Mahbubnagar
కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ గెలుపు ఖాయమైంది: తిరుపతి రెడ్డి
మద్దూరు, వెలుగు: కొడంగల్ నియోజకవర్గంలో ఈసారి రేవంత్ రెడ్డి గెలుపు ఖాయమైందని, అందులో ఎలాంటి అనుమానం లేదని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతి
Read Moreమహబూబ్ నగర్ లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: జి. రవి నాయక్
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ జి. రవి నాయక్ తెలిపా
Read Moreబీఆర్ఎస్ ఓటమే లక్షంగా పని చేయాలి: బాలకిష్టారెడ్డి
మక్తల్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఓటమే లక్షంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని బీకేఆర్ఫౌండేషన్
Read Moreఅభివృద్ధిని చూసి ఓటేయాలి: నిరంజన్ రెడ్డి
వనపర్తి, వెలుగు: జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధిని చూసి ఓటేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. శుక్రవారం
Read Moreమహబూబ్నగర్ జిల్లాలో మొదటి రోజు 6 నామినేషన్లు
వెలుగు, నెట్వర్క్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. మొదటి రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా6 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబ
Read Moreచదువుతోనే సమాజంలో గుర్తింపు: పి ఉదయ్ కుమార్
అచ్చంపేట, వెలుగు: కష్టపడి చదివితే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని కలెక్టర్ పి ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోన
Read Moreఅంగన్వాడీ సెంటర్లపై పర్యవేక్షణ ఏదీ?: హరిలాల్
అచ్చంపేట, వెలుగు: మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో అంగన్వాడీ వర్కర్లు పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయడం లేదని, అధికారులు ఏం చేస్తున్నారని ఘనపూర్ &nb
Read Moreకాంగ్రెస్ తోనే పేదలకు న్యాయం: వంశీకృష్ణ
లింగాల, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ పేర్కొన్నారు
Read Moreఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి: యోగేశ్ గౌతమ్
కోస్గి, వెలుగు: ఎన్నికలు ప్రశాంత వాతావరణలో జరిగేలా చూడాలని ఎస్పీ యోగేశ్ గౌతమ్ ఆదేశించారు. బుధవారం మద్దూర్, కోస్గి పోలీస్ స్టేషన్లను సందర్శించి
Read Moreఆధార్ అప్డేట్కు తిప్పలు .. పోస్టాఫీసుల ముందు క్యూ కడుతున్న రేషన్ కార్డుదారులు
నాగర్ కర్నూల్, వెలుగు: రేషన్ కార్డ్ను ఆధార్ కార్డ్తో లింక్ చేయాలన్న ఆదేశాలతో సామాన్యులు తిప్పలు పడుతున్నారు. గడువు దాటితే బియ్యం రావనే భయంత
Read Moreఆమనగల్లు లో బీఆర్ఎస్ మైనార్టీలను మోసం చేసింది
ఆమనగల్లు, వెలుగు: మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన
Read Moreబీజేపీ స్కీమ్స్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: దిలీప్ఆచారి
కందనూలు, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకున్నా ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిలీప్ఆచారి తెలిపారు. ఆదివారం
Read Moreతుమ్మిళ్ల నుంచి సాగునీరు అందించండి .. ఎమ్మెల్సీ చల్లాకు రైతుల వినతి
మానవపాడు, వెలుగు: ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన మిర్చి పంటలు ఎండిపోతన్నాయని, తుమ్మిళ్ల నుంచి సాగునీటిని అందించాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిన
Read More