Madhya Pradesh
మధ్యప్రదేశ్లో దారుణం.. కల్తీ మద్యం తాగి 11 మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. కల్తీ మద్యం సేవించి 11 మంది మరణించారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ ఘట
Read Moreఒంటరిగా నదిని శుభ్రం చేసిన బిట్టుకు డచ్ కంపెనీ భారీ ఆఫర్..
తన వయసు యువకులు రీల్స్ చేసుకుంటూ స్మార్ట్ ఫోన్లలో మునిగి పోయిన సమయంలో.. ఒక్కడే నదిని శుభ్రం చేసి ప్రపంచం దృష్టిని ఆకర్శించాడు బిట్టు తబాహీ అను యువకుడు
Read Moreబతికున్న మనిషికి సంప్రదాయంగా అంత్యక్రియలు.. ఇండియాలో ఈ సంప్రదాయం కూడా ఉందా..!
సోషల్ మీడియా పుణ్యమా అని.. దేశంలో వింతలు, విడ్డూరాలే కాకుండా జనం మూఢనమ్మకాలు బయటపడుతున్నాయి. పురాతన తవ్వకాల్లో దొరికినట్లు.. ఇప్పుడు ఓ వింత ఆచారం ఒకటి
Read Moreలేడీ సింగంపై సస్పెన్షన్ వేటు! ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ ఆఫీసర్గా ఎదిగి చివరికి ఇలా..
ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ మెంబర్ గా ఎంతో మందిని దేశ విదేశాలు దాటించిన ఎయిర్ హోస్టెస్.. ఐపీఎస్ ఆఫీసర్ గా కీలక మలుపు తిరిగిన కెరీర్.. తనదైన స్టైల్ లో వ
Read Moreరోజువారీ కూలీలను వరించిన అదృష్టం.. రూ.50 లక్షలు విలువైన వజ్రం దొరికింది
పూట గడిచేందుకు జీవితంలో కష్టమే పెట్టుబడిగా బతికే రోజువారీ కూలీలను అదృష్టం అకస్మాత్తుగా వరించింది. మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో 7 కూలీలు లీజుకు
Read Moreపూరీలోకి కర్రీగా ఉప్పు : అంగన్ వాడీ సెంటర్ లో ఇంత దారుణమా..!
చిన్నారుల ఆరోగ్యం, విద్యా బలోపేతం చే సేందుకు వివిధ పథకాల ద్వారా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అలాంటి స్కీంలలో అంగన్ వాడీ కేంద్రాల్లో బ్రేక్ ఫాస
Read Moreజగిత్యాలలో మిస్సింగ్..స్కూల్ నుంచి అదృశ్యమైన బాలిక.. మధ్యప్రదేశ్లో ఆచూకీ లభ్యం..
తనకు ఇంట్లో గౌరవం ఇవ్వడం లేదని లేఖ మధ్యప్రదేశ్ చుట్టాల ఇంట్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు జగిత్యాల రూరల్, వెలుగు: 'అమ్మానాన్నా.. ఇంట్ల
Read More33 ఏళ్లకు భారత జట్టులోకి ఛాన్స్.. అసలు ఎవరీ ఆల్రౌండర్ సారాంశ్ జైన్..?
Saransh Jain: శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్కు ముందు భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గాయం కారణంగా ఆల్రౌండర్ వాషింగ్ట
Read Moreభోజ్శాలలో నమాజ్ వద్దు.. సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని భోజ్శాల వివాదంపై మంగళవారం
Read Moreమధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో యజమాని అంతిమయాత్రలో..ప్రాణాలు విడిచిన పెంపుడు కుక్క
పక్కపక్కనే అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబం భోపాల్: యజమానిపై అమితమైన ప్రేమను పెంచుకున్న ఓ పెంపుడు శునకం ఆయన అంతిమ యాత్రలోనే ప్రాణాలు విడిచింది
Read Moreబర్త్ డే పార్టీకి వెళ్లొస్తుండగా వెంటాడిన మృత్యువు.. ఒకే ఫ్యామిలీలో ఐదుగురు స్పాట్ డెడ్
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మైహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకెళ్లిన కారు అదుపు తప్పి ట్రక్ను ఢీకొట్టింది. ఈ ఘటనల
Read Moreమధ్యప్రదేశ్లో అదానీ మిసైల్స్ తయారీ ప్లాంట్
న్యూఢిల్లీ: దక్షిణాసియాలోనే అతిపెద్ద ప్రైవేట్ ఇంటిగ్రేటెడ్ మిసైల్స్ తయారీ ప్లాంట్ను అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్
Read More47 సెకన్లలో14 కత్తిపోట్లు..డిగ్రీ విద్యార్థినిపై కిరాతకుడి దాడి
ఏంటీ దారుణం.. 47 సెకన్లలో14 కత్తిపోట్లు..పట్టపగలు అందరూ చూస్తుండగానే డిగ్రీ విద్యార్థినిపై కిరాతకంగా దాడి..తీవ్రమైన కత్తిపోట్లతో ప్రాణాపాయ స్థిత
Read More











