National
పెళ్లిలో కరెంట్ కట్.. తారుమారైన వధూవరులు..
భోపాల్ : వారిద్దరూ అక్కాచెల్లెళ్లు. ఇద్దరికీ ఒకే ముహూర్తానికి ఒకే మండపంలో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. అనుకున్నట్లుగానే సంబంధాలు కుదరడంత
Read Moreసీపీఐ పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: షాహీన్ బాగ్ కూల్చివేతలపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ అం
Read Moreసీఏఏపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
సీఏఏకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దేశంలో కొవిడ్ కేసుల
Read Moreజైలు నుంచి విడుదలైన నవనీత్ రానా దంపతులు
మహారాష్ట్ర : హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టైన ఎంపీ నవనీత్ కౌర్ రానా దంపతులు జైలు నుంచి విడుదలయ్యారు. ముంబై బోరివలీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వారిద్
Read Moreదేశద్రోహం పిటిషన్లపై విచారణ మే 10కి వాయిదా
న్యూఢిల్లీ : దేశ ద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు ప్రకటించి
Read Moreహర్యానాలో నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్
చండీఘడ్ : హర్యానా పోలీసులు నలుగురు ఖలిస్థానీ టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
Read Moreకులమతాలకు అతీతంగా చేపల వేట పండుగ
తమిళనాడులో చేపల వేట పండగ సందడిగా సాగుతోంది. పుదుక్కొట్టై జిల్లాలో ఏటా నిర్వహించే ఈ పండుగలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వలలు వేసి చేపలు పడుతూ కోల
Read Moreఎంపీ నవనీత్ రానా దంపతులకు రిలీఫ్
మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త రవి రానాలకు రిలీఫ్ దొరికింది. ముంబై సెషన్స్ కోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్ను మం
Read Moreఒకే మండపంలో ముగ్గుర్ని పెళ్లి చేసుకున్న మాజీ సర్పంచ్
భోపాల్ : ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఒకేసారి ఏకంగా ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నాడు భోపాల్కు చెందిన ఓ వ్యక్తి. 15ఏళ్లుగా ఆ ముగ్గురితో సహజీవనం చేస్తున్న
Read Moreసరిహద్దు వివాదంపై అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని డిప్యూటీ సీఎం, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కర్నాటక, మహారాష్ట్ర సర
Read Moreకేసీఆర్ రావొద్దని ఎలాంటి సందేశం పంపలేదు
ప్రధాని టూర్లో సీఎం కేసీఆర్ ఉండాల్సిన అవసరంలేదని పీఎంఓ నుంచి సమాచారం వచ్చిందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ఖండించారు. కేటీఆర్ ఆర
Read Moreఅసోం అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది
అసోం అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అసోంలో పర్యటనలో భాగంగా కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా దిఫులో శాంతి ఐక్యత, అభివృద్ధి పేరుత
Read Moreరాష్ట్రపతి పదవిపై మాయావతి ఆసక్తికర కామెంట్లు
లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు దేశ ప్రధాని కావాలని ఉందని, రాష్ట్రపతి కావాలనే ఆకాంక్ష ఏ మాత్ర
Read More












