farmer

ట్రాక్టర్ తిరగబడి యువకుడి మృతి

వర్గల్: పొలం దున్నుతుండగా ట్రాక్టర్ తిరగబడటంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన వర్గల్ మండలం, అనంతగిరి పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కాయిత గణేశ్ (2

Read More

పంటనష్టం: పోలంలోనే అన్నదాత ఆత్మహత్య

నిర్మల్ జిల్లా: అప్పుల బాధ భరించలేక అన్నదాత పొలంలోనే ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం నిర్మల్ జిల్లాలో జరిగింది. మామడ మండలం, తాండ్ర గ్రామానికి చెందిన

Read More

మాపై దాడి చేయాలని ముఖ్యమంత్రే డైరెక్షన్ ఇచ్చారు

రైతులు తమ బాధలు చెప్పుకోకుండా టీఆర్ఎస్ వాళ్లు రాళ్లు వేశారన్నారు బండి సంజయ్. రైతులు తమ బాధలు చెప్పుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించా

Read More

ధాన్యం కొనేదాకా కొట్లాడుతూనే ఉంటాం

నీటి పన్ను వసూలు చేయకుండా.. నీళ్లు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘రైతుల వద్దకు వెళ్లినప్పుడు వారడి

Read More

రైతుల కోసం ఎంతకైనా తెగిస్తాం

కేంద్రం వడ్లు కొనకపోతే బీజేపీ వెంటాడుతాం.. వేటాడుతామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. వడ్లు కొనకపోతే వదిలేది లేదని ఆయన అన్నారు. ‘టీఆర్ఎస్ వేట ప్రారం

Read More

నవంబర్ 18న టీఆర్ఎస్ మహాధర్నా

ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద వైఖరి అవలంభిస్తోందని సీఎం కేస

Read More

నష్టపరిహారం అడిగితే వ్యవసాయశాఖమంత్రి ఏమన్నారంటే..?

హైదరాబాద్ : వడ్ల కొనుగోలుపై బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని సీరియస్ అయ్యారు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మంగళవారం ఆయన ప్రెస్ మీట్

Read More

రైతులతో పెట్టుకున్న కాంగ్రేస్, టీడీపీ చరిత్ర బీజేపీ తెలుసుకోవాలి

తెలంగాణలో పశ్చిమ బెంగాల్ వాతావరణం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలోని టీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసులో ఆయన

Read More

సర్కారు దవాఖానలో ఫేస్​ సర్జరీ

అడవిదున్న దాడిలో గాయపడిన రైతు ట్రీట్​మెంట్​ అందించి కాపాడిన డాక్టర్లు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అడవి దున్న దాడిలో ఛిద్రమైన పశువుల కాపరి మ

Read More

వడ్ల కుప్ప వద్ద పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

బాన్సువాడ మండలం హన్మాజీపేట గ్రామంలో ఘటన అప్పుల బాధలు భరించలేకనే ఆత్మహత్య: మృతుడు శంకర్ భార్య లక్ష్మి కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలం

Read More

కేంద్రంపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ ఆగ్రహం

షిల్లాంగ్: సాగు చట్టాల విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పలు వ్యాఖ్యలు చేశారు. అగ్రి చట్టాలను

Read More

కేంద్రం వడ్లు కొననంటోంది.. వరి వేయొద్దు

రాష్ట్రంలో వరి వేయొద్దని రైతులకు సీఎం కేసీఆర్ సూచించారు. కేంద్రం వడ్లు కొనబోమని చెబుతోందని, యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. యాస

Read More

విశ్లేషణ: వరి వద్దంటే సంక్షోభమే

వరి విషయంలో రాష్ట్ర సర్కార్​ తీరుతో రైతులకు ఇబ్బందులు ఎదురవ్వడమే కాదు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభంలోకి కూరుకుపోతుంది. ఒకప్పుడు సన్న బియ్యానికి

Read More