National
అగ్ని ప్రమాద ఘటనపై సీఎం నితీశ్ దిగ్భ్రాంతి
సికింద్రాబాద్ స్క్రాప్ గోడౌన్ అగ్ని ప్రమాద ఘటనపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 11 మంది చనిపోవడం దురదృష్టకరమని
Read Moreయూపీలో దారుణం.. చాక్లెట్లు తిని చిన్నారుల మృతి
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం జరిగింది. చాక్లెట్లు తిన్న నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఖుషీనగర్లో నివాసముండే ఓ కుటుంబానికి చెందిన నలుగురు చ
Read Moreకాంగ్రెస్ రెబెల్ నేతలతో సోనియా సమావేశం
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రెబెల్ నేత
Read Moreఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల విలీనానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని మూడు మునిసిపల్ కార్పొరేషన్ల విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన బిల్లుపై కేంద్ర కేబినెట్
Read Moreక్షీణించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం
రాంచీ: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. రిమ
Read Moreమార్చి 28న గోవాలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
పనాజీ : గోవాలో కొత్త సర్కారు ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. మార్చి 28న ప్రమోద్ సావంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డాక్టర్ శ్యామ్ ప్ర
Read Moreటెంపరరీ ఉద్యోగులకు పంజాబ్ సీఎం గుడ్ న్యూస్
చండీఘడ్: పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భగవంత్ మాన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా గ్రూప్ సీ, డీ కేటగిరీలో టెంపరరీగా పనిచేస్తున్న 35వే
Read Moreకేసీఆర్ దోపిడీకి కేంద్రం సహకరిస్తోంది
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసిఆర్ దోపిడికి బీజేపీ సహకరిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను
Read Moreరాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్జుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అవార్డులు అందజేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయు
Read Moreసీఎంగా పుష్కర్ ధామీకి సెకండ్ ఛాన్స్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఎవరన్నది తేలిపోయింది. సస్పెన్స్కు తెరదించుతూ బీజేపీ హైకమాండ్ పుష్కర్ ధామీకి రెండోసారి అవకాశమిచ్చింది. అసెంబ్లీ ఎన్
Read Moreమంత్రులకు శాఖలు కేటాయించిన భగవంత్ మాన్
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించారు. హోం శాఖను తన వద్దే పెట్టుకున్న ముఖ్యమంత్రి.. హర్పాల్ చీమాకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పజెప్
Read Moreఇంటర్ ఫెయిల్.. డాక్టర్గా రోజూ 50 మందికి ట్రీట్మెంట్..
ముంబై : సుకేష్ గుప్తా.. ముంబైలోని శివ్షాహీ ఏరియాలో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. రోజుకు 50 మంది పేషెంట్లు అతని వద్ద ట్రీట్మెంట్ కోసం వస్తు
Read Moreధనుష్కోడి బీచ్లో అద్భుత దృశ్యం
తమిళనాడు : రామేశ్వరం ధనుష్కోడి బీచ్లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. 150 తాబేలు పిల్లలు బుడిబుడి అడుగులేస్తూ సముద్రంలోకి వెళ్లాయి. ఫారెస్ట్ డిపార
Read More












