
National
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతోంది. శనివారం 975 కరోనా కేసులు నమోదుకాగా.. ఆదివారం కొత్తగా1,150 మందికి కొవిడ్ 19 సోకింది. నిన్నటితో
Read Moreరాజస్థాన్లో వింత వ్యాధి.. ఏడుగురు చిన్నారుల మృతి..
రాజస్థాన్లో చిన్నారులు అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి బారిన పడి సిరోమి జిల్లాలో ఇప్పటికే ఏడుగురు పిల్లలు చనిపోయారు. వెంటనే అప్రమ
Read Moreరిమోట్ కంట్రోల్ వ్యాఖ్యలపై స్పందించిన భగవంత్ మాన్
పంజాబ్ విద్యుత్ శాఖ అధికారులతో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమావేశం కావడం పెద్ద దుమారం రేపింది. తాను లేని సమయంలో కేజ్రీవాల్ అధికారులతో
Read Moreబీహార్ సీఎం సభలో పేలుడు కలకలం
బీహార్ సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్న సభలో పేలుడు కలకలం రేగింది. నలందలో నిర్వహించిన జనసభకు 20 ఫీట్ల దూరంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.
Read Moreపంజాబ్ అధికారులతో భేటీ.. వివాదంలో కేజ్రీవాల్..
ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వివాదంలో చిక్కుకున్నారు. పంజాబ్ విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించడం వివాదాస్పదంగా మార
Read Moreరెస్క్యూ ఆపరేషన్లో మరో అపశృతి.. మహిళ మృతి..
జార్ఖండ్ దేవ్ఘడ్ జిల్లాలోని త్రికూట పర్వత రోప్ వే ఘటనలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో ఇవాళ ఓ మహిళ హెలికాప్టర్ నుంచి జారిప
Read Moreపవార్ ఇంటి ముట్టడికి యత్నం.. 105 మందిపై కేసు..
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంటిని మహారాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు ముట్టడించే ప్రయత్నం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆర్టీసీని ప
Read Moreఏడు స్కూళ్లకు బాంబు బెదిరింపు
బాంబు బెదింపులతో బెంగళూరు సిటీ ఉలిక్కి పడింది. ఒకేసారి 7 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయా స్కూళ్లకు చేరుకున్
Read Moreఎమ్మెల్యే పెట్రోల్ బంక్ కూల్చివేత
యూపీలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. ఈ క్రమంలోనే బరేలీలో ఉన్న సమాజ్వాదీ పార్టీ ఎమ
Read Moreవినూత్న నిరసన.. 50 గంటల్లో 350 కి.మీ.ల పరుగు..
ఆర్మీలో చేరాలన్నది అతని కల. అందుకోసం ఏళ్లుగా కష్టపడుతున్నాడు. ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. కానీ అధికారులు మాత్రం రిక్రూట్మెంట
Read Moreఢిల్లీ సిటీ బస్సులో చెలరేగిన మంటలు
ఢిల్లీ సిటీ బస్సులో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో దట్టంగా పొగ అలుముకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఎవరూ లేకప
Read Moreభారత్లో ప్రవేశించిన కరోనా కొత్త వేరియెంట్
ముంబై : కరోనా మహమ్మారి ఇప్పట్లో కనుమరుగయ్యే సూచనలు కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ 19 ఉద్ధృతి తగ్గుతుందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కొత్త వే
Read Moreవైరల్ వీడియో.. కోతి దాహం తీర్చిన కానిస్టేబుల్..
దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయి. ఎండల ధాటికి మనుషులే కాదు.. జంతువులు అల్లాడిపోతున్నాయి. మహారాష్ట్రలో దాహంతో ఉన్న కోతికి ఓ ట్రాఫిక్ క
Read More