
National
పంచెకట్టులో కాశీ తమిళ సంగమానికి హాజరైన మోడీ
ప్రధాని మోడీ ఎక్కడికి వెళ్లినా స్థానికత ఉట్టిపడేలా డ్రెస్సింగ్ చేసుకుని అందరినీ ఆకట్టుకుంటుంటారు. తాజాగా గతంలో ఎన్నడూ లేని విధంగా పంచెకట్టులో కనిపించి
Read Moreఐఏఎఫ్లోకి ఎలక్ట్రిక్ వెహికల్స్
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. తన వాహనాల గ్రూపులోకి పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా 12 ఎలక్ట
Read Moreనలుగురు టెర్రరిస్టులకు ఉరి రద్దు
నలుగురు టెర్రరిస్టులకు ఉరి రద్దు పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు కోల్ కతా: కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Read Moreపంజాబ్లో భూకంపం.. భయాందోళనలో జనం
పంజాబ్ను భూకంపం వణికించింది. ఢిల్లీలో ప్రకంపనలు నమోదైన మరుసటి రోజే పంజాబ్లో భూమి కంపించింది. తెల్లవారుజామున 3.42గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై తీవ్రత
Read Moreఫైనాన్షియల్ కేటగిరీలో ఎల్ఐసీ టాప్ : టీఆర్ఏ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో బలమైన టెలికం బ్రాండ్గా జియో నిలిచింది. తర్వాత ప్లేస్లో భారతీ ఎయిర్టెల్&
Read Moreమాల్దీవ్ అగ్ని ప్రమాదంలో 9 మంది భారతీయుల మృతి
మాల్దీవుల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దేశ రాజధాని మాలేలోని ఓ బిల్డింగ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 10 మంది విదేశీ కార్మికులు ప్రాణాలు కోల
Read Moreఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తా : ఎంపీ సంజయ్ రౌత్
ముంబయి : భూ కుంభకోణం కేసులో అరెస్టై బుధవారం విడుదలైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇవాళ ఉద్దవ్ ఠాక్రేను కలవనున్నారు. ఆయనతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తోనూ
Read Moreఢిల్లీ, ఉత్తరాఖండ్లో భూ ప్రకంపనలు
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక పలు చోట్ల 20 సెకన్ల పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు
Read Moreగడిచిన 24 గంటల్లో కరోనా మరణాల్లేవ్
న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో కరోనా మరణాలేవీ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది. కరోనా డెత్స్ లేకపోవడం 2020 మార్చి తర్వాత ఇదే మొదటిసార
Read Moreఒకటి రెండు రోజుల్లో ‘ప్రారంభ్ మిషన్’ ప్రయోగం
న్యూఢిల్లీ: దేశ చరిత్రలో తొలిసారిగా ఓ ప్రైవేట్ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సహకారంతో హైదరాబాద్ కు చెందిన
Read Moreఅత్యాచార కేసులో నిందితుల విడుదలపై సుప్రీంకోర్టు వివరణ
స్పష్టమైన ఆధారాలు చూపలేదు.. ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద నిర్దోషులుగా ప్రకటించినట్లు వెల్లడి కోర్టుకు ఇంకో అవకాశం లేకపోయిందని కామెంట్
Read Moreజీ20 లోగో ఆవిష్కరించిన ప్రధాని మోడీ
దేశానికి ఇది చారిత్రక సందర్భం వచ్చే ఏడాది ఇండియాలో జరగనున్న టీ20 సమిట్ ఇండోనేషియా నుంచి మనకు డిసెంబర్ 1న బాధ్యతలు న్యూఢిల్లీ: వచ్చే
Read More95వ ఏట అడుగుపెట్టిన అద్వానీ
న్యూఢిల్లీ: మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ 95వ ఏట అడుగుపెట్టారు. మంగళవారం ఆయన బర్త్డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు
Read More