
farmer
వ్యవసాయ చట్టాల రద్దు.. దేశ రైతాంగ విజయం
ఇందిరా గాంధీ పుట్టిన రోజున నల్ల చట్టాల రద్దుతో రైతులు విజయం సాధించారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయ సంక్షోభానికి కారణం మోడీ, కేసీఆర్ అని
Read Moreరైతు చట్టాల రద్దు అద్భుతమైన వార్త!
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నందుకు ప్రధాని మోడీకి ప్రముఖ నటుడు సోనూసూద్ ధన్యవాదాలు తెలిపారు. రైతులు శాంతియుతంగా నిరసనలు తెలిపినందుకు వారికి కూడా
Read Moreరైతులు అనుకున్నది సాధించారు
రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోడీ నిర్ణయంతో ప్రజల శక్తి చాలా గొప్పదని
Read Moreదేశం కోసం కూడా పోరాడుతం
ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు వడ్లను కేంద్రం కొంటదా?.. కొనదా? రైతు సమస్యల పరిష్కారానికి నాయకత్వం వహిస్తం: సీఎం కేసీఆర్ ఢిల్లీ దాకా యాత్రం చేస
Read Moreవడ్లు కొనకుండా చేతులెత్తేస్తున్న రాష్ట్ర సర్కారు
60 లక్షల టన్నుల సేకరణకు 2 నెలల కిందనే ఓకే చెప్పిన కేంద్రం ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం కొన్నది 10 లక్షల టన్నులే.. ప్రభుత్వ పెద
Read Moreవడ్లన్నీ కేంద్రమే కొనాలంటూ కేసీఆర్ ధర్నా
రాష్ట్ర కేబినెట్తో పాటు ధర్నాచౌక్కు.. పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దగ్గరుండి ఏర్పాట్లు చేసిన పోలీసులు, అధికారు
Read Moreమరో పదేళ్లు కుటుంబపాలన సాగించాలనేదే కేసీఆర్ పన్నాగం
ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటి ధర్నాలు ఓ రాజకీయ డ్రామా అని బీఎస్పీ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మరో పదేళ్లు కుటుంబపాలన సాగి
Read Moreకమీషన్లు కావాలంటే చందాలేసి ఇస్తాం.. రైతులని ఇబ్బంది పెట్టొద్దు
కేంద్రంపై నెపం వేసి రైతుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నాడని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కమీషన్ల కోసమే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఆమె మ
Read Moreహుజురాబాద్ ఫలితాన్ని డైవర్ట్ చేయడానికే కేసీఆర్ డ్రామాలు
తెలంగాణలో ధాన్యం తడిచి రైతుల కళ్లల్లో కన్నీరే మిగిలిందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రైతులు చనిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకునీరేత్త
Read Moreరాష్ట్రాల్లో పంట మార్పిడి తప్పదు
ఈ ఖరీఫ్ సీజన్లో 40 లక్షల టన్నుల బియ్యం (60 లక్షల టన్నుల వరి ధాన్యం) సేకరించేందుకు ఇప్పటికే కేంద్రం అంగీకారం తెలిపినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు
Read Moreదేశ రైంతాంగానికి దిశానిర్దేశం చేసే సత్తా కేసీఆర్కు ఉంది
దేశ రైతులను కాపాడేది కేసీఆర్ మాత్రమేనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ నల్గొండ పోయే విషయం.. జిల్లా మంత్రినైన తనకే తెలియదని.. అటువంటిది కేసీఆ
Read Moreరైతుల కోసం టీఆర్ఎస్ లీడర్షిప్ తీసుకుంటుంది
తెలంగాణలో పండే వడ్లు కొంటారా కొనరా అని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఈ దేశాన్ని నడపడంలో అన్ని పార్టీలు దారుణంగా విఫలమయ్యాయని ఆయ
Read Moreధాన్యం కొనకపోతే పార్లమెంట్ని స్తంభింపచేస్తాం
వడ్లు కొనకపోతే ఆమరణ దీక్ష చేస్తామని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనకపోతే.. పార్లమెంట్ ని స్తంభి
Read More