V6 News

farmer

వడ్ల కుప్ప వద్ద పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

బాన్సువాడ మండలం హన్మాజీపేట గ్రామంలో ఘటన అప్పుల బాధలు భరించలేకనే ఆత్మహత్య: మృతుడు శంకర్ భార్య లక్ష్మి కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలం

Read More

కేంద్రంపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ ఆగ్రహం

షిల్లాంగ్: సాగు చట్టాల విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పలు వ్యాఖ్యలు చేశారు. అగ్రి చట్టాలను

Read More

కేంద్రం వడ్లు కొననంటోంది.. వరి వేయొద్దు

రాష్ట్రంలో వరి వేయొద్దని రైతులకు సీఎం కేసీఆర్ సూచించారు. కేంద్రం వడ్లు కొనబోమని చెబుతోందని, యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. యాస

Read More

విశ్లేషణ: వరి వద్దంటే సంక్షోభమే

వరి విషయంలో రాష్ట్ర సర్కార్​ తీరుతో రైతులకు ఇబ్బందులు ఎదురవ్వడమే కాదు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభంలోకి కూరుకుపోతుంది. ఒకప్పుడు సన్న బియ్యానికి

Read More

రైతు నుంచి లంచం.. ఏసీబీకి చిక్కిన లైన్​మన్​

కొమురవెల్లి, వెలుగు: రైతు నుంచి లంచం తీసుకొంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన లైన్​మన్ ​ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్​కుమార్​ వివరాల ప్రకారం..

Read More

నష్టపోయిన రైతును ఆదుకున్న శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమ్ముల

మునగాల, వెలుగు: భూమి అమ్మగా వచ్చిన డబ్బు ఫైర్​ యాక్సిడెంట్​లో కాలిపోవడంతో కష్టాల్లో చిక్కుకున్న రైతుకు సినీ డైరెక్టర్ ​శేఖర్ కమ్ముల రూ.లక్ష సాయం చేశార

Read More

మంత్రి హెచ్చరిక.. ఈసారి గింజ కూడా కొనం

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రైతులు యాసంగిలో వరి పంట వేయొద్దని, వేస్తే ఒక్క గింజ కూడా కొనుగోలు చేయబోమని రాష

Read More

సిద్దిపేట కలెక్టర్ వ్యాఖ్యలు ప్రభుత్వం ఎత్తుగడ

రైతులకు విత్తన డీలర్లు వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే ఆ షాపులను క్లోజ్ చేస్తామన్న సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ

Read More

వరి విత్తనాలు అమ్మితే షాపు ​క్లోజ్ చేస్తం

సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినా ఓపెన్ చేయనియ్య ఎంపీ, ఎమ్మెల్యేల సిఫారసులను కూడా పట్టించుకోను సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి సిద్ద

Read More

నాన్నా త్వరగా వచ్చేయ్‌.. చనిపోయే ముందు యువ రైతు చివరి మాటలు

లఖీంపూర్ ఖేరీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీలో రైతు నిరసనల సందర్భంగా ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలో మరణించిన నలురుగు రైతుల్లో ఒక వ్యక్తి 19 ఏండ

Read More

No more than Raithu Bandhu.. Govt. avoids in put subsidy compensation

Loss due to calamities ignored Hyderabad, Velugu: The TRS government which claims that it is for the farmers and by the farmers is leaving the

Read More

పంట నష్టపోయిన రైతులకు 4 నెలల్లో పరిహారం ఇయ్యాలె

కౌలు రైతులకు కూడా ఇవ్వాల్సిందే: హైకోర్టు 3 నెలల్లోగా పంట నష్టాలను లెక్కించాలని ఆదేశం హైదరాబాద్, వెలుగు: నిరుడు అకాల వర్షాలకు

Read More

భారత్‌ బంద్‌లో విషాదం.. నిరసనల్లో రైతు మృతి

న్యూఢిల్లీ: భారత్ బంద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఢిల్లీ, హర్యానా బోర్డర్‌‌లోని సింఘూ ప్రాంతంలో నిరసనల్లో పాల్గొన్న ఓ రైతు మరణించాడు. అత

Read More