National

పెట్రో ధరల పెంపుపై బీజేపీ మిత్రపక్షాల ఆగ్రహం

న్యూఢిల్లీ : పెట్రో ధరల పెంపుపై బీజేపీ భాగస్వామ్యపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలపై పెనుభారం మోపుతున్న మోడీ సర్కారుపై మండిపడుతున్నాయి. గత 15

Read More

సంజయ్ రౌత్కు ఈడీ షాక్

ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాకిచ్చారు. రౌత్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు అటాచ్ చేసింది. ఈడీ

Read More

నదిలో కొట్టుకుపోయిన కొత్త జంట

కోజికోడ్ : ఫొటో షూట్ సరదా ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సరదాగా గడిపేందుకు వెళ్లిన కొత్త జంటకు ఊహించని విధంగా పెను&nbs

Read More

వానరానికి పోలీసుల అంత్యక్రియలు

వర్ధన్నపేట: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ వానరానికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన మంగళవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో చోటుచేసుక

Read More

బడ్జెట్ సెషన్.. బీజేపీ రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ.. 

న్యూఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8వ తేదీతో ముగియనున్నాయి. సమావేశాలకు చివరి వారం కావడంతో అధికారపార్టీ కీలక బిల్లులకు సభ ఆమోదముద్ర వేయించ

Read More

యూనివర్సిటీ వీసీపై స్టూడెంట్ లీడర్ దౌర్జన్యం

కోల్కతా : బెంగాల్ అలియా యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ మహమూద్ అలీని  ఓ స్టూడెంట్ లీడర్ దూషించిన వీడియో వైరల్గా మారింది. వీడియో కాస్తా రాజకీయ దుమా

Read More

భారత్, రష్యా సంబంధాలపై ఎలాంటి ఒత్తిళ్లు పనిచేయవ్

న్యూఢిల్లీ: భారత్ ఏం కోరినా ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గే లారోవ్ అన్నారు. ఈ విషయంలో ఇండియాతో చర్చలు జరుపుతున్నామ

Read More

చండీఘడ్ను పంజాబ్కు బదిలీ చేయాలని తీర్మానం

చండీఘడ్: కేంద్రపాలిత ప్రాంతమైన చండీఘడ్ను వెంటనే పంజాబ్కు బదిలీ చేయాలని సీఎం భగవంత్ మాన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పంజాబ్ అసెంబ్లీలో తీర్మా

Read More

మోడీని చంపేస్తాం.. ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్..

ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామంటూ ముంబైలోని ఎన్ఐఏ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. మోడీ హత్యకు కుట్ర చేసినట్లు ఈ మెయిల్లో పేర్కొన్నారు. ప్ర

Read More

ఎల్లుండి నుంచి మాస్క్ ఫ్రీ రాష్ట్రంగా మహారాష్ట్ర

ముంబై : కరోనా కల్లోలంతో తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్రలో ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో దాద

Read More

రతన్ టాటాకు భారతరత్న పిల్ తిరస్కరణ

రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి మార్గదర్శనం చేయాలంటూ దాఖలైన పిటీషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. పిటిషన్ను అనుమతించేందుకు నిరాకరించిం

Read More

అఖిలేష్తో మళ్లీ తెగదెంపులకు సిద్ధమైన శివపాల్

యూపీ ఎన్నికలకు ముందు ఒక్కటైన బాబాయ్ అబ్బాయ్లు నెలలు గడవకముందే మళ్లీ విడిపోయేందుకు సిద్ధమయ్యారు. అఖిలేష్ యాదవ్ వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్న శివపాల్

Read More

బిమ్స్టెక్ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ

శ్రీలంక అధ్యక్షతన జరిగిన బిమ్ స్టెక్ ఐదో శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా పాల్గొన్నారు. సదస్సులో మాట్లాడిన ఆయన.. రష్యా-, ఉక్రెయిన్ య

Read More