
farmer
తాలు ఎక్కువగా ఉందని తిప్పి పంపిండ్రు
నారాయణ్ ఖేడ్, వెలుగు: ఐకేపీ సెంటర్ లో కాంటా పెట్టి రైస్ మిల్లుకు తరలించిన వడ్ల బస్తాలను ‘తాలు ఎక్కువ ఉంది.. తీసుకోమంటూ’ మిల్లర్లు నేరుగా
Read Moreఅల్లుడి మరణ వార్త విని మామ గుండెపోటుతో మృతి
అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం చేసిన అల్లుడు ఆస్పత్రిలో చికిత్స ఫలించక చనిపోగా.. ఈ మరణవార్త విన్న ఆయన మామ కూడా గుండెపోటుతో కుప్పకూలి కన్నుమూశాడు. ఒకే కుట
Read Moreజర్మనీలో రైతు ఉద్యమం ఇట్ల లేదు
జర్మనీ ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకువచ్చింది. పర్యావరణాన్ని కాపాడేందుకు, చిన్న చిన్న పురుగులు, కీటకాలను కాపాడేందుకుగాను పురుగుల రక్షణ చట్టాన్ని తెచ్
Read Moreఅప్పుల బాధతో రైతు సూసైడ్
గూడూరు, వెలుగు: అప్పుల బాధతో మండలంలోని రాజన్ పల్లికి చెందిన ధారావత్ రాములు(52) పాయిజన్ తాగి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం..గ్రామంలో తనకు
Read Moreపాల వ్యాపారం కోసం హెలికాప్టర్ కొన్న రైతు
రూ.30 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన భీవండి రైతు భీవండి: పాల బిజినెస్ కోసం ఏకంగా హెలికాప్టర్ కొన్నాడో రైతు. రూ.30 కోట్లు పెట్టి మరీ దాన్ని కొనుగోలు చే
Read Moreరైతుల పిల్లలకు ఢిల్లీ బోర్డర్ లో వీధి బడి
ఢిల్లీ బోర్డర్ లోని గాజీపూర్ దగ్గర వీధి బడి ఏర్పాటైంది. ఆందోళనల్లో పాల్గొంటున్న రైతుల పిల్లలు అక్కడే చదువుకుంటున్నారు. వారితో పాటు స్థానికంగా ఉన్న కొం
Read Moreనర్సిరెడ్డి కుటుంబ నిర్ణయం అందరికీ స్ఫూర్తి దాయకం
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ: అవయవదానం చేసి ఇతరుల జీవితాలను కాపాడడం గొప్ప విషయం.. బ్రెయిన్ డెడ్ అయిన రైతు నర్సిరెడ్డి అవ
Read Moreతల్లి మాటను ఎవరూ కాదనరు..ప్రధాని మోడీ తల్లికి రైతు లేఖ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన అగ్రి చట్టాలపై ఢిల్లీ సరిహద్దులో రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. దీనిపై ప్రధాని మో
Read Moreపొలంలో రైతు సత్యాగ్రహ దీక్ష
తన భూమిని సాగు చేసుకోకుండా ఇబ్బందిపెడ్తున్న సీఐ, ఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ ఓ రైతు పొలంలో సత్యాగ్రహ దీక్షకు దిగాడు. భూపాలపల్లి జిల్లా చింతకుంట రామయ్య
Read Moreరైతు బాగు కోసమే ఫసల్ బీమా
నది పూర్తిగా వ్యవసాయ ఆధారిత దేశం. దేశవ్యాప్తంగా పంటల సాగుకు వర్షాలే ప్రాణాధారం. అయితే రుతుపవనాలు ఎలా ఉంటాయనే దానిపై క్లారిటీ లేకపోవడంతో పంటల దిగుబడిపై
Read Moreరైతు నిరసనలకు మద్దతుగా 1,000 కి.మీ.లు సైకిల్ తొక్కిన అన్నదాత
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతులు నిరసనలు చేస్తున్నారు. అన్నదాతల ఆందోళనలకు ప్రముఖ సెలబ్రిటీలు,
Read Moreపాత చట్టాలతోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయి
కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్బర్ భారత్ పథకం లో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు కేంద్ర మంత్రి సంజీవ్ కుమార్ బల్యన్ . వ్యవసాయని లక్ష కోట్ల రూపాయలు
Read Moreముందు ఈడ సక్కదిద్దు: రాష్ట్ర సర్కారుపై మండిపడ్డ రైతు
గన్నేరువారం, వెలుగు: రెండు నెలలు గడుస్తున్నా సన్న వడ్లకు మద్దతు ధర ప్రకటించలేదని, కనీసం కొనేటోళ్లు లేరంటూ రాష్ట్ర సర్కారు వైఫల్యాన్ని ప్రశ్నించిన ఓ రై
Read More