
latest telugu news
ఫోన్ ట్యాపింగ్ దోషులను కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్సీ కోదండరాం
మంచిర్యాల, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం డిమాండ్ చేశారు. శుక్ర
Read Moreచోరీ కేసుల్లో రికవరీ శాతాన్ని పెంచాలి: రాచకొండ సీపీ సుధీర్ బాబు
ఇబ్రహీంపట్నం, వెలుగు: చోరీ కేసుల్లో రికవరీ శాతాన్ని పెంచాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు సూచించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్
Read Moreవడ్లను బియ్యంగా మార్చి ఇవ్వండి.. మిల్లర్స్కు అడిషనల్ కలెక్టర్ ఆదేశం
వికారాబాద్, వెలుగు: రైతుల నుంచి కొన్న వడ్లను వెంటనే బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అందజేయాలని వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ మిల్లర్లను ఆ
Read MoreShefali Jariwala: బిగ్ షాక్.. 42ఏళ్లకే గుండెపోటుతో బిగ్బాస్ నటి మృతి..
ప్రముఖ నటి, మోడల్, హిందీ బిగ్ బాస్13 ఫేమ్ షెఫాలీ జరివాలా (Shefali Jariwala) కన్నుమూశారు. 42 సంవత్సరాల వయసులో గుండెపోటుతో షెఫాలీ మరణించారు. ఆమె అకా
Read Moreరివార్డ్ పాయింట్స్ క్లెయిమ్ పేరుతో మోసం
బషీర్బాగ్, వెలుగు: రివార్డ్ పాయింట్స్ క్లెయిమ్ పేరుతో ఓ వృద్ధుడిని సైబర్ చీటర్స్ మోసాగించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. సికింద్ర
Read Moreఅంతారం ప్రాజెక్టును సందర్శించిన ప్రిన్సిపల్ సెక్రటరీ
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని అంతారం మిషన్ భగీరథ ప్రాజెక్టును రాష్ట్ర పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటర
Read Moreఇష్టానుసారంగా ఫీజులు పెంచటాన్ని నియంత్రిస్తూ సీఎం నిర్ణయంపై హర్షం
కూకట్పల్లి, వెలుగు: ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇష్టానుసారంగా ఫీజులు పెంచటాన్ని నియంత్రిస్తూ సీఎం రేవంత్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి జేఎన్టీయూ
Read Moreగొర్రెల కాపర్లను ప్రభుత్వం పట్టించుకోవాలి: ప్రొఫెసర్ సింహాద్రి
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గొర్రెలు, మేకల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని సమాజ్ వాది పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి అన్నారు. 12 లక్షల
Read Moreమారు పేర్ల సమస్యను పరిష్కరించాలి.. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీసు వద్ద ధర్నా
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్చేస్తూ బాధిత కార్మిక కుటుంబాలు కొత్తగూడెంలోని హెడ్డాఫీస్ఎదుట శుక్రవ
Read Moreతండ్రి మరణం, పరీక్షలో ఫెయిల్.. తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య
దిల్ సుఖ్ నగర్, వెలుగు: ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష తప్పడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బడంగ్ పేట అల్మాస్గూడ విశాఖ నగర
Read Moreకేయూ కాన్వొకేషన్ నిర్వహణకు ఐదుగురితో స్టీరింగ్ కమిటీ
హసన్ పర్తి, వెలుగు: కాకతీయ వర్సిటీలో వచ్చే నెల 7న జరిగే 23వ కాన్వొకేషన్ నిర్వహణకు ఐదుగురు ప్రొఫెసర్లతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రిజిస్ట్
Read Moreగజ్వేల్లో 580 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
గజ్వేల్, వెలుగు: రేషన్బియ్యాన్ని సీఎంఆర్ గా మార్చేందుకు తరలిస్తుండగా విజిలెన్సు అధికారులు దాడులు చేసి పట్టుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. &nb
Read Moreహైదరాబాద్లో విషాదం.. స్కూల్కు తీసుకెళ్తుండగా ఢీకొట్టిన టిప్పర్.. తల్లి కండ్లెదుటే చిన్నారి మృతి
దుండిగల్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన కొడుకు(6)ను స్కూటీపై స్కూల్కు తీసుకెళ్తుండగా వారిన
Read More