
National
కేజ్రీవాల్ను అడ్డు తొలగించుకోవాలని బీజేపీ కుట్ర: మనీష్ సిసోడియా
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీ మున్సిపల్
Read Moreచిన్నారిపై దారుణం.. నిందితునికి ఐదు గుంజిళ్ల శిక్ష వేసిన గ్రామ పెద్దలు
బీహార్లో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. అభం శుభం తెలియని ఓ చిన్నారిపై అఘాయిత్యం చేసిన ఓ కామాంధుడికి గ్రామ పెద్దలు విధించిన శిక్ష సిగ్గుతో తలదిం
Read More8 గంటలు నడుస్తం.. 15 నిమిషాలే మాట్లాడుతం: రాహుల్
బోర్గావ్/రుస్తంపూర్(మధ్యప్రదేశ్): కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. భారత్జోడో యాత్రలో భాగంగా
Read Moreఢిల్లీ జామా మసీదులోకి అమ్మాయిలను రానివ్వం : షాహీ ఇమామ్
న్యూఢిల్లీ : ఢిల్లీలోని జామా మసీదులోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ మసీద్ షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖ
Read More‘గల్వాన్ లోయ’పై కామెంట్.. ట్వీట్ తొలగించి సారీ చెప్పిన రిచా చద్దా
ముంబై : గల్వాన్ లోయను ప్రస్తావిస్తూ బాలీవుడ్ నటి రిచా చద్దా చేసిన ట్వీట్ దుమారానికి దారితీసింది. ఆ ట్వీట్ పై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో ఆమె తన ట్
Read Moreగుజరాత్ అసెంబ్లీ బరిలో 21% మంది నేర చరితులు
టాప్లో ఆప్.. ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీ ఏడీఆర్ రిపోర్ట్లో వెల్లడి అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ బరిలో ఉన్న అభ్యర్థుల్లో 2
Read Moreగుజరాత్ ఎన్నికలు 25 ఏండ్ల భవిష్యత్తును నిర్ణయిస్తయ్ : మోడీ
పాలన్ పూర్: గుజరాత్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు.. 25 ఏండ్ల రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గురువారం బనాస్కాం
Read Moreమహారాష్ట్ర నాసిక్లో భూకంపం
మహారాష్ట్రలో భూకంపం వచ్చింది. ఉదయం 4.04 గంటల సమయంలో నాసిక్ కు పశ్చిమంగా 89 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత .6గ
Read Moreశానిటరీ ప్యాడ్లలో డేంజర్ కెమికల్స్
న్యూఢిల్లీ: దేశంలో అమ్ముడవుతున్న ప్రముఖ శానిటరీ న్యాపి కిన్ లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని స్టడీలో తేలింది. ఇన్ ఆర్గానిక్ తో పాటు ఆర్గానిక్ శానిటరీ ప్
Read Moreనార్త్ కొరియా మిసైల్ టెస్టులను ఖండించిన ఇండియా
న్యూయార్క్: ఉత్తర కొరియా చేపట్టిన ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగాన్ని మన దేశం ఖండించింది. న్యూక్లియర్, మిసైల్ టెక్నాలజీ విస్తరించడంపై ఆందో
Read Moreభక్తుల రద్దీ పెరగడంతో టైమింగ్స్ మార్చిన శబరిమల అధికారులు
పథనంతిట్ట: శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ టైమింగ్స్ మారాయి. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు దర్శనం వేళలలో మార్పులు చేశారు.ఇప్పటివరకు ఉదయం 3 గంటల నుంచి
Read Moreప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలపై దాడులు పెరిగినయ్ : యూఎన్
యునైటెడ్ నేషన్స్ చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ వెల్లడి పార్టనర్లు, కుటుంబ సభ్యులే హత్య చేస్తున్నరు.. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని కామెంట్ కలిసికట్
Read Moreగుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. మహా సర్కారు కీలక నిర్ణయం
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున మహారాష్ట్ర సరిహద్దుల్లోని కొన్ని జిల్లాల్లో పనిచేసే గుజరాతీ ఓటర్లక
Read More