National
భానుడి ప్రకోపం.. విలవిల్లాడుతున్న జనం..
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి ప్రకోపానికి జనం విలవిల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండలు దంచికొడుతుండటంతో జనం బయట అడుగ
Read Moreరూ. 27 లక్షల కోట్ల లెక్క చెప్పండి
పెట్రో ధరలు తగ్గించాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞప్తి చేయడంపై కాంగ్రెస్ ఫైర్ అయింది. కేంద్రం ముందుగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి ఆ తర్వాత వ్యా
Read Moreడ్యాన్స్ స్టెప్పులతో అంకుల్ హల్ చల్
డ్యాన్సింగ్ కాప్గా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఇండోర్ ట్రాఫిక్ పోలీస్ జవాన్ కున్వర్ రంజిత్ సింగ్ గురించి అందరికీ తెలిసిందే. డ్యూటీలో భాగంగా మూన్ వ
Read Moreఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై వేసవి సెలవుల తర్వాత విచారణ
న్యూఢిల్లీ : ఆర్టికల్ 370లోని నిబంధనలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది
Read Moreకార్గిల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదు
లద్దాఖ్లో భూకంపం వచ్చింది. కార్గిల్కు 246 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్
Read Moreమాస్క్ కంపల్సరీ.. లేకుంటే రూ.500 ఫైన్
ఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాజధాని ఢిల్లీలో కొవిడ్ 19 బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో అప్రమత్తమైన సర్
Read Moreభార్యను గర్భవతి చేసేందుకు ఖైదీకి 15 రోజుల పెరోల్
జైపూర్: భార్యను గర్భవతి చేసేందుకు ఓ ఖైదీకి న్యాయస్థానం15 రోజులు పెరోల్ మంజూరు చేసింది. గర్భం దాల్చడం, సంతానం పొందడం మహిళ హక్కు అని, దాన్ని
Read Moreఐఐటీ మద్రాస్లో మరో 18 మందికి కరోనా
ఐఐటీ మద్రాస్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిన్న 12 మంది కొవిడ్ పాజిటివ్గా తేలగా.. తాజాగా మరో 18 మంది కరోనా బారినపడ్డారు. దీంతో రెండు రోజుల వ్యవ
Read Moreకొడనాడు ఎస్టేట్ కేసులో శశికళ విచారణ
చెన్నై: కొడనాడు ఎస్టేట్ బంగ్లాలో 2017లో జరిగిన వరుస హత్యలు, దోపిడీల కేసుకు సంబంధించి చెన్నై పోలీసులు శశికళను ప్రశ్నించారు. చెన్నై టీ-నగర్ల
Read Moreఐఐటీ మద్రాస్లో కరోనా కలకలం
చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైలోని ఐటీటీ మద్రాస్లో కరోనా కలకలం రేగింది. 19 మందికి కొవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా.. 12 మందికి కరోనా పాజిటివ్గా తేలి
Read Moreరెండు మూడు రోజుల్లో కాంగ్రెస్లోకి పీకే..!
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రెండు మూడ్రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికలకు సంబంధించి ప్రశాంత్
Read Moreబట్టతలలో బంగారం స్మగ్లింగ్
ఢిల్లీ : గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది పట్టుకున్నారు. అబుదాబీ నుంచి అక్రమంగా బంగారం తీసు
Read More












