
National
రాజ్ఘాట్లో ద్రౌపది ముర్ము నివాళి
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె రాజ్ఘాట్కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు
Read Moreద్రౌపది ముర్ముకు అపురూప బహుమతి
రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ద్రౌపది ముర్ముకు ఆమె మరదలు అపురూపమైన బహుమతి ఇచ్చారు. ముర్ము తమ్ముడి భార్య సుక్రీ తుడు.. సంతాలీ చేనేత చీరను తీసుక
Read Moreజమ్మూలో పర్యటించిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి ఎందరో సైనికులు ప్రాణ త్యాగాలు చేశారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్మరించుకున్నారు. వారంద రికీ సెల్యూ
Read Moreఆధార్, ఓటర్ కార్డు లింక్ చట్టంపై..ఇయ్యాల సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: ఆధార్, ఓటర్ ఐడీ కార్డును లింక్ చేసే వివాదాస్పద చట్టాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా సుప్రీం కోర్టులో దాఖ
Read Moreఇయ్యాల రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణం
న్యూఢిల్లీ: దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉదయం 10:15 గంటలకు ఆమెతో సీజేఐ జస్టిస్
Read Moreమన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో బలమైంది
న్యూఢిల్లీ : మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో శక్తిమంతమైందని, అలాంటి దేశానికి రాష్ట్రపతిగా సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని రామ్నాథ్ కోవింద్ అన్నారు. ఆదివ
Read Moreమా పిల్లల భవిష్యత్ను కాపాడండి
న్యూఢిల్లీ, వెలుగు : రష్యా– ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంలో తమ పిల్లల్ని సురక్షితంగా దేశానికి తీసుకొచ్చిన కేంద్రమే ఇప్పుడు వారి భవిష్యత్ను కాప
Read Moreస్టాగ్ పార్టీ’కి వెళ్లిన వ్యక్తికి మంకీపాక్స్
ఢిల్లీలో 34 ఏండ్ల వ్యక్తికి సోకినట్లు గుర్తింపు ఇటీవల అతడు ‘స్టాగ్ పార్టీ’కి వెళ్లాడన్న ఆఫీసర్లు లోక్ నాయక్ హాస్పిటల్&z
Read Moreఆధార్తో ఓటర్ ఐడీ అనుసంధానం పిటిషన్పై రేపు విచారణ
న్యూఢిల్లీ : ఓటర్ ఐడీ కార్డులను ఆధార్తో అనుసంధించే చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత
Read Moreరేపు ప్రమాణ స్వీకారం చేయనున్న ద్రౌపది ముర్ము
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో ప్ర
Read Moreదేశంలో కొత్తగా 20వేల కేసులు, 36 మరణాలు
దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో మరో 20వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.36 మంది కరోనా వైరస్ తో చనిపోయారు. ముందురోజుతో పోలిస్త
Read Moreఎలక్ట్రానిక్ మీడియాకు జవాబుదారీతనం లేదు
ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు రాంచీ : ఎలక్ట్రానిక్, సోష&
Read Moreమహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మలుపులు
మహారాష్ట్రలో రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. శివసేన అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో ఏక్ నాథ్ షిం
Read More