
National
కర్నాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్నాటకలో కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం రాయిచూర్ జిల్లా యెరాగెరా నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించారు
Read Moreమీడియాకు దేశం పట్ల మక్కువ ఉండాలె : వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ, వెలుగు: మీడియా ఎప్పుడూ న్యూట్రల్గానే వ్యవహరించాలని, లెఫ్ట్, రైట్ కాకుండా సూటిగా ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మీడియా
Read Moreఘజియాబాద్ ‘గ్యాంగ్-రేప్’ ఓ డ్రామా: పోలీసులు
ఘజియాబాద్ ‘గ్యాంగ్ రేప్’ డ్రామా అని పోలీసులు తేల్చేశారు. ఆస్తి తగాదాలో ఇరికించడానికి ఓ మహిళ ఆడిన నాటకంగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ మహిళ
Read Moreపీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రారంభించనున్న మోడీ
మెదక్, వెలుగు: రైతులు పలుచోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా పంటల సాగుకు అవసరమైన వివిధ రకాల సేవలన్నీ ఒకే గొడుగు కిందకు చేర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టి
Read Moreఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురుని ప్రశ్నించిన అధికారులు తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు నోటీ
Read Moreహిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. హిమాచల్లో ఒకే దశలో ఎన్నిక నిర్వహించనున్నట్ల
Read Moreహిజాబ్పై భిన్న తీర్పులు.. సీజేఐకు రిఫర్ చేసిన ధర్మాసనం..
హిజాబ్ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ అంశంపై ద్విసభ్య ధర్మాసనంలోని జడ్జిలు భిన్న తీర్పులు వెలువరించారు. జడ్జిల్లో ఒకరైన జస్టిస్ హేమంత్ గ
Read Moreములాయం అంత్యక్రియలకు లక్షలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు
సైఫయి(యూపీ) : సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ములాయం సొంత గ్రామమైన యూపీలో
Read More16 మంది దళితులపై కాఫీ తోట ఓనర్ దాష్టీకం
చిక్కమగళూరు: తన కాఫీ తోటలో పని చేస్తున్న కూలీలపై యజమాని దారుణానికి పాల్పడ్డాడు. 15 రోజులపాటు వారిని గదిలో బంధించి చిత్రహింసలు పెట్టాడు. అతడు కొట్టిన ద
Read Moreకేరళలో ఇద్దరు మహిళలను చంపిన దంపతులు
తిరువనంతపురం: కేరళలో ఘోరం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ఓ భార్యాభర్తలు క్షుద్రపూజలు చేశారు. అందులో భాగంగా ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చారు. డెడ్
Read Moreదేశంలోని ఆధ్యాత్మిక ప్రాంతాల కీర్తిని మళ్లీ చాటుతున్నాం : ప్రధాని
ఉజ్జయిన్ : దేశానికి వేల ఏండ్లుగా ఉజ్జయిని పుణ్యక్షేత్రమే మార్గదర్శిలా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉజ్జయినిలో అణువణువునా ఆధ్యాత్మికత, దైవ
Read Moreములాయం అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్
సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఇవాళ అధికార లాంఛనాలతో జరగనున్నాయి. మధ్యాహ్నం 3గంటలకు ములాయం స్వగ్రామమైన సైఫాయ్ లో అంత్యక్రియలు
Read Moreప్రధాని పదవి మిస్సైన ములాయం
ములాయం సింగ్ యాదవ్. దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన చూడని ఎత్తుపల్లాలు లేవు. యూపీ అనగానే ములాయం పేరు గుర్తొచ్
Read More