National
ఉత్తరాఖండ్లో విరిగిపడిన కొండచరియలు
ఉత్తరాఖండ్లో దారణం జరిగింది. కొండచరియలు విరిగిపడటంతో శిక్షణలో ఉన్న పర్వతారోహకులు వాటి కింద చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చ
Read Moreమహారాష్ట్రలో దసరా వేడుకల్లో విషాదం
మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. దసరా వేడుకల్లో భాగంగా గర్భా డాన్స్ చేస్తూ ఓ వ్యక్తి కన్నుమూశాడు. కొడుకు మరణించాడని తెలిసి షాక్కు గురైన అతని తండ్ర
Read Moreపాముతో పరాచకాలు.. కాటేశాక అగచాట్లు
పాములను చూస్తే ఎవరైనా భయపడతారు. కానీ ఇటీవల వాటిని పట్టుకోవడం పాములతో పరాచకాలాడటం ఆ వీడియోలోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఎక్కువైపోయింది. అయితే ఎంత సర
Read Moreఢిల్లీ నుంచే యూరప్లోని కారుని టెస్ట్ డ్రైవ్ చేసిన ప్రధాని
5జీ టెక్నాలజీతో ఢిల్లీ నుంచి యూరప్లోని కారును ప్రధాని నరేంద్రమోడీ టెస్ట్ డ్రైవ్ చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన 5జీ టెక్నాలజీ సాయంతో స్వీడన్లోని కారున
Read Moreనిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారిస్తాం
ఉత్తరాఖండ్ లో ఇటీవల హత్యకు గురైన 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ అంకితా భండారి తల్లిదండ్రులు, బంధువులను ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ కలిశారు. అంకితా భండారి
Read Moreఅంబులెన్స్ కోసం ప్రధాని కాన్వాయ్ నిలిపివేత
గుజరాత్ : ప్రజా ప్రతినిధుల కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ను నిలిపేయడం సర్వసాధారణం. ప్రధాని మొదలు మంత్రుల వరకు ఎవరి కాన్వాయ్ రోడ్డుపైకి వచ్చ
Read Moreనామినేషన్ దాఖలు చేసిన మల్లిఖార్జున ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే నామినేషన్ దాఖలు చేశారు. అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ఆఫీసులో అధికా
Read Moreనామినేషన్ దాఖలు చేసిన శశిథరూర్
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీ అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కార్యాలయంలో అధికారులకు నామినేషన్ పత్రా
Read Moreగాంధీ నగర్ – ముంబయి వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ గాంధీ నగర్, ముంబయి సెంట్రల్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ప్రారంభించారు. గాంధీనగర్ రైల్వే స
Read Moreభారతీయులకు యూఎస్ ఎంబసీ గుడ్ న్యూస్
అమెరికా వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఆ దేశం గుడ్ న్యూస్ చెప్పింది. రెండేళ్ల విరామం తర్వాత వీసా ఇంటర్వ్యూలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. నవంబర్ మూ
Read Moreఆసక్తికరంగా మారిన కాంగ్రెస్ అధ్యక్ష పోరు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు తుది గడువు కావడంతో బరిలో ఎవరెవరు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారిం
Read Moreపంజాబ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. గవర్నర్, మాన్ సర్కారుకు మధ్య మాటల యుద్ధం అనంతరం ఎట్టకేలకూ ప్రత్యేక సమావేశాల నిర్వా
Read Moreఎమ్మెల్యేల తిరుగుబాటుతో సంబంధం లేదు..
ఢిల్లీ : రాజస్థాన్ కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఒకవేళ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనా.. సీఎం అశోక్ గెహ్లాట్ ను ముఖ్యమంత్రిగా కొనసాగించాలంటూ ఆ
Read More












