National
గాంధీల ఫ్యామిలీ ఎన్జీవోలకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: విదేశాల నుంచి విరాళాలు సేకరించకుండా గాంధీల కుటుంబానికి చెందిన స్వచ్ఛంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈమేరకు రాజీవ్ గాంధీ ఫౌ
Read Moreరాముడి విలువలే సబ్కా సాథ్.. సబ్కా విశ్వాస్కు స్ఫూర్తి
అయోధ్య: తన మాటలు, ఆలోచనలు, పాలన ద్వారా రాముడు నేర్పిన విలువలే ‘సబ్కా సాథ్.. సబ్కా విశ్వాస్
Read Moreమనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్కు ఊరట
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ యాక్టర్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు కోర్టులో ఊరట దక్కింది. ఈ కేసుకు సంబంధించి జ
Read More"రోజ్ గార్ మేళా" ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ‘‘100 ఏండ్లకు ఒకసారి వచ్చే కరోనా లాంటి మహమ్మారి దుష్ప్రభావాలు 100 రోజుల్లో తొలగిపోతాయని ఎవరూ అనుకోరు. తీవ్రమైన ఈ సంక్షోభం ప్రప
Read Moreకర్నాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్నాటకలో కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం రాయిచూర్ జిల్లా యెరాగెరా నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించారు
Read Moreమీడియాకు దేశం పట్ల మక్కువ ఉండాలె : వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ, వెలుగు: మీడియా ఎప్పుడూ న్యూట్రల్గానే వ్యవహరించాలని, లెఫ్ట్, రైట్ కాకుండా సూటిగా ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మీడియా
Read Moreఘజియాబాద్ ‘గ్యాంగ్-రేప్’ ఓ డ్రామా: పోలీసులు
ఘజియాబాద్ ‘గ్యాంగ్ రేప్’ డ్రామా అని పోలీసులు తేల్చేశారు. ఆస్తి తగాదాలో ఇరికించడానికి ఓ మహిళ ఆడిన నాటకంగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ మహిళ
Read Moreపీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రారంభించనున్న మోడీ
మెదక్, వెలుగు: రైతులు పలుచోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా పంటల సాగుకు అవసరమైన వివిధ రకాల సేవలన్నీ ఒకే గొడుగు కిందకు చేర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టి
Read Moreఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురుని ప్రశ్నించిన అధికారులు తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు నోటీ
Read Moreహిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. హిమాచల్లో ఒకే దశలో ఎన్నిక నిర్వహించనున్నట్ల
Read Moreహిజాబ్పై భిన్న తీర్పులు.. సీజేఐకు రిఫర్ చేసిన ధర్మాసనం..
హిజాబ్ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ అంశంపై ద్విసభ్య ధర్మాసనంలోని జడ్జిలు భిన్న తీర్పులు వెలువరించారు. జడ్జిల్లో ఒకరైన జస్టిస్ హేమంత్ గ
Read Moreములాయం అంత్యక్రియలకు లక్షలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు
సైఫయి(యూపీ) : సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ములాయం సొంత గ్రామమైన యూపీలో
Read More16 మంది దళితులపై కాఫీ తోట ఓనర్ దాష్టీకం
చిక్కమగళూరు: తన కాఫీ తోటలో పని చేస్తున్న కూలీలపై యజమాని దారుణానికి పాల్పడ్డాడు. 15 రోజులపాటు వారిని గదిలో బంధించి చిత్రహింసలు పెట్టాడు. అతడు కొట్టిన ద
Read More












