National

జైలు నుంచి విడుదలైన నవనీత్ రానా దంపతులు

మహారాష్ట్ర : హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టైన ఎంపీ నవనీత్ కౌర్ రానా దంపతులు జైలు నుంచి విడుదలయ్యారు. ముంబై బోరివలీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వారిద్

Read More

దేశద్రోహం పిటిషన్లపై విచారణ మే 10కి వాయిదా

న్యూఢిల్లీ : దేశ ద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు ప్రకటించి

Read More

హర్యానాలో నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్

చండీఘడ్ : హర్యానా పోలీసులు నలుగురు ఖలిస్థానీ టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

Read More

కులమతాలకు అతీతంగా చేపల వేట పండుగ

తమిళనాడులో చేపల వేట పండగ సందడిగా సాగుతోంది. పుదుక్కొట్టై జిల్లాలో ఏటా నిర్వహించే ఈ పండుగలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వలలు వేసి చేపలు పడుతూ కోల

Read More

ఎంపీ నవనీత్ రానా దంపతులకు రిలీఫ్

మహారాష్ట్ర ఎంపీ నవనీత్‌ కౌర్‌ రానా, ఆమె భర్త రవి రానాలకు రిలీఫ్ దొరికింది. ముంబై సెషన్స్‌ కోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్‌ను మం

Read More

ఒకే మండపంలో ముగ్గుర్ని పెళ్లి చేసుకున్న మాజీ సర్పంచ్

భోపాల్ : ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఒకేసారి ఏకంగా ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నాడు భోపాల్కు చెందిన ఓ వ్యక్తి. 15ఏళ్లుగా ఆ ముగ్గురితో సహజీవనం చేస్తున్న

Read More

సరిహద్దు వివాదంపై అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని డిప్యూటీ సీఎం, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కర్నాటక, మహారాష్ట్ర సర

Read More

కేసీఆర్ రావొద్దని ఎలాంటి సందేశం పంపలేదు 

ప్రధాని టూర్లో సీఎం కేసీఆర్ ఉండాల్సిన అవసరంలేదని పీఎంఓ నుంచి సమాచారం వచ్చిందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ఖండించారు. కేటీఆర్ ఆర

Read More

అసోం అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది

అసోం అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అసోంలో పర్యటనలో భాగంగా కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా దిఫులో శాంతి ఐక్యత, అభివృద్ధి పేరుత

Read More

రాష్ట్రపతి పదవిపై మాయావతి ఆసక్తికర కామెంట్లు

లక్నో: బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు దేశ ప్రధాని కావాలని ఉందని, రాష్ట్రపతి కావాలనే ఆకాంక్ష ఏ మాత్ర

Read More

భానుడి ప్రకోపం.. విలవిల్లాడుతున్న జనం..

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి ప్రకోపానికి జనం విలవిల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండలు దంచికొడుతుండటంతో జనం బయట అడుగ

Read More

రూ. 27 లక్షల కోట్ల లెక్క చెప్పండి

పెట్రో ధరలు తగ్గించాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞప్తి చేయడంపై కాంగ్రెస్ ఫైర్ అయింది. కేంద్రం ముందుగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి ఆ తర్వాత వ్యా

Read More