
National
స్టూడెంట్తో పెండ్లి.. జెండర్ మార్చుకున్న పీఈటీ టీచర్
జైపూర్: ప్రేమ ఎంత పనైనా చేయిస్తుందని రాజస్థాన్కు చెందిన ఓ టీచర్ నిరూపించింది. స్టూడెంట్తో ప్రేమలో పడిన పీఈటీ టీచర్.. ఆమెను పెళ్లాడడానికి ఆపరేషన్
Read Moreమోర్బి ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వానికి గుజరాత్ హైకోర్టు నోటీసులు
అహ్మదాబాద్: గుజరాత్లోని మోర్బిలో కేబుల్ బ్రడ్జి కూలిన దుర్ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ప్రస్తుత స్థితిపై నవంబర్ 14లోపు నివే
Read Moreజార్ఖండ్ సీఎం సోరెన్కు సుప్రీంలో ఊరట
న్యూఢిల్లీ : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనపై జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం
Read Moreఢిల్లీలో మెరుగుపడ్డ ఎయిర్ క్వాలిటీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ కాస్త మెరుగుపడింది. దీంతో ప్రైమరీ స్కూళ్లను బుధవారం నుంచి రీఓపెన్ చేయనున్నట్లు కేజ్రీవాల్ సర్కారు ప్రక
Read Moreకోర్టు నంబర్ 1లో మొదలై.. అక్కడే ముగిసింది : సీజేఐ జస్టిస్ యూయూ లలిత్
50 వ సీజేఐగా రేపు ప్రమాణం చేయనున్న జస్టిస్ డీవై చంద్రచూడ్ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తన ప్రయాణం 37 ఏండ్ల పాటు కొనసాగిందని, ఈ కాలంలో లాయర్గా,
Read Moreఈడబ్ల్యూఎస్ 10 శాతం కోటాపై 3:2 మెజారిటీతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్
103వ రాజ్యాంగ సవరణను సమర్థించిన సుప్రీంకోర్టు బెంచ్ అనుకూలంగా జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ త్రివేది, జస్టిస్ పర్దీవాలా వ్యతిరేకంగా జస్టిస్ భట్ తీర
Read Moreఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను సమర్థించిన సుప్రీంకోర్టు
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో10 శాతం కోటా నిర్ణయాన్ని సమర్థించింది. దీనికి సం
Read Moreఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టు తీర్పు
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించనుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు.. విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్
Read Moreఢిల్లీలో గాలి కాలుష్యం కారణంగా స్కూళ్లు బంద్
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ రోజురోజుకూ తగ్గిపోతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ
Read Moreమోర్బీ తీగల వంతెనకు కొత్త ఫ్లోరింగ్ వేసి.. కేబుల్స్ మార్చని కాంట్రాక్టర్లు
మోర్బీ: గుజరాత్లోని మోర్బీ టౌన్ లో తీగల వంతెన తెగిపోయిన ఘటనకు కాంట్రాక్టర్ల తప్పిదమే కారణమని కోర్టుకు ప్రాసిక్యూషన్ లాయర్ తెలిపారు. ఆదివారం బ్రి
Read Moreఢిల్లీని గ్రాండ్ సిటీగా మార్చడమే లక్ష్యం : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : అభివృద్ధి ఫలాలను అట్టడుగు స్థాయి ప్రజల దాకా చేర్చడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఢిల్లీలోని కల్కాజీలో నివ
Read Moreపెండ్లాం కొడుతుందని పీఎంవోకు భార్యాబాధితుడి ట్వీట్
బెంగళూరు: తన వైఫ్ తనను కొడుతోందంటూ కర్నాటకకు చెందిన ఓ బాధితుడు.. ఏకంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్(పీఎంవో)కు ట్వీట్ చేశాడు. తనకు రక్షణ కల్పించాలని
Read Moreఢిల్లీలో పడిపోయిన ఎయిర్ క్వాలిటీ
న్యూఢిల్లీ: గాలి కాలుష్యం ఢిల్లీని కమ్మేస్తున్నది. వాహనాల రద్దీ, పంజాబ్లో పంట వ్యర్థాలను కాలుస్తుండటంతో రోజురోజుకూ ఎయిర్ క్వాలిటీ పడ
Read More