latest telugu news

ఆదిలాబాద్ జిల్లాలో లేత జొన్న మొలకలు తిన్న 16 ఆవులు మృతి.. మరో 45 ఆవులకు తప్పిన ప్రమాదం

బజార్ హత్నూర్, వెలుగు: లేత జొన్న  తిని16 ఆవులు చనిపోయిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. రైతులు తెలిపిన ప్రకారం.. బజార్ హత్నూర్ మండలం బుర్కపల్లిక

Read More

మామిడికాయలు కోస్తూ .. కాంట్రాక్ట్ కార్మికుడు మృతి.. రామగుండం ఎన్టీపీసీ టౌన్ షిప్లో ఘటన

జ్యోతినగర్, వెలుగు: మామిడికాయలు కోస్తూ ప్రమాదవశాత్తూ కింద పడి కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన

Read More

తెరుచుకున్న కేదార్‌‌‌‌నాథ్‌‌ ఆలయం.. గంగా హారతి తరహాలో కేదార్‌‌‌‌నాథ్‌‌లో హారతి కార్యక్రమం

డెహ్రాడూన్‌‌: ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌‌‌‌నాథ్‌‌ ఆలయం శుక్రవారం తెరుచుకుంది. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్&zw

Read More

ఇనుపగుట్టలో ఎకో టూరిజానికి.. తొలగని అడ్డంకులు! హనుమకొండ జిల్లాలో ఏర్పాటుకు ప్రపోజల్స్

కుడా ఆధ్వర్యంలో పనులు చేపట్టేందుకు ఆఫీసర్ల ప్రతిపాదనలు దేవునూరు, ముప్పారం ఫారెస్ట్ భూములపై తెగని పంచాయితీ అటవీ, రెవెన్యూ ఆఫీసర్ల మధ్య కో ఆర్డ

Read More

సన్ రైజర్స్‌‌‌‌కు ఏడుపే.. ఏడోసారి ఓడిన హైదరాబాద్‌‌..ప్లేఆఫ్స్‌‌ ఆశలు దాదాపు ఆవిరి

38 రన్స్‌‌ తేడాతో జీటీ గ్రాండ్ విక్టరీ దంచికొట్టిన గిల్‌‌, బట్లర్‌‌‌‌ అహ్మదాబాద్‌‌: ఐపీఎల్

Read More

కస్టమర్లకు ఇవ్వాల్సిన మీటర్లు.. విద్యుత్ కాంట్రాక్టర్​ ఇంట్లో..

గచ్చిబౌలి, వెలుగు: కస్టమర్ల ఇండ్లలో ఫిట్ చేయాల్సిన 42 విద్యుత్ మీటర్లను ఓ కాంట్రాక్టర్ అక్రమంగా తన ఇంట్లో నిల్వ చేశాడు. హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు మ

Read More

కేబుల్స్ తొలగిస్తుండగా కరెంట్ షాక్.. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లలో భాగంగా ఘటన

గచ్చిబౌలి, వెలుగు: మిస్​వరల్డ్ పోటీల ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది.  హైదరాబాద్ గచ్చిబౌలిలోని మెయిన్​రోడ్డు వెంట అస్తవ్యస్తంగా ఉన్న కేబుల్స్ ను

Read More

చేపలు పడుతూ నీటిలో మునిగి ఒకరు మృతి.. కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో విషాదం

శంకరపట్నం, వెలుగు: చేపలు పడుతూ వ్యక్తి చనిపోయిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం..శంకరపట్నం మండలం మెట్ పల్లి గ్రామానికి చెంద

Read More

ఓపెనింగ్ కు రెడీగా..రామగుండం రైల్వే స్టేషన్.. మే15న ప్రారంభం..

అమృత్ ​భారత్ ​స్టేషన్ ​స్కీమ్ కింద డెవలప్ మెంట్ ఎయిర్ పోర్ట్ ను తలపించేలా రూ.26.49 కోట్లతో కొత్తరూపు  గ్రాండ్ లుక్ తో ఎస్కలేటర్లు, వెయిటిం

Read More

శ్రీశైలం వెళ్లి వస్తుండగా బోల్తాపడ్డ బొలేరో.. నలుగురు భక్తులు స్పాట్ డెడ్

అమరావతి: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం (మే 2) రాత్రి ఆత్మకూరు మండలం బైర్లూటి వద్ద బోలేరో వాహనం బోల్తా పడటంతో నలుగురు మృతి చె

Read More

ఎంసెట్ పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. అక్కాచెల్లెలు ఇద్దరూ మృతి

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులు మృతి చెందారు. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాకు చెందిన అశ్విని, మంజుల అనే

Read More

యావత్ దేశానికే తెలంగాణ రోల్ మోడల్‎గా నిలవడం నాకెంతో గర్వంగా ఉంది: CM రేవంత్

హైదరాబాద్: జన గణనతో పాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న కుల గణన సర్వేకి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిన కుల గణనను మోడల్‎గా తీసుకోవాల

Read More

సంస్థా ‘గతమేనా’.. రాష్ట్రంలోని మూడు పార్టీల్లో అదే పరిస్థితి

= మూడు పార్టీల్లో అదే పరిస్థితి = మండల, జిల్లా, రాష్ట్ర కార్యవర్గాల్లేవ్ = స్థానిక  సంస్థలపై ఎన్నికలపై కొనసాగుతున్న సైలెన్స్ = నిలిచిన బీజేప

Read More