latest telugu news

ఫోన్ ట్యాపింగ్ దోషులను కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్సీ కోదండరాం

మంచిర్యాల, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం డిమాండ్ చేశారు. శుక్ర

Read More

చోరీ కేసుల్లో రికవరీ శాతాన్ని పెంచాలి: రాచకొండ సీపీ సుధీర్ బాబు

ఇబ్రహీంపట్నం, వెలుగు: చోరీ కేసుల్లో రికవరీ శాతాన్ని పెంచాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు సూచించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్

Read More

వడ్లను బియ్యంగా మార్చి ఇవ్వండి.. మిల్లర్స్కు అడిషనల్ కలెక్టర్ ఆదేశం

వికారాబాద్, వెలుగు: రైతుల నుంచి కొన్న వడ్లను వెంటనే బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అందజేయాలని వికారాబాద్​ అడిషనల్​ కలెక్టర్​ లింగ్యా నాయక్ మిల్లర్లను ఆ

Read More

Shefali Jariwala: బిగ్ షాక్.. 42ఏళ్లకే గుండెపోటుతో బిగ్బాస్ నటి మృతి..

ప్రముఖ నటి, మోడల్​, హిందీ బిగ్​ బాస్13​ ఫేమ్​ షెఫాలీ జరివాలా (Shefali Jariwala) కన్నుమూశారు. 42 సంవత్సరాల వయసులో గుండెపోటుతో షెఫాలీ మరణించారు. ఆమె అకా

Read More

రివార్డ్ పాయింట్స్ క్లెయిమ్ పేరుతో మోసం

బషీర్​బాగ్, వెలుగు: రివార్డ్ పాయింట్స్ క్లెయిమ్ పేరుతో ఓ వృద్ధుడిని సైబర్ చీటర్స్ మోసాగించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. సికింద్ర

Read More

అంతారం ప్రాజెక్టును సందర్శించిన ప్రిన్సిపల్ సెక్రటరీ

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి  జిల్లా షాబాద్​ మండలంలోని అంతారం మిషన్ భగీరథ ప్రాజెక్టును రాష్ట్ర పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటర

Read More

ఇష్టానుసారంగా ఫీజులు పెంచటాన్ని నియంత్రిస్తూ సీఎం నిర్ణయంపై హర్షం

కూకట్​పల్లి, వెలుగు: ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇష్టానుసారంగా ఫీజులు పెంచటాన్ని నియంత్రిస్తూ సీఎం రేవంత్​రెడ్డి తీసుకున్న నిర్ణయానికి జేఎన్​టీయూ

Read More

గొర్రెల కాపర్లను ప్రభుత్వం పట్టించుకోవాలి: ప్రొఫెసర్ సింహాద్రి

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గొర్రెలు, మేకల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని సమాజ్ వాది పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి అన్నారు. 12 లక్షల

Read More

మారు పేర్ల సమస్యను పరిష్కరించాలి.. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీసు వద్ద ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ బాధిత కార్మిక కుటుంబాలు కొత్తగూడెంలోని హెడ్డాఫీస్​ఎదుట శుక్రవ

Read More

తండ్రి మరణం, పరీక్షలో ఫెయిల్.. తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య

దిల్ సుఖ్ నగర్, వెలుగు: ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష తప్పడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బడంగ్ పేట అల్మాస్​గూడ విశాఖ నగర

Read More

కేయూ కాన్వొకేషన్ నిర్వహణకు ఐదుగురితో స్టీరింగ్ కమిటీ

హసన్ పర్తి, వెలుగు: కాకతీయ వర్సిటీలో వచ్చే నెల 7న జరిగే 23వ కాన్వొకేషన్ నిర్వహణకు ఐదుగురు ప్రొఫెసర్లతో  స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రిజిస్ట్

Read More

గజ్వేల్‎లో 580 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

గజ్వేల్, వెలుగు: రేషన్​బియ్యాన్ని సీఎంఆర్ గా మార్చేందుకు తరలిస్తుండగా విజిలెన్సు అధికారులు దాడులు చేసి పట్టుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. &nb

Read More

హైదరాబాద్లో విషాదం.. స్కూల్‌కు తీసుకెళ్తుండగా ఢీకొట్టిన టిప్పర్.. తల్లి కండ్లెదుటే చిన్నారి మృతి

దుండిగల్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన కొడుకు(6)ను స్కూటీపై స్కూల్‌కు తీసుకెళ్తుండగా వారిన

Read More