latest news
గుడ్ న్యూస్.. రైతు బంధు రూ. 16 వేలు
తెలంగాణలో అన్నదాతలకు అందించే రైతు బంధు సాయాన్ని రూ. 16 వేలకు పెంచబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన సందర్బంగా ఎకరాకు రూ.
Read Moreకేసు బుక్కయినా పర్లేదు.. హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన కాంగ్రెస్ నేత
బెంగాల్ ముర్షిదాబాద్లోని బెర్హంపూర్ సమీపంలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి హెల్మెట్ లేకుండా బైక్ నడిపారు. అంతేకాదు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లం
Read Moreరూ. 400కే సిలిండర్..మహిళలకు రూ. 3 వేల జీవన భృతి
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మహిళల కోసం సీఎం కేసీఆర్ మరో పథకాన్ని ప్రకటించారు. ఇప్పటికే కళ్యాణ లక్ష్మీ, ఆరోగ్య లక్ష్మీ, అమ్మఒడి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్
Read Moreరైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా.. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ కొత్త పథకాన్ని అమలు చేయబోతున్నట్లు మేనిఫెస్టోలో ప్రకటించారు. గెలిచిన తర్వాత రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా పథకా
Read Moreకేరళలో భారీ వర్షాలు.. 9జిల్లాలకు ఎల్లో అలర్ట్
కేరళలో కురుస్తోన్న భారీ వర్షాలు సామాన్య జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. నివాస గృహాల్లోకి కూడా వర్షం నీరు చేరి రోజువారీ జీవితాలను ప్రభావితం చేస్త
Read Moreసింగరేణి మూతపడకుండా కాకా కాపాడిండు : వివేక్ వెంకటస్వామి
1995లో సింగరేణి మూతపడే సమయంలో ఎన్టీపీసీ నుంచి రూ. 400 కోట్ల రుణం ఇప్పించి కాకా వెంకటస్వామి సింగరేణిని కాపాడారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వ
Read Moreనీట్ సక్సెస్ స్టోరీ.. 8ఏళ్లకే పెళ్లి.. ఆల్ ఇండియా ర్యాంకింగ్ లో సత్తా
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (NEET)ను ఛేదించాలంటే మామూలు విషయం కాదు. దేశంలోనే అత్యంత కష్టతరమైన పోటీ పరీక్షలలో ఇదీ ఒకటి. అయితే రూపా యాదవ్ అ
Read More51మందికే బీఫామ్స్.. ఒక్కొక్కరికి రూ.40 లక్షల చెక్
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు పార్టీ అధినేత కేసీఆర్ బీఫామ్స్ అందజేశారు. బీఆర్ ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి తరపున కల్వక
Read Moreఐదు స్థానాల్లో అభ్యర్థుల మార్పు?.. బీఆర్ఎస్ లో కొత్త టెన్షన్
బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచింది. 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ .. ఇవాళ తెలంగాణ భవన్ లో 51 మందికి బీఫామ్ అందజేశారు. మంత్రి శ
Read Moreశ్రీశైల ఆలయ గోపురంపై నాగుపాము
శ్రీశైలంలో ఆలయ శివాజీ గోపురంపై నాగుపాము కలకలం రేపింది. ఈరోజు(అక్టోబర్ 15) నుంచి దసరా మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో శివాజీకి గోపురంని ముస్తాబు చేస్తు
Read Moreమంచిర్యాలలో వివేక్ వెంకటస్వామి గడపగడపకు బీజేపీ కార్యక్రమం
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో NCC ఏరియాలో మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి గడప గడపకు బీజేపీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టా
Read Moreఇజ్రాయిల్ పీఎం ఒక దెయ్యం.. గాజాకు మోదీ అండగా నిలవాలన్న ఓవైసీ
ఇజ్రాయిల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ క్రమంలో గాజా ప్రజలకు సంఘీభావం తెలపాలని, వారికి సహాయం అందించాల
Read Moreఅందరూ సుఖసంతోషాలతో ఉండాలి.. దేశ ప్రజలకు మోదీ నవరాత్రి శుభాకాంక్షలు
అత్యంత పవిత్రంగా భావించే దసరా నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖసంతోషాలతో, శ్రేయస్సుతో ఉండాలని
Read More












