National

చైనాకు రావాలని అజిత్ ధోవల్కు ఆహ్వానం

న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు చర్చిం

Read More

మరో సంచలన నిర్ణయం తీసుకున్న భగవంత్ మాన్

చండీగఢ్: ఎమ్మెల్యేల పెన్షన్ విషయంలో పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్యేల్యేలకు ఒకే పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. ఇకపై &lsq

Read More

రికార్డ్ బ్రేక్.. రెండోసారి యూపీ సీఎంగా యోగి ప్రమాణం

లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో కొత్త సర్కారు కొలువుదీరింది. గత రికార్డులను బ్రేక్ చేస్తూ యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Read More

యూపీ శాసనసభా పక్ష నేతగా యోగి ఆదిత్యనాథ్

లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో శుక్రవారం కొత్త సర్కారు కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర

Read More

26న రాష్ట్రాల ఇంఛార్జులతో సోనియా గాంధీ భేటీ

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన పార్టీకి పూర్వవైభవం తెచ్చే ప్రయత్నాల్లో పడింది కాంగ్రెస్ హైకమాండ్. ఒకవైపు ఓటమి.. మరోవైప

Read More

బీర్భూమ్ బాధితులను పరామర్శించిన దీదీ

బెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న బీర్భూమ్లో  సీఎం మమతా బెనర్జీ పర్యటించారు. బొగ్తూయ్లోని బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. చనిపోయిన

Read More

ప్రధానిని కలిసిన పంజాబ్ సీఎం

న్యూఢిల్లీ: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఢిల్లీకి వెళ్లిన ఆయన.. మోడీతో సమావే

Read More

మళ్లీ క్షీణించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం

న్యూఢిల్లీ : ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. బుధవారం తెల్లవారుజామున ఆయనను డిశ్చార్జ్ చేసిన ఎయిమ్స

Read More

పెట్రో ధరల పెంపుపై సుప్రియా సూలే సెటైర్

న్యూఢిల్లీ: పెట్రో ధరల పెరుగుదలపై ఎన్సీపీ నేత సుప్రియా సూలే ఫైర్ అయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తైన వెంటనే కేంద్రం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధ

Read More

ఉత్తరాఖండ్లో కొలువుదీరిన కొత్త సర్కారు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో కొత్త సర్కారు కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. డెహ్రాడూన్లోని పరేడ్ గ్ర

Read More

అగ్ని ప్రమాద ఘటనపై సీఎం నితీశ్ దిగ్భ్రాంతి

సికింద్రాబాద్ స్క్రాప్ గోడౌన్ అగ్ని ప్రమాద ఘటనపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 11 మంది చనిపోవడం దురదృష్టకరమని

Read More

యూపీలో దారుణం.. చాక్లెట్లు తిని చిన్నారుల మృతి

లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం జరిగింది. చాక్లెట్లు తిన్న నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఖుషీనగర్లో నివాసముండే ఓ కుటుంబానికి చెందిన నలుగురు చ

Read More

కాంగ్రెస్ రెబెల్ నేతలతో సోనియా సమావేశం

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రెబెల్ నేత

Read More