National

మరో క్షిపణి ప్రయోగం విజయవంతం

భూ ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మీడియం రేంజ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ను

Read More

గుజరాత్లో స్టీల్ వ్యర్థాలతో నిర్మించిన రోడ్డు

సూరత్ : గుజరాత్ లోని సూరత్ లో దేశంలోని తొలి స్టీల్ రోడ్డు వినియోగంలోకి వచ్చింది. సూరత్లోని హజిరా పారిశ్రామిక ప్రాంతంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇం

Read More

రేపు, ఎల్లుండి భారత్ బంద్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నెల 28, 29 తేదీల్లో భారత్ బంద్

Read More

అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వివేక్ వెంకటస్వామి

దేశంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా డా. బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకట స్వామి అన్నారు. షాబాద్ మండ

Read More

చైనాకు రావాలని అజిత్ ధోవల్కు ఆహ్వానం

న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు చర్చిం

Read More

మరో సంచలన నిర్ణయం తీసుకున్న భగవంత్ మాన్

చండీగఢ్: ఎమ్మెల్యేల పెన్షన్ విషయంలో పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్యేల్యేలకు ఒకే పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. ఇకపై &lsq

Read More

రికార్డ్ బ్రేక్.. రెండోసారి యూపీ సీఎంగా యోగి ప్రమాణం

లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో కొత్త సర్కారు కొలువుదీరింది. గత రికార్డులను బ్రేక్ చేస్తూ యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Read More

యూపీ శాసనసభా పక్ష నేతగా యోగి ఆదిత్యనాథ్

లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో శుక్రవారం కొత్త సర్కారు కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర

Read More

26న రాష్ట్రాల ఇంఛార్జులతో సోనియా గాంధీ భేటీ

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన పార్టీకి పూర్వవైభవం తెచ్చే ప్రయత్నాల్లో పడింది కాంగ్రెస్ హైకమాండ్. ఒకవైపు ఓటమి.. మరోవైప

Read More

బీర్భూమ్ బాధితులను పరామర్శించిన దీదీ

బెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న బీర్భూమ్లో  సీఎం మమతా బెనర్జీ పర్యటించారు. బొగ్తూయ్లోని బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. చనిపోయిన

Read More

ప్రధానిని కలిసిన పంజాబ్ సీఎం

న్యూఢిల్లీ: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఢిల్లీకి వెళ్లిన ఆయన.. మోడీతో సమావే

Read More

మళ్లీ క్షీణించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం

న్యూఢిల్లీ : ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. బుధవారం తెల్లవారుజామున ఆయనను డిశ్చార్జ్ చేసిన ఎయిమ్స

Read More

పెట్రో ధరల పెంపుపై సుప్రియా సూలే సెటైర్

న్యూఢిల్లీ: పెట్రో ధరల పెరుగుదలపై ఎన్సీపీ నేత సుప్రియా సూలే ఫైర్ అయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తైన వెంటనే కేంద్రం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధ

Read More