National
రతన్ టాటాకు భారతరత్న పిల్ తిరస్కరణ
రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి మార్గదర్శనం చేయాలంటూ దాఖలైన పిటీషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. పిటిషన్ను అనుమతించేందుకు నిరాకరించిం
Read Moreఅఖిలేష్తో మళ్లీ తెగదెంపులకు సిద్ధమైన శివపాల్
యూపీ ఎన్నికలకు ముందు ఒక్కటైన బాబాయ్ అబ్బాయ్లు నెలలు గడవకముందే మళ్లీ విడిపోయేందుకు సిద్ధమయ్యారు. అఖిలేష్ యాదవ్ వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్న శివపాల్
Read Moreబిమ్స్టెక్ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ
శ్రీలంక అధ్యక్షతన జరిగిన బిమ్ స్టెక్ ఐదో శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా పాల్గొన్నారు. సదస్సులో మాట్లాడిన ఆయన.. రష్యా-, ఉక్రెయిన్ య
Read Moreరాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి బృందం భేటీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బృందం భేటీ అయింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల
Read Moreకేజ్రీవాల్ ఇంటి వద్ద బీజేవైఎం ఆందోళన ఉద్రిక్తం
న్యూఢిల్లీ : బాలీవుడ్ మూవీ ది కశ్మీర్ ఫైల్స్పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ యువమోర్చా చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మ
Read Moreసరిస్కా టైగర్ రిజర్వ్లో కార్చిచ్చు
జైపూర్ : రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సరిస్కా టైగర్ రిజర్వ్లో కార్చిచ్చు రాజుకుంది. నిమిషాల వ్యవధిలోనే మంటలు కిలోమీటర
Read Moreఅసోం, మేఘాలయ సరిహద్దు వివాదం పరిష్కారం
అసోం, మేఘాలయ మధ్య 5 దశాబ్దాలుగా సాగుతున్న సరిహద్దు వివాదానికి తెర పడింది. కేంద్ర హోంమంత్రి అమిత్షా సమక్షంలో
Read Moreజమ్మూ కాశ్మీర్లో లోయలో పడ్డ బస్సు
జమ్మూ కాశ్మీర్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నౌషారా ప్రాంతంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడంది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. 56 మందికి గాయాలయ్యాయి. బస్సు రాజ
Read Moreప్రైవేటీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న మోడీ సర్కారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించా
Read Moreబెంగాల్ అసెంబ్లీలో రచ్చ రచ్చ
కోల్కతా: బెంగాల్ అసెంబ్లీ రణరంగంగా మారింది. బీర్భూమ్ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య మొదలైన వాగ్వాదం ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి వెళ్లింది. నిం
Read Moreఅమర్నాథ్ యాత్రకు ముహూర్తం ఖరారు
శ్రీనగర్ : దేశంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటి అమర్నాథ్. హిమాలయాల్లో కొలువుదీరే మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షల మంది భక్తులు తరల
Read Moreభారత్ బంద్.. రాష్ట్రాలకు విద్యుత్ శాఖ అడ్వైజరీ..
ట్రేడ్ యూనియన్లు రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. విద్యుత్ కార్మికులు సైతం సమ్మెలో పాల్గొంటుం
Read Moreమరో క్షిపణి ప్రయోగం విజయవంతం
భూ ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మీడియం రేంజ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ను
Read More












