
farmer
మరో పదేళ్లు కుటుంబపాలన సాగించాలనేదే కేసీఆర్ పన్నాగం
ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటి ధర్నాలు ఓ రాజకీయ డ్రామా అని బీఎస్పీ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మరో పదేళ్లు కుటుంబపాలన సాగి
Read Moreకమీషన్లు కావాలంటే చందాలేసి ఇస్తాం.. రైతులని ఇబ్బంది పెట్టొద్దు
కేంద్రంపై నెపం వేసి రైతుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నాడని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కమీషన్ల కోసమే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఆమె మ
Read Moreహుజురాబాద్ ఫలితాన్ని డైవర్ట్ చేయడానికే కేసీఆర్ డ్రామాలు
తెలంగాణలో ధాన్యం తడిచి రైతుల కళ్లల్లో కన్నీరే మిగిలిందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రైతులు చనిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకునీరేత్త
Read Moreరాష్ట్రాల్లో పంట మార్పిడి తప్పదు
ఈ ఖరీఫ్ సీజన్లో 40 లక్షల టన్నుల బియ్యం (60 లక్షల టన్నుల వరి ధాన్యం) సేకరించేందుకు ఇప్పటికే కేంద్రం అంగీకారం తెలిపినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు
Read Moreదేశ రైంతాంగానికి దిశానిర్దేశం చేసే సత్తా కేసీఆర్కు ఉంది
దేశ రైతులను కాపాడేది కేసీఆర్ మాత్రమేనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ నల్గొండ పోయే విషయం.. జిల్లా మంత్రినైన తనకే తెలియదని.. అటువంటిది కేసీఆ
Read Moreరైతుల కోసం టీఆర్ఎస్ లీడర్షిప్ తీసుకుంటుంది
తెలంగాణలో పండే వడ్లు కొంటారా కొనరా అని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఈ దేశాన్ని నడపడంలో అన్ని పార్టీలు దారుణంగా విఫలమయ్యాయని ఆయ
Read Moreధాన్యం కొనకపోతే పార్లమెంట్ని స్తంభింపచేస్తాం
వడ్లు కొనకపోతే ఆమరణ దీక్ష చేస్తామని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనకపోతే.. పార్లమెంట్ ని స్తంభి
Read Moreట్రాక్టర్ తిరగబడి యువకుడి మృతి
వర్గల్: పొలం దున్నుతుండగా ట్రాక్టర్ తిరగబడటంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన వర్గల్ మండలం, అనంతగిరి పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కాయిత గణేశ్ (2
Read Moreపంటనష్టం: పోలంలోనే అన్నదాత ఆత్మహత్య
నిర్మల్ జిల్లా: అప్పుల బాధ భరించలేక అన్నదాత పొలంలోనే ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం నిర్మల్ జిల్లాలో జరిగింది. మామడ మండలం, తాండ్ర గ్రామానికి చెందిన
Read Moreమాపై దాడి చేయాలని ముఖ్యమంత్రే డైరెక్షన్ ఇచ్చారు
రైతులు తమ బాధలు చెప్పుకోకుండా టీఆర్ఎస్ వాళ్లు రాళ్లు వేశారన్నారు బండి సంజయ్. రైతులు తమ బాధలు చెప్పుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించా
Read Moreధాన్యం కొనేదాకా కొట్లాడుతూనే ఉంటాం
నీటి పన్ను వసూలు చేయకుండా.. నీళ్లు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘రైతుల వద్దకు వెళ్లినప్పుడు వారడి
Read Moreరైతుల కోసం ఎంతకైనా తెగిస్తాం
కేంద్రం వడ్లు కొనకపోతే బీజేపీ వెంటాడుతాం.. వేటాడుతామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. వడ్లు కొనకపోతే వదిలేది లేదని ఆయన అన్నారు. ‘టీఆర్ఎస్ వేట ప్రారం
Read Moreనవంబర్ 18న టీఆర్ఎస్ మహాధర్నా
ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద వైఖరి అవలంభిస్తోందని సీఎం కేస
Read More