు మరో రైతు బలి వైరస్తో మిర్చి పంట
Read Moreవరి వద్దనడంతో రైతుల బలవన్మరణం
పంట అమ్ముడుపోక, అప్పులు తీరక ప్రాణాలు తీసుకుంటున్న రైతులు యాసంగిలో వరి వద్దనడంతో మరికొందరు బలవన్మరణం పెద్దదిక్కును కోల్పోయి రోడ్డునపడుతున్న కుట
Read Moreసిద్దిపేట జిల్లాలో రైతు ఆత్మహత్య
సిద్దిపేట జిల్లా: వర్గల్ మండలం దండుపల్లిలో చింతల స్వామి అనే రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన 14 గుంటల పొలం ధరణి వైబ్ సైట్ లో నమోదు కాకపోవడంత
Read Moreఅప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
కోహెడ, వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో అప్పుల బాధతో కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని ఆరేపల్లి పరిధి చంద్రనాయక్ తండా
Read Moreఈ విజయం భవిష్యత్ పోరాటాలకు దిక్సూచి
అండగా ఉన్నోళ్లందరికీ థాంక్స్.. ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూ నేతలు ఢిల్లీలోని షాజహాన్పూర్ బార్డర్లో రైతుల ముగింపు సభ
Read Moreసారూ.. వరి వద్దంటిరి.. ఇగ ఎట్ల బతకాలె
కేసీఆర్కు లెటర్ రాసి మెదక్ జిల్లా రైతు ఆత్మహత్య సీఎం మాట విని వానాకాలం సన్నొడ్లేసిన రవికుమార్ దిగుబడి రాలే, గిట్టుబాటు కాలే వరి తప్ప వేరే
Read Moreవీడియో: కేసీఆర్ కు లేఖ రాసి రైతు ఆత్మహత్య
వరి వేయొద్దంటున్నారని ఆత్మహత్య ఇంజనీరింగ్ చదివినా కొడుక్కు ఉద్యోగం రాలేదనే మనస్తాపం వరికి మద్దతు ధర లేదన్న ఆవేదనతో బలవన్మరణం మెదక్ జిల్లా:
Read More













