National

మహారాష్ట్రలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ముంబయి: మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ  కలకలం సృష్టిస్తున్నాయి. ఒక్క రోజులోనే 4 024 మంది కొవిడ్ బారిన పడ్డారు. వారిలో నాలుగురికి బీఏ 5 &nbs

Read More

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి నిరాకరించిన శరద్ పవార్

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తేలేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తేల్చి చెప్పారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన విపక్షాల

Read More

రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుందంటే..!

దేశాధినేత.. సాయుధ దళాల సుప్రీం కమాండర్.. రాష్ట్రపతి. దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి ఎన్నిక ఆషామాషీ వ్యవహారం కాదు. లోక్ సభ సభ్యుడికి ఉండాల్సిన అర్హతలన్నీ

Read More

రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదల

న్యూఢిల్లీ : దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ్

Read More

బీజేపీ, కాంగ్రెస్ విఫలమైనందునే జాతీయ పార్టీ ఆలోచన

సూర్యపేట: దేశాన్ని అభివృద్ధి పరచడంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమైనందునే కేసీఆర్ జాతీయ పార్టీ ఆలోచన చేస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.

Read More

జులై మూడో వారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు..!

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా జులై మూడో వారం నుంచి సభ కొలువు దీరనున్నట్లు సమాచారం. జులై

Read More

మహారాష్ట్రలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ముంబై : మహారాష్ట్రలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గత 10 రోజుల్లో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 241శాతం పెరిగింది. జూన్ 3 నాటికి 5,127 కొత్త కేస

Read More

సోనియాను పరామర్శించిన రాహుల్, ప్రియాంక

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ పరామర్శించారు. వారిరువురూ ఈడీ కార్యాలయం నుంచి నేరుగా

Read More

ఈడీ ఆఫీసు నుంచి బయటకొచ్చిన రాహుల్

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారణ కొనసాగుతోంది. ఉదయం 11గంటలకు రాహుల్ ఈడీ ఆఫీసుకు వెళ్లగా.. దాదాపు 3గంటల పాటు అధికారులు ఆయనన

Read More

హాస్పిటల్లో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కరోనా మహమ్మారి సోకడంతో ఇంతకాలం ఇంట్లోనే చికిత్స తీసుకున్న ఆమె ఆరోగ్యం క్షీ

Read More

రేపు ఈడీ ఆఫీసుల ముందు కాంగ్రెస్ నిరసన

నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఈడీ ఎదుట హాజరుకానున్నారు. కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అ

Read More

ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ డ్రామా

జాతీయ పార్టీ వార్తలపై తరుణ్ చుగ్  న్యూఢిల్లీ, వెలుగు: టీఆర్ఎస్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని బీజేపీ స్టేట్ ఇన్ చార్జ్ తరుణ్ చుగ

Read More

మళ్లీ భయపెడుతున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24గంటల్

Read More