National

ఫోటోలు లీక్.. ప్రొఫెసర్ను ఉద్యోగం నుంచి తీసేసిన యూనివర్సిటీ

కోల్కతా : కోల్కతాలోని ఓ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్కు వింత అనుభవం ఎదురైంది. స్విమ్ సూట్ వేసుకున్న ఫొటోలు బయటకు వచ్చాయన్న కారణంగా మేనేజ్మెంట్ ఆమెతో

Read More

బీహార్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.  ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఫగు చౌహాన్ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్తో డిప

Read More

బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు

బీహార్లో కొత్త సర్కారు ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మరోసారి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుక

Read More

సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ పదవి నుంచి తప్పుకున్నారు. గవర్నర్ కు రాజీనామా లేఖ అందజేశారు. బీజేపీతో తెగదెంపులకు సిద్ధమైన నితీశ్ కుమార్ గవర్నర్ ను క

Read More

ఆర్జేడీతో కలిసి నితీశ్ కుమార్ సర్కారు..?

బీహార్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీజేపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయిన సీఎం నితీశ్ కుమార్ మళ్లీ ఆర్జేడీతో జత కట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంద

Read More

సాంకేతిక సమస్యతో 145 రైళ్లు రద్దు

భారతీయ రైల్వే మంగళవారం 145 రైళ్లు రద్దు చేసింది. మరో 21 రైళ్లు ప్రారంభమయ్యే స్టేషన్లను మార్చింది. వీటితో పాటు 15 రైళ్లను ఐఆర్సీటీసీ పాక్షికంగా రద్దు

Read More

ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ విజయం

ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి  మార్గరెట్ అల్వా పై 346 ఓట్ల తేడాతో గెలుపొందరు. ఎన్నికల్లో

Read More

కానిస్టేబుల్పై దాడి చేసిన యువకులు

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొందరు యువకులు పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్పై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద

Read More

కేసీఆర్ రాక్షస పాలనకు అంతం పలకాలె

కేసీఆర్ రాక్షస, నియంతృత్వ పాలనకు అంతం పలకాలని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి కేంద్ర

Read More

కేంద్ర హోంమంత్రితో  భేటీ అయిన రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా కేంద్రం హోం

Read More

తరుణ్ చుగ్తో చేరికల కమిటీ  భేటీ

రాష్ట్రంలో బలం పెంచుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ వలసలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా ఇతర పార్టీల నాయకులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా బ

Read More

కేసీ వేణుగోపాల్లో భేటీ కానున్న టీ కాంగ్రెస్ నేతలు

హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్

Read More

24 గంటల్లో ఆ ట్వీట్లు డిలీట్ చేయండి

న్యూఢిల్లీ : ముగ్గురు కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తెకు సంబంధించి వారు చేసిన ట్వీట్లను 24గంట

Read More